బొల్లారం రాష్ట్రపతి నిలయం అధికారులు విద్యార్థులకు సమ్మర్ బొనాంజాను ప్రకటించారు. కాగా ఉగాది పండుగ సందర్భంగా పర్యాటకులకు తీపికబురు ప్రకటించి.. ఏడాది పొడవునా సందర్శకులకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే.
కారు వేగంగా దూసుకొచ్చి విద్యార్థులను ఢీకొట్టగా ఓ విద్యార్థిని మృతిచెందగా, మరో విద్యార్థికి గాయాలయ్యాయి. ఈ ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఉమ్మడి జిల్లాలో ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభమైన పదోతరగతి వార్షిక పరీక్షలు మంగళవారం ముగిశాయి. చివరి రోజు సోషల్ పేపర్ పరీక్ష నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 11,899 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకా�
గిరిజన సంక్షేమ పాఠశాలలు గిరిజన విద్యార్థులకు వరంగా మారాయి. నిరుపేద గిరిజన విద్యార్థులకు కార్పొరేటు స్థాయిలో విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు.
ఓ ప్రైవేట్ స్కూల్ నిర్వాకంతో 8 మంది పదో తరగతి విద్యార్థులు బోర్డు పరీక్షలు రాయలేకపోయారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో చోటుచేసుకున్నది.
రాత్రింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థులను తమ స్వార్థం కోసం చేసే కుట్రలతో అన్యాయం చేయవద్దు. ఇలాంటి పేపర్ లీకేజీ ఘటనలతో విద్యార్థులలో మనోసైర్థ్యం దెబ్బతింటుంది. ఇది మంచి పద్ధతి కాదు. పేపర్ లీకేజీలు చే�
పదోతరగతి ప్రశ్న పత్రం లీకేజీకి పాల్పడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. విద్యార్థులు, వారి తల్లిద
సర్కారు స్కూళ్లలో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్య అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. ఇప్పటికే మన ఊరు..మన బడి కార్యక్రమం చేపట్టి పాఠశాలలను బలోపేతం చేస్తున్నది.
సెంట్రల్ యూనివర్సిటీలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఈ వర్సిటీల్లో చదివేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నారు. వీటిల్లో నాణ్యమైన విద్య, రిసెర్చ్ వంటి అత్యుత్తమ ప్రమాణాలను అందించడమే అందుకు కారణం.