సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాల్లో 6,7,8,9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి సోమవారంతో దరఖాస్తుల గడువు ముగియనున్నట్టు గురుకుల విద్యాలయ సంస్థల సొసైటీ కార్యదర్శి రొనాల్డ్ రోస్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇంటర్ పరీక్షలకు ఇక మూడు రోజులే మిగిలి ఉంది. ఈ నెల 15న మొదటి సంవత్సరం, 16న రెండో సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతుండగా, యంత్రాంగం పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరుగనున్న ఇంటర్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు డీఐఈవో కాక మాధవరావు తెలిపారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.
ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ ఏడాది ఉత్తమ ఫలితాలు సాధించేలా ఇన్చార్జి పీవో వరుణ్రెడ్డి ఆధ్వర్యంలో సరికొత్త ప్రణాళికను అమలు చేస్�
అమ్రాబాద్ మండలం మన్ననూర్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఇటీవల 7వ తరగతి విద్యార్థినీ నిఖిత ఆత్మహత్య చేసుకోవడంతో మిగితా విద్యార్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
Holi | హోలీ రోజునే వచ్చిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని తాము భావించినట్లు హాస్టల్ విద్యార్థునులు తెలిపారు. అయితే ఆంక్షల పేరుతో తమను లోపల ఉంచడంతోపాటు హాస్టల్ గేట్కు తాళాలు వేశార
Iran | ఇరాన్ (Iran)లో బాలికలను పాఠశాల విద్యకు దూరం చేయాలనే ఉద్దేశంతో వారిపై విషప్రయోగం
(poisoning) చేసిన విషయం తెలిసిందే. గతేడాది నవంబరు చివరి నుంచి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
Andhrajyothy | పేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో విద్యనందించాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలలు స్థాపించారు. విద్యార్థులకు మెరుగైన బోధనతోపాటు నాణ్యమైన భోజనం అందిస్తుంటే కొన్ని పత్రికలు �
విద్యార్థి దశలో కీలకమైన మలుపు పదో తరగతి. అలాంటి పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు.
విద్యార్ధులకు సులభంగా అర్థమయ్యేలా బోధనోపకరణాల(టీఎల్ఎం)తో బోధించాల ని విద్యాశాఖ కమిషనర్ దేవసేన సూ చించారు. ప్రతి విద్యార్థికీ ద్విత్వక్షరాలు, చతుర్విద ప్రక్రియలు నేర్పించాలని, రా యడంతోపాటు అక్షరాలను
పేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్స్థాయిలో విద్యనందించాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలలు స్థాపించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తూ విద్యనందిస్తుంటే కొన్ని పత్రికలు గురుకుల పాఠశాల
హార్ట్పుల్నెస్, శ్రీరామచంద్రమిషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల యోగా మహోత్సవం ఉత్సాహంగా సాగుతోంది. రెండో రోజైన శనివారం వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, విద్యార్థులు వేలాదిగా తరలివచ్చి ఆసనాలు వేయడంతో ఆర్ట్స్