జడ్చర్ల పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో తొమ్మిదో తరగతి విద్యార్థిని టెన్త్ విద్యార్థి చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలిలా.. అచ్చంపేట మండలం చెన్నారం గ్రామానికి చెందిన విద్యార్థి జడ్చ�
విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అధ్యాపకులకు సూచించారు. మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమశాఖ ఏకలవ్య గురుకుల పా ఠశాల, కళాశాలను ఆయన ఆదివారం సందర్శిం చారు
ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చామని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సతీమణి శారద అన్నారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ జన్మదినం సందర్భంగా గురువారం హన్వాడలో కేక్ కట్ చేసిన అనంతరం శాంతా నారాయణగౌడ�
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. విద్యార్థుల అనారోగ్య సమస్యలను దూరం చేసి జ్ఞాపక, రోగనిరోధక శక్తిని పెంచడానికి, మానసిక ఒత్తిడిని దూరం చేయడమే లక్ష్య�
Inter Exams | రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు పరీక్ష జరగనుంది. దీంతో ఉదయం 8 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు.
ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. సాధారణంగా టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థులకు ఇంటర్ పరీక్షలను ఎదుర్కోవడం కొంత కష్టంగానే ఉంటుంది.
HP Laptop | కళాశాల విద్యార్థుల కోసం ప్రముఖ టెక్ దిగ్గజం హెచ్పీ స్పెషల్గా డిజైన్ చేసిన లాప్టాప్ ‘క్రోమ్బుక్ 15.6’ తీసుకొచ్చింది. దీంతో స్మార్ట్గా లెర్నింగ్కు ప్రోత్సాహంగా, ైస్టెల్గా విద్యార్థులకు సూ�