మంత్రి సబిత రెడ్డి | కరోనా విళయతాండవం అనంతంరం రాష్ట్రంలో నేడు ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నా
బడిగంట | రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు తిరిగి ప్రారంభమయ్యాయి. 18 నెలల తర్వాత స్కూళ్లకు వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటిస్తూ విద్యార్థుల
ముషీరాబాద్ :కరోనా వ్యాప్తి నేపథ్యంలో యేడాదిన్నర కాలంగా మూతపడిన పాఠశాలలు సెప్టెంబర్ 1నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంతకాలం అన్లైన్ క్లాసులకే పరిమితమైన విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరుకావడానికి �
Schools reopen | కరోనా పుణ్యమా అని ఏడాదిన్నర కాలంగా బడుల్లేవు. పిల్లలు కొత్తగా నేర్చుకోవడం సంగతి అటుంచితే ఉన్నది మర్చిపోతున్నారు. బడులు తెరవడం ( Schools reopen ) ఇంకా ఆలస్యమైతే వాళ్లు ఎంతో నష్టపోతారని విద్యా నిపుణులు, మానసిక
చింతకాని : తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు పల్లె పాఠశాలల్లో పండుగ వాతావరణం తీసుకురావాలని ఎంపీడీవో బీ రవికుమార్ అన్నారు. మండల పరిధిలో ఆయా గ్రామాల్లో సర్పంచులతో కలసి పాఠశాలల్లో జరుగుతున్న పారిశుధ్య కార్యక�
ఉపాధ్యాయులే బాధ్యత తీసుకోవాలి మంత్రి సబితారెడ్డి సూచన మహబూబియాలో తనిఖీలు హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): విద్యాసంస్థల ప్రారంభానికి ఇదే అనువైన సమయమని, విద్యార్థులు పాఠశాలకు వచ్చే వాతావరణం నెలకొనే�
దసరా, సంక్రాంతి సెలవులు కుదింపు విద్యాక్యాలెండర్ రూపొందించిన ఎస్సీఈఆర్టీ హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): ఈ విద్యాసంవత్సరంలో 1- 10వ తరగతి విద్యార్థులకు 166 రోజులపాటు పాఠశాలలు నడుపనున్నారు. ఈ మేరకు 2021-22 స�
ప్రతి కాలేజీలో రెండు ఐసొలేషన్ గదులు వ్యాక్సిన్ వేయించుకున్న సిబ్బందే విధులకు ఇంటర్ కాలేజీల ప్రారంభానికి మార్గదర్శకాలు హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ప్రత్యక్ష తరగతులు త్వరలో ప్రారంభం కానున్న
బడి గంట| ఆంధ్రప్రదేశ్లో బడి గంట మోగింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో మూతపడిన స్కూళ్లు, కాలేజీలు మళ్లీ తెరచుకున్నాయి. కరోనా నేపథ్యంలో గతేడాది పరీక్షలు లేకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసి
ముంబై: మహారాష్ట్రలో ఈ నెల 17 నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. ఆగస్ట్ 17 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో 5 నుండి 8 వ తరగతి వరకు పాఠశాలలను తిరిగి తెరుస్తామని మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్ శుక్రవారం తెల�
తొలిసారిగా రికార్డుస్థాయిలో ఉత్తీర్ణత బాలుర కంటే బాలికల ఉత్తీర్ణత అధికం ఈనెలలోనే కంపార్ట్మెంట్ పరీక్షలు? న్యూఢిల్లీ, ఆగస్టు 30: సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్