‘మన ఊరు-మన బడి’ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ గోపి అధికారులను ఆదేశించారు. మండలకేంద్రంలోని ఎంపీపీఎస్లో జరుగుతున్న పనులను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
అమ్మపై ప్రేమతో సామాజిక సేవలో పరితపిస్తున్నారు ఇంటర్మీడియట్ విద్యార్థిని పొల్సాని అనన్య. చిన్న వయసులోనే తన తల్లి చదువుకున్న స్కూల్కు మొబైల్ లైబ్రరీ వాహనాన్ని అందించి పలువురి ప్రశంసలు అందుకున్నారు.
తమిళనాడు రాష్ట్రాన్ని అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో సముద్ర తీర జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తంజావూర్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో పాఠశాలలు, కళాశాల�
‘మనఊరు-మనబడి’లో పనులు పూర్తయిన పాఠశాలలను బుధవారం ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు. ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగింది. న్యాల్కల్ మండలంలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీరెడ్డి,
‘మన ఊరు-మన బడి’తో సర్కారు బడులు మెరిసి మురిశాయి. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా సకల సౌకర్యాలతో రూపుదిద్దుకున్న స్కూళ్లను బుధవారం మంత్రి, ప్రజాప్రతినిధులు పండుగ వాతావరణంలో ప్రారంభించారు.
‘మన ఊరు-మన బడి’, ‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమంలో భాగంగా సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న 700 ప్రభుత్వ పాఠశాలలను బుధవారం ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజ�
సీఎం కేసీఆర్ వల్లనే ప్రభుత్వ విద్య బలోపేతమైందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కార్పొరేట్కు దీటుగా సర్కారు స్కూళ్లను తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కిందని స్పష్టం చేశారు.
దోమకొండ మండల కేంద్రంలో మనఊరు- మనబడి నిధులతో ఆధునీకరించిన పలుగడ్డ ప్రాథమిక పాఠశాలను జడ్పీటీసీ తిర్మల్గౌడ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వం �
విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా కందుకూరు మండలం రాచులూరు గ్రామంలో నిర్మించిన �