తొలి విడతలో తాగునీటి కల్పనకు రూ.5 కోట్లు ప్రభుత్వ పాఠశాలల్లో సంప్లు, స్టీల్ ట్యాంకులు హైదరాబాద్, జనవరి 24 : మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల దాహార్తిని తీర్చేందుకు విద్యాశాఖ సమాయత్తమవుతున్�
మన ఊరు.. మన బడి తొలి విడతలో నిర్మాణం 9,123 స్కూళ్లలో రూ.3,497.62 కోట్ల వ్యయం కొత్తగా నిర్మించే తరగతి గదులకు దాతల పేర్లు పనుల పర్యవేక్షణ పాఠశాల నిర్వహణ కమిటీలకే మొత్తం వ్యయంలో 15% రివాల్వింగ్ ఫండ్ ఒకట్రెండు రోజుల్ల�
నోడల్ అధికారిగా సువర్ణవినాయక్ హైదరాబాద్, జనవరి 11 : విద్యార్థి దశలోనే పఠనాభిలాషను ప్రోత్సహించేందుకు పాఠశాలల్లో 100 రోజుల రీడింగ్ క్యాంపెయిన్ను నిర్వహించనున్నారు. బాలవాటిక (శిశు) నుంచి 8వ తరగతి వరకు గల �
దమ్మపేట : దమ్మపేట గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు బుధవారం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. దమ్మపేట పీహెచ్సీ వైద్యులు శ్రీహర్ష ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది 15 ఏళ్లు నిండిన 214 మందివిద్యా�
Holidays for educational institutions from jan 8 to 16th : CM KCR | తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సెలవులు ప్రకటించారు. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు
Covid restrictions: కరోనా కేసుల సంఖ్య గత నాలుగైదు రోజుల నుంచి వేగంగా పెరుగుతున్నది. వారం క్రితం దేశంలో రోజువారీ కేసులు కేవలం ఆరు వేలు నమోదుకాగా.. ఇవాళ ఆ సంఖ్య
ముంబై: టాటా ఇండస్ట్రీస్కు చెందిన టాటా క్లాస్ ఎడ్జ్ (టీసీఈ) సరికొత్త మార్కెటింగ్ ప్రచారాన్ని ప్రారంభించింది. ‘పడ్నే కా సహీ తరీఖా’ పేరుతో ను టాటా స్టడీ క్యాంపెయిన్ ను విడుదల చేసింది. 2021లో టాటా స్టడీని పా�
TikTok Fear | ప్రఖ్యాత వీడియో షేరింగ్ యాప్ టిక్టాక్. దీన్ని భారత్లో బ్యాన్ చేశారు కానీ, అమెరికా సహా చాలా దేశాల్లో ఇప్పటికీ ఈ యాప్ అందుబాటులోనే ఉంది. ఈ క్రమంలోనే బాగా పాపులర్ అయిన
ఖమ్మం :ఖమ్మంజిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో చదువుతున్న 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు రేపటి నుంచి సమ్మెటివ్ అసెస్మెంట్( ఎస్ఏ-1) పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ, �
Virinchi Hospitals Chairperson Kompella Madhavi Latha | ఆ తల్లి తొమ్మిదేండ్లు వచ్చేవరకు పిల్లలను బడికి పంపలేదు. ఎదిగే క్రమంలో కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చారు. సరైన దిశలో ప్రోత్సహిస్తే పిల్లలు అద్భుతంగా ఆలోచిస్తారని విశ్వసించారు. ఇద్దరు బిడ్
దమ్మపేట: అశ్వారావుపేట నియోజవర్గంలోని అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాలకు చెందిన ఉపాధ్యాయులకు మంగళవారం డిజిటల్ తరగతులపై దమ్మపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణ
Teacher molest students | పాఠశాలలో పరీక్షల దృష్ట్యా స్పెషల్ క్లాసుల కోసం అమ్మాయిలను ఓ ఉపాధ్యాయుడు రాత్రివేళ రమ్మన్నాడు. అలా వెళ్లిన అమ్మాయిలను భోజనంలో మత్తు మందు కలిపి పెట్టి వారిపై
ఖమ్మం: కూసుమంచి మండలంలో పనిచేస్తున్న క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్( సీఆర్పీ)ను పాఠశాలలకు డిప్యూటేషన్పై నియమిస్తూ డీఈఓ యాదయ్య ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో అన్ని మండలాల పరిధిలో సీఆర్పీల సంఖ్యకు అను�
Leopard Attack | టీచర్ పాఠం చెప్తున్నాడు. పిల్లంతా శ్రద్ధగా వింటున్నారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఒక చిరుత. సైలెంట్గా తరగతి గదిలోకి వచ్చింది. క్లాస్ వింటున్న ఒక పదేళ్ల బాలుడిపై దాడి చేసింది.