అమరావతి ,జూలై :ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలు పున: ప్రారంభించేందుకు సిద్దమైంది జగన్ సర్కారు. రాష్ట్రంలో స్కూల్స్ పున:ప్రారంభంపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడి
తల్లిదండ్రుల వైఖరిలో స్పష్టమైన మార్పు ప్రభుత్వ పాఠశాలల్లో జోరుగా ప్రవేశాలు పలు స్కూళ్లలో అడ్మిషన్లకు తీవ్రమైన పోటీ హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ బడుల్లో పిల్లలకు చదువు అబ్బదన్న భావన చెరి�
తెలంగాణ కేబినెట్ సమావేశం | తెలంగాణ కేబినెట్ మంగళవారం కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ గురుకులాలు, విద్యా సంస్థల్లో స్థానిక రిజర్వేషన్లు కేటాయించాలని
స్కూళ్లలో అడ్మిషన్ల పెంపు చర్యలు ముమ్మరం ఆఫ్లైన్ అడ్మిషన్లు ఆన్లైన్లోకి మార్పు హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): పాఠశాలల్లో ఆన్లైన్ క్లాసులు ప్రారంభమైన నేపథ్యంలో నూతన ప్రవేశాలపై విద్యాశాఖ దృష్
అమరావతి,జూన్ 29:విద్యార్థులు చెడు అలవాట్ల బారిన పడకుండా ఉంచేందుకు ఆంధ్ర ప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ స్కూల్స్ కు 200 మీటర్ల దూరం వరకు గుట్కా, పాన్,సిగరెట్లు అమ్మే షాపులు ఉండకూడదని వైద్�
స్కూల్గ్రాంట్ నుంచి 10% కేటాయింపుహైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): పాఠశాలల్లో విద్యార్థులు, సిబ్బంది చేతులు శుభ్రం చేసుకొనేందుకు అవసరమైన సబ్బులు, లిక్విడ్ కొనుగోలుకోసం స్కూల్గ్రాం ట్ నిధుల నుంచి 1
విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులువేసవి సెలవులు 20 వరకు పొడిగింపుహైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులను ఈ నెల 20 వరకు పొడిగిస్తూ విద్యాశాఖ డైరెక్ట�
ఆన్లైన్ క్లాసులకు ఏర్పాట్లు.. విద్యార్థుల నమోదుపై దృష్టిహైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): నూతన విద్యాసంవత్సరాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లుచేస్తున్నది. ఈ నెల 16 నుంచి ఉపాధ�
స్కూళ్లలో చేర్పించేందుకు ఇంటింటి సర్వే ఆదేశాలుజారీచేసిన తెలంగాణ విద్యాశాఖ హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 5,766 మంది విద్యార్థులు బడి మానేసినట్టు విద్యాశాఖ అధికారులు తేల్చారు. వీరంతా బడికి
సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం జోష్ ఆంగ్లంలో చదువుతున్న 12 లక్షల మంది తెలుగు మాధ్యమంలో 11 లక్షల మంది హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): ప్రైవేటుకు దీటుగా సర్కారు స్కూళ్లల్లోనూ ఇంగ్లిష్ మీడియం చదువులు �
రికార్డు షీట్ లేకున్నా వేరే స్కూల్లో చేరవచ్చు స్పష్టంచేసిన పాఠశాల విద్యాశాఖ హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ఒక స్కూల్ నుంచి మరో స్కూల్కు మారాలంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టీసీ) అవసరం లేదని పా�
పాఠ్యాంశాలుగా విపత్తు, మహమ్మారి నిర్వహణ | ఓ వైపు కరోనా మహమ్మారి.. మరో వైపు తుఫాన్లు ఒడిశాపై ముప్పేట దాడులు చేస్తున్నాయి. ఇటీవల వరుస తుఫాన్లు తీవ్ర నష్టాన్ని కలిగించగా.. కరోనా పంజా విసురుతోంది. ఈ క్రమంలో ఒడి�