ఖమ్మం :ఖమ్మంజిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో చదువుతున్న 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు రేపటి నుంచి సమ్మెటివ్ అసెస్మెంట్( ఎస్ఏ-1) పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ, �
Virinchi Hospitals Chairperson Kompella Madhavi Latha | ఆ తల్లి తొమ్మిదేండ్లు వచ్చేవరకు పిల్లలను బడికి పంపలేదు. ఎదిగే క్రమంలో కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చారు. సరైన దిశలో ప్రోత్సహిస్తే పిల్లలు అద్భుతంగా ఆలోచిస్తారని విశ్వసించారు. ఇద్దరు బిడ్
దమ్మపేట: అశ్వారావుపేట నియోజవర్గంలోని అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాలకు చెందిన ఉపాధ్యాయులకు మంగళవారం డిజిటల్ తరగతులపై దమ్మపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణ
Teacher molest students | పాఠశాలలో పరీక్షల దృష్ట్యా స్పెషల్ క్లాసుల కోసం అమ్మాయిలను ఓ ఉపాధ్యాయుడు రాత్రివేళ రమ్మన్నాడు. అలా వెళ్లిన అమ్మాయిలను భోజనంలో మత్తు మందు కలిపి పెట్టి వారిపై
ఖమ్మం: కూసుమంచి మండలంలో పనిచేస్తున్న క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్( సీఆర్పీ)ను పాఠశాలలకు డిప్యూటేషన్పై నియమిస్తూ డీఈఓ యాదయ్య ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో అన్ని మండలాల పరిధిలో సీఆర్పీల సంఖ్యకు అను�
Leopard Attack | టీచర్ పాఠం చెప్తున్నాడు. పిల్లంతా శ్రద్ధగా వింటున్నారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఒక చిరుత. సైలెంట్గా తరగతి గదిలోకి వచ్చింది. క్లాస్ వింటున్న ఒక పదేళ్ల బాలుడిపై దాడి చేసింది.
Minister Sabita indrareddy comments on schools closed news | పాఠశాలలకు సెలవంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు, దుష్ప్రచారాన్ని నమ్మొద్దని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రజలకు
దుమ్ముగూడెం: ఏజెన్సీలో విద్యార్థులు తెలుగుతో పాటు ఆంగ్లంలో పట్టు సాధించాలని జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని నర్సాపురం, ఒడ్డుగుంపు, అచ్యుతాపురం ప్రభుత్వ పాఠశాలలన�
చండ్రుగొండ: ఉపాధ్యాయులకు పరిమితికి మించి ప్రధానోపాధ్యాయులు ఎలా సెలవులు మంజూరు చేస్తారంటూ జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే రోజు ఎంతమంది ఉపాధ్యాయులకు సెలువులు ఇస్తారంటూ త�
జనగామ: మండలంలోని పలు పాఠశాలలను డీఈవో రాము శనివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. వడ్లకొండ, ఓబుల్ కేవ్వాపూర్, సిద్దెంకి పాఠశాలలను ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ప�
ఖమ్మం : స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్-2021 సంబంధించిన పోస్టర్ను జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమమాన్ని స్కూల్ ఇన్నోవేషన్ సెల్, యూనిసెఫ్, ఇంక్విలాబ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున�
ఖమ్మం : సమ్మెటివ్ అసెస్మెంట్-1 ప్రశ్నాపత్రాలను ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించాలని జిల్లా విద్యాశాఖాధికారి సిగసారపు యాదయ్య సూచించారు. బుధవారం ఖమ్మంలోని రిక్కాబజార్ పాఠశాలలో డీసీఈబీ ఆధ్వర్యంలో ఎస్ఏ-1 �
చెన్నారావుపేట : ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సిలబస్ పూర్తి చేయాలని జిల్లా ప్రభుత్వ పరీక్షల అధికారి ఉండ్రాతి సృజన్తేజ అన్నారు. మండలంలోని కోనాపురం, ఉప్పరపల్లి గ్రామాల హైస్
హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): 2021-22 విద్యాసంవత్సరానికి మధ్యాహ్న భోజన పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.17.22 కోట్లు మంజూరుచేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా సోమవారం జీవో