తెలంగాణ ప్రభుత్వం నిరంతర విద్యుత్ను సరఫరా చేస్తూ ప్రజల మెప్పు పొందుతున్నది. కొన్ని పల్లెల్లో సాంకేతిక సమస్యలు తలెత్తి విద్యుత్కు అంతరాయం ఏర్పడుతున్న కారణంగా సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేసేలా మహి�
ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు పక్కా ప్రణాళికలు అమలు చేస్తున్నది
తెలంగాణ రాష్ట్ర సర్కార్ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ఎక్కువ పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను చేరువ చేసింది.
‘మన ఊరు-మన బడి’ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ గోపి అధికారులను ఆదేశించారు. మండలకేంద్రంలోని ఎంపీపీఎస్లో జరుగుతున్న పనులను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
అమ్మపై ప్రేమతో సామాజిక సేవలో పరితపిస్తున్నారు ఇంటర్మీడియట్ విద్యార్థిని పొల్సాని అనన్య. చిన్న వయసులోనే తన తల్లి చదువుకున్న స్కూల్కు మొబైల్ లైబ్రరీ వాహనాన్ని అందించి పలువురి ప్రశంసలు అందుకున్నారు.
తమిళనాడు రాష్ట్రాన్ని అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో సముద్ర తీర జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తంజావూర్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో పాఠశాలలు, కళాశాల�
‘మనఊరు-మనబడి’లో పనులు పూర్తయిన పాఠశాలలను బుధవారం ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు. ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగింది. న్యాల్కల్ మండలంలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీరెడ్డి,
‘మన ఊరు-మన బడి’తో సర్కారు బడులు మెరిసి మురిశాయి. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా సకల సౌకర్యాలతో రూపుదిద్దుకున్న స్కూళ్లను బుధవారం మంత్రి, ప్రజాప్రతినిధులు పండుగ వాతావరణంలో ప్రారంభించారు.