ముదిగొండ : రాజకీయనాకుడికి ఓట్లు తగ్గితే ఎన్నికల్లో ఓడిపోయినట్లే స్కూల్లో విద్యార్థులు తగ్గితే ఉపాధ్యాయులు కూడా ఓడిపోయినట్లేనని ఖమ్మంజిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. పాఠశాలల్లో భౌతిక తరగతులు ప్రార�
ఎర్రుపాలెం: పాఠశాలలు పునఃప్రారంభమైన సందర్భంగా బుధవారం ఎర్రుపాలెం మండలంలోని మీనవోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను జడ్పీసీఈవో వింజం వెంకటఅప్పారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని ఉ�
దుమ్ముగూడెం : మండల పరిధిలోని అచ్యుతాపురం ఎంపీపీఎస్ పాఠశాలలో 27 మంది విద్యార్థులకు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఏజే ప్రభాకర్ తన తండ్రి జాన్ జ్ఞాపకార్ధం బుధవారం స్కూల్ బ్యాగులు, నోటుపుస్తకాలు, పెన్ను
Dharmendra Pradhan: ఇవాళ్టి నుంచి ఆఫ్లైన్ బోధన మొదలైంది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
గాండ్లపేట్ గ్రామం నుంచి ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్న ఏడుగురు విద్యార్థులను సర్పంచ్ మామిడి సౌజన్య, పాలకవర్గం సభ్యులతో కలిసి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు.
మంత్రి సబిత రెడ్డి | కరోనా విళయతాండవం అనంతంరం రాష్ట్రంలో నేడు ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నా
బడిగంట | రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు తిరిగి ప్రారంభమయ్యాయి. 18 నెలల తర్వాత స్కూళ్లకు వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటిస్తూ విద్యార్థుల
ముషీరాబాద్ :కరోనా వ్యాప్తి నేపథ్యంలో యేడాదిన్నర కాలంగా మూతపడిన పాఠశాలలు సెప్టెంబర్ 1నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంతకాలం అన్లైన్ క్లాసులకే పరిమితమైన విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరుకావడానికి �
Schools reopen | కరోనా పుణ్యమా అని ఏడాదిన్నర కాలంగా బడుల్లేవు. పిల్లలు కొత్తగా నేర్చుకోవడం సంగతి అటుంచితే ఉన్నది మర్చిపోతున్నారు. బడులు తెరవడం ( Schools reopen ) ఇంకా ఆలస్యమైతే వాళ్లు ఎంతో నష్టపోతారని విద్యా నిపుణులు, మానసిక
చింతకాని : తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు పల్లె పాఠశాలల్లో పండుగ వాతావరణం తీసుకురావాలని ఎంపీడీవో బీ రవికుమార్ అన్నారు. మండల పరిధిలో ఆయా గ్రామాల్లో సర్పంచులతో కలసి పాఠశాలల్లో జరుగుతున్న పారిశుధ్య కార్యక�
ఉపాధ్యాయులే బాధ్యత తీసుకోవాలి మంత్రి సబితారెడ్డి సూచన మహబూబియాలో తనిఖీలు హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): విద్యాసంస్థల ప్రారంభానికి ఇదే అనువైన సమయమని, విద్యార్థులు పాఠశాలకు వచ్చే వాతావరణం నెలకొనే�
దసరా, సంక్రాంతి సెలవులు కుదింపు విద్యాక్యాలెండర్ రూపొందించిన ఎస్సీఈఆర్టీ హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): ఈ విద్యాసంవత్సరంలో 1- 10వ తరగతి విద్యార్థులకు 166 రోజులపాటు పాఠశాలలు నడుపనున్నారు. ఈ మేరకు 2021-22 స�
ప్రతి కాలేజీలో రెండు ఐసొలేషన్ గదులు వ్యాక్సిన్ వేయించుకున్న సిబ్బందే విధులకు ఇంటర్ కాలేజీల ప్రారంభానికి మార్గదర్శకాలు హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ప్రత్యక్ష తరగతులు త్వరలో ప్రారంభం కానున్న