రాష్ట్రంలోని సర్కారు బడుల్లో చిన్న చిన్న మరమ్మతులు చేపట్టేందుకు వీలుగా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇందుకోసం పాఠశాలలకు ఎమర్జెన్సీ అండ్ మెయింటెనెన్స్ ఫండ్ను అందుబాటులో ఉంచనున్నది.
ప్రభుత్వ బడులను ఆదర్శంగా తయారుచేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా స్కూల్స్ (పీఎం శ్రీ) పథకానికి రాష్ట్రం నుంచి మరో 251 సర్కారు స్కూళ్లు ఎంపికయ్యాయి.
పాఠశాల విద్యలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్ల మధ్య వేతన వ్యత్యాసాన్ని తగ్గించాలని సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ (ఎస్జీటీయూ) పీఆర్సీ కమిటీని కోరింది.
ఎండల తీవ్రత నేపథ్యంలో ఒంటిపూట బడులను నడపాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని పాఠశాలల్లో ఒంటిపూట నిర్వహిస్తారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఏప�
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన ఇంటర్నేషనల్ స్కూళ్లను ప్రాథమిక స్థాయి నుంచి ప్రారంభించాలా? లేక హైస్కూల్ నుంచి ప్రారంభించాలా? అన్నది విద్యాశాఖ తేల్చలేకపోతున్నది. ప్రీ ప్రైమరీ నుంచి ప్రారంభి�
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు ఇటీవల రూ.16 కోట్ల గ్రాంట్స్ విడుదలయ్యాయి. ఈ నిధులను డ్రా చేయడంలో కీలకంగా ఉన్న పాఠశాల యాజమాన్య(ఎస్ఎంసీ)కమిటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది.
తెలంగాణ మాడల్ స్కూళ్ల (ఆదర్శ పాఠశాల)లో 6, 7, 10 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఈ నెల 12 నుంచి ఫిబ్రవరి 22 వరకు http://telan ganams.cgg.gov. in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మాడల్ స్కూల్స్ డైరెక్టర్ రమణకుమార్ తెలిపారు. ప్
రాష్ట్రంలోని పాఠశాలలకు సంక్రాంతి పండుగ సెలవును విద్యాశాఖ బుధవారం ప్రకటించింది. ఈ నెల 12 నుంచి 17 వరకు ఆరు రోజులు బడులకు సెలవులు ఇచ్చారు. తిరిగి స్కూళ్లు 18న ప్రారంభమవుతాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ ఈ స
Sankranti Holidays | రాష్ట్రంలోని విద్యార్థులకు తెలంగాణ సర్కార్ (telangana govt) గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి (Sankranti) పర్వదినాన్ని పురస్కరించుకొని ఆరు రోజులు సెలవులు (Sankranti Holidays) ప్రకటించింది.
Schools closed | ఉత్తరాది రాష్ట్రాలను చలి గజగజ వణికిస్తున్నది. ఉత్తరప్రదేశ్, జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో చలి చంపేస్తున్నది. తెల్లవారుజామున, రాత్రి వేళల్లో అయితే జనం ఇంటి నుంచ�
దట్టమైన పొగమంచు ఉత్తర భారతాన్ని కప్పివేసింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, పశ్చిమ మధ్యప్రదేశ్ను మరో రెండు రోజులపాటు దట్టమైన పొగమంచు కమ్మేసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండడం తగదని, ప్రజా సమస్యలపై ప్రజాప్రతినిధులు చెప్పినా పట్టించుకోరా? అని పలువురు సభ్యులు ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా పరిషత్లో చైర్మన్ బండ నరేందర్రెడ్డి అధ్యక్షత�
Hijab Ban | హిజాబ్ నిషేధంపై ప్రకటన చేసిన 24 గంటలు గడవకముందే సిద్ధరామయ్య యూటర్న్ తీసుకున్నారు. తాను అలాంటి ప్రకటన చేయలేదని, అధికారులతో చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని శనివారం ప