కరోనా వల్ల విద్యావ్యవస్థ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసులు నిర్వహించినా అనుకున్న ఫలితాలు రాలేదు.
Chennai Rains | ఈశాన్య రుతుపవనాల ఆగమనంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరంలో ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. చెన్నై నగరంలో గత 72 ఏళ్లలో
Tamil Nadu Rains | ఈశాన్య రుతుపవనాలు అక్టోబర్ 29న దక్షిణ భారతదేశంలోకి అడుగుపెట్టాయి. దీంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. చెన్నై శివారులో కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతా
విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించి, ధారాళంగా చదివేలా తయారుచేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రాథమిక బడుల్లో రీడింగ్ కార్నర్లు ప్రారంభించనున్నది.
మానవాళికి వచ్చే అనేక రోగాలకు ‘చేతుల అపరిశుభ్రత’నే కారణం. ‘పరిశుభ్రత’ అనేది ప్రతిరోజు చేసే ఒక సాధారణ ప్రక్రియ. కానీ చేతుల పరిశుభ్రతపై సరైన అవగాహన లేక ప్రజలు నిర్లక్ష్యం చేస్తుంటారు.
UP rains | ఉత్తరప్రదేశ్ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో
జనజీవనం స్తంభించింది. వర్షాల కారణంగా ఇప్పటి వరకు పలు ప్రాంతాల్లో 11 మంది మృతి చెందినట్లు అక్కడి అధి�
డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధి పరుగులు పెడుతుందని, మౌలిక వసతులకు తిరుగుండదని బీజేపీ నేతలు చెప్పే మాటలన్నీ పచ్చి అబద్ధాలని మరోసారి రుజువైంది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో పాఠశాల విద్యార్థులు రోజు న
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత పేద విద్యార్థులకు ప్రభుత్వం కార్పొరేట్స్థాయిలో విద్యను అందిస్తోంది. సీఎంకేసీఆర్ ప్రకటించిన కేజీటూ పీజీ ఉచిత విద్యలో భాగంగా వివిధ గురుకుల పాఠశాలల సంఖ్య పెంచి �
కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలోని పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యనభ్యసిస్తున్న ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా �
సర్దుబాటులో భాగంగా ఆదేశాలు ఒకే ప్రాంగణంలోని టీచర్లకూ వర్తింపు హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : సర్దుబాటులో భాగంగా పాఠశాల విద్యాశాఖ అధికారులు పిల్లలున్న స్కూళ్లకు టీచర్లను బదిలీ చేస్తున్నారు.
హిందూ ఇతిహాసాలలో శ్రీ మహావిష్ణువు ఎనిమిదో అవతారం శ్రీకృష్ణుడి జన్మదినం. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. శ్రీ కృష్ణుడు దేవకీ వసుదేవులకు శ్రావణ మాసం కృష్ణ ప
పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన ఆహారం ప్రత్యేక దృష్టి పెట్టింది. సంక్షేమ వసతి గృహాలు, గురుకుల హాస్టళ్లలో మెనూపై నిఘా పెట్టింది. ఎప్పటికప్పుడు తనిఖీ �
రాష్ట్ర వ్యాప్తంగా బీసీ గురుకులాల్లో తనిఖీల కోసం ఐదు ప్రత్యేక బృందాలను నియమించింది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. వర్షాకాల నేపథ్యంలో హాస్టళ్లల
ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) రూపొందించిన పాఠ్యాంశాలను రాష్ట్రంలోని సర్కార్ బడిపిల్లలకు బోధించనున్నారు. టిస్ సంస్థ... కనెక్టెడ్ లెర్నింగ్ ఇనిషియేటివ�