పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నాయి. పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్ష జరుగనుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏటా సర్కార్ విద్యాసంవత్సరం ఆరంభానికి మునుపే యూనిఫాం అందజేస్తున్నది. దీనిలో భాగంగా వచ్చే విద్యాసంవత్సరానికి ఈ నెల 24కి జిల్లాకు యూనిఫాం చేరుకున్నది.
టీఎస్ ఎంసెట్కు గురువారం వరకు 1,80,240 మంది దరఖాస్తు చేసుకొన్నారు. ఇంజినీరింగ్కు 1,14,989, అగ్రికల్చర్, మెడికల్కు 65,033 దరఖాస్తులు రాగా, రెండు క్యాటగిరీలకు కలిపి 218 దరఖాస్తులు వచ్చాయి.
ఉమ్మడి జిల్లాలో బుధవారంతో ఇంటర్ పరీక్షలు ముగిశాయి. ఈ నెల 28న ప్రథమ, 29న ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు పరీక్షలు ముగిసిన ఆనందంతో ఎగ్�
వచ్చే నెల 3వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు మొదలు కాబోతున్నా యి. అంటే వారం కూడా లేదు. సమయం సమీపిస్తున్న కొద్దీ విద్యార్థుల్లో ఆందోళన. ఇప్పటిదాకా ప్రిపేర్ అయినా తెలియని భయం. అయితే పరీక్షల వేళ విద్యార్థులు ఏమ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు- మన బడి కార్యక్రమంతో సర్కారు బడుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించినట్లు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రతి పేద విద్యార్థికీ నాణ్యమైన ఇంగ్లిష�
Bhupalapally | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో విషాదం నెలకొంది. స్కూల్కు ఆలస్యం కావడంతో డుమ్మా కొట్టి గ్రామ శివారులో ఉన్న ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు.
తమకు రాజకీయాలు అవసరం లేదని.. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం ఉందని.. ప్రభుత్వ ఉద్యోగం సాధించే వరకు తమ ప్రిపరేషన్ కొనసాగిస్తామని ఉద్యోగార్థులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహ�
మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులకు అనేక ఉన్నత కోర్సులను చేరువ చేస్తున్నది. అందులో భాగంగా పరిశోధన విద్యను సైతం ప్రవేశ పెట్టింది. ఇతర యూనివర్సిటీలకు దీటుగా పీహెచ్డీ నోటిఫికేషన్స్ ఇస్తుండడంతో ఉమ్�
మాది పెద్దపల్లి పట్టణంలోని రైల్వే కాలనీ. నేను గ్రూప్స్ కోసం ప్రిపేరవుతున్నా. గ్రూప్స్కు సంబంధించిన అన్ని రకాల పుస్తకాలు గ్రంథాలయం లో అందుబాటులో ఉన్నాయి. గ్రూప్స్ పేపర్ లీకుల గురించి తెలిసింది.
రాష్ట్ర సర్కారు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. ప్రభుత్వ బడులకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ కార్పొరేట్ స్థాయిలో వసతులు కల్పిస్తున్నది. తాజాగా ‘మన ఊరు-మన బడి’ పేరిట కార్యక్రమాన్ని చేపట్టి బడుల�
AICTE కొత్త ఇంజినీరింగ్ కాలేజీల ఏర్పాటుపై విధించిన మారటోరియాన్ని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఎత్తివేసింది. కొత్త కాలేజీల ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఏఐసీటీఈ చైర్మన్ ప్రొఫెసర