విదేశీ విద్యను కలలోనైనా ఊహించని అనేకమంది నిరుపేద బ్రాహ్మణ విద్యార్థులు నేడు బహుళజాతి సంస్థల్లో కొలువులు సాధిస్తున్నారు. రూ.70 లక్షల నుంచి 80 లక్షల వార్షిక ప్యాకేజీలు అందుకుంటూ సత్తా చాటుతున్నారు
నిజాం కళాశాలలో నూతనంగా నిర్మించిన హాస్టల్ భవనం యూజీ విద్యార్థినులదేనని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో బుధవారం కళాశాలలో గర్ల్స్ హాస్టల్ వద్ద టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మంత్రి కల్వకుంట
పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తుండటంతో విద్యాశాఖ అప్రమత్తమైంది. ఈ నెల నుంచే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నది. ఈ మేరకు పలు జిల్లాల డీఈవోలు ఆయా పాఠశాలలకు ఆదేశాలిచ్చారు. ఉదయం 8 : 30 గంటల నుం
నేరాల అదుపునకు వికారాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక నజర్ పెట్టింది. స్కూళ్లు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేసింది. చట్టాలనే పాఠాలుగా చెబుతూ విద్యార్థుల్లో చైతన్యం నింపుతున్నది.
బీసీ సంక్షేమ హాస్టల్ విద్యార్థినులకు సర్కారు తీపికబురు అందించింది. నెలసరిలో భాగంగా వినియోగించే న్యాప్కిన్స్ తయారు చేయడానికి యంత్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒక్కో వసతి గృహానికి రూ.26 వేల చొప�
దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారి పిల్లలెవరూ ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం కావొద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలు, ఆదర్శ పాఠశాలలు, డే స్కాలర్ పాఠశాలలను నిర్వహిస్తున్నది. ప్రతి ఒక్కరూ బాగా చదు
కరోనా వల్ల విద్యావ్యవస్థ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసులు నిర్వహించినా అనుకున్న ఫలితాలు రాలేదు.
DAV Public School | బంజారాహిల్స్లోని డీఏవీ పాఠశాల అనుమతిని రాష్ట్ర విద్యాశాఖ పునరుద్ధరించింది. ఈ విద్యా సంవత్సరానికి తాత్కాలిక అనుమతిని విద్యాశాఖ ఇచ్చింది. ఆ పాఠశాలలో చిన్నారిపై లైంగిక దాడి ఘటన
వందల విద్యార్థులకు ఉచితం గా విద్యనందించే సంస్థ మనుగడ మోదీ సర్కారు నిర్వాకం వల్ల ప్రశ్నార్థకంగా మారిం ది. విదేశీ నిధులతో నడుస్తున్న సంస్థకు నిధు లు రాకుండా అడ్డుకొంటున్నది.
ప్రజారక్షణే పోలీసు ప్రధాన లక్ష్యమని మెదక్ పట్టణ సీఐ పేర్కొ న్నారు. గురువారం పోలీసు అమర వీరుల సంస్మరణలో ప్లాగ్ డే పురస్కరించుకొని ఎస్పీ రోహిణిప్రియదర్శిని ఆదేశాలతో విద్యార్థులకు ఆయుధాలపై ఓపెన్హౌస్�
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలోని గన్నేరువరం జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో ఈ నెల 13, 14, 15 తేదీల్లో గురుకుల విద్యాలయాలస్థాయి పోటీలు నిర్వహించారు. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సుమ�
King Charles III |బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్-3కి ఓ చిన్నారి నుంచి చిలిపి ప్రశ్న ఎదురైంది. సామాజిక శ్రేయస్సును ప్రోత్సహించే ప్రజల సంస్థ అయిన ప్రాజెక్ట్ జీరో వాల్తమ్స్టోవ్ అనే సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో �
Gujarat elections | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఆయా పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. గుజరాత్లో గెలుపే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇవాళ ఎన్నికల ప్రచారంలో
విదేశీ ఉన్నత విద్యను అభ్యసించాలనుకొంటున్న ఇంజినీరింగ్ విద్యార్థులు స్పష్టమైన ప్రణాళిక రూపొందించుకోవాలని వై యాక్సిస్ సొల్యూషన్స్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఫైజుల్ హసన్ అన్నారు.