స్కూళ్లలో చేర్పించేందుకు ఇంటింటి సర్వే ఆదేశాలుజారీచేసిన తెలంగాణ విద్యాశాఖ హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 5,766 మంది విద్యార్థులు బడి మానేసినట్టు విద్యాశాఖ అధికారులు తేల్చారు. వీరంతా బడికి
సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం జోష్ ఆంగ్లంలో చదువుతున్న 12 లక్షల మంది తెలుగు మాధ్యమంలో 11 లక్షల మంది హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): ప్రైవేటుకు దీటుగా సర్కారు స్కూళ్లల్లోనూ ఇంగ్లిష్ మీడియం చదువులు �
రికార్డు షీట్ లేకున్నా వేరే స్కూల్లో చేరవచ్చు స్పష్టంచేసిన పాఠశాల విద్యాశాఖ హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ఒక స్కూల్ నుంచి మరో స్కూల్కు మారాలంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టీసీ) అవసరం లేదని పా�
పాఠ్యాంశాలుగా విపత్తు, మహమ్మారి నిర్వహణ | ఓ వైపు కరోనా మహమ్మారి.. మరో వైపు తుఫాన్లు ఒడిశాపై ముప్పేట దాడులు చేస్తున్నాయి. ఇటీవల వరుస తుఫాన్లు తీవ్ర నష్టాన్ని కలిగించగా.. కరోనా పంజా విసురుతోంది. ఈ క్రమంలో ఒడి�
12వ తరగతి పరీక్షలు వాయిదా.. కేంద్రం నిర్ణయం ఆబ్జెక్టివ్ క్రైటీరియా ఆధారంగా పది ఫలితాలు మార్కులపై అభ్యంతరాలుంటే ఆఫ్లైన్లో పరీక్ష 12వ తరగతి పరీక్షలపై జూన్ 1న నిర్ణయం న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: వచ్చే నెలలో జరు
Schools Shutdown | రాష్ట్రంలో కరోనా కేసులు పెరుతున్న నేపథ్యంలో బడులు మూసివేయాలని ప్రభుత్వానికి సూచించామని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జీ శ్రీనివాస రావు తెలిపారు.
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకీ కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఒంటిపూట బడులు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆ
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలను మూసివేస్తున్నట్లు మంత్ర
ఎండల నేపథ్యంలో విద్యాశాఖ యోచన ప్రభుత్వానికి అధికారుల ప్రతిపాదన హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ఎండలు ముదిరిన నేపథ్యంలో పాఠశాలలను ఒంటిపూట నడపాలని విద్యాశాఖ అధికారులు యోచిస్తున్నారు. ఇందుకు అనుమతి �
టి నుంచి 6,7,8 తరగతులకు ప్రత్యక్ష బోధన కొవిడ్ నిబంధనలు, తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి మార్చి 1 వరకు ప్రారంభించుకునే వెసులుబాటు 6, 7, 8వ తరగతి విద్యార్థులకు సైతం నేరుగా విద్యాబోధన ప్రారంభం కానున్నది. ఈ మేరకు �