‘ప్రజల ఆరోగ్యమే.. తమ శ్రేయస్సు’గా తెలంగాణ సర్కారు భావిస్తున్నది. కేసీఆర్ సీఎం అయ్యాక వైద్యశాఖపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. పీహెచ్సీలు, ప్రభుత్వ దవాఖానలను అప్గ్రేడ్ చేయడం, కోట్ల రూపాయలు ఖర్చు చేసి అధు�
కొన్ని సాధించాలంటే మరికొన్నింటిని వదులుకోవాలి. కలలను నిజం చేసుకోవడానికి కొందరు అనేక త్యాగాలకు సిద్ధపడతారు. ఆ కోవకు చెందిన వాడే రాజస్థాన్లోని అల్వార్ జిల్లావాసి గౌరవ్ యాదవ్. జిల్లాలోని జాజోర్-బాస్
డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధి పరుగులు పెడుతుందని, మౌలిక వసతులకు తిరుగుండదని బీజేపీ నేతలు చెప్పే మాటలన్నీ పచ్చి అబద్ధాలని మరోసారి రుజువైంది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో పాఠశాల విద్యార్థులు రోజు న
రద్దీగా ఉన్న ఓ రోడ్డు డివైడర్ మీద కానిస్టేబుల్ మనోజ్ కుమార్ చేతిలో ఓ ప్లేట్ పట్టుకొని కూర్చున్నాడు. పళ్లెంలోని రోటీ, అన్నం, పప్పుని దారినపోతున్న అందరికీ చూయిస్తూ ఏడుస్తున్నాడు. ‘భాయ్.. ఈ ఫుడ్ను కుక
గోవధ కేసులో నిందితుడికి గో సేవ చేయాలన్న షరతుతో అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సలీం అలియాస్ కాలియా అనే వ్యక్తి గోవధకు పాల్పడినట్టు గతంలో కేసు నమోదైంది