ఐఐటీల్లో ప్రవేశాలు పొందాలనుకొనే విద్యార్థులు ఈ ఏడాది కాస్త శ్రమించాల్సిందే. ఎందుకంటే, జేఈఈ అడ్వాన్స్డ్ సిలబస్లో మార్పులేకపోవడమే కారణంగా చెప్పవచ్చు. అయితే, జేఈఈ మెయిన్ సిలబస్ మాత్రం కాస్త కుదించార
కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీలో జరిగిన తొక్కిసలాట (Stampede) తన హృదయాన్ని కలచివేసిందని (Heartbroken) ప్రముఖ గాయని నిఖిత గాంధీ (Nikhita Gandhi) అన్నారు. ఇలా జరగడం దురదృష్టకరమని చెప్పారు. ఈ హృదయ విధారక ఘటన పట్ల సంతాపం వ్యక్తంచేశా
ఇన్స్పైర్ 2022-23 పోటీలకు 2,912 ప్రాజెక్ట్లు ఎంపికయ్యాయి. విద్యార్థుల ఎంట్రీలకు మనక్ అధికారులు ఆమోదం తెలిపారు. వర్కింగ్ మాడల్స్ రూపొందించేందుకు రూ.10 వేల చొప్పున విద్యార్థుల ఖాతాల్లో జమచేశారు. ఆయా విద్యార
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు త్వరలో మంచి రోజులు రావడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు భరోసా ఇచ్చారు.
నిజామాబాద్లోని అమరవీరుల స్తూపం వద్ద శనివారం విద్యార్థులు ఆందోళన చేస్తున్న వీడియోను ఎక్స్(ట్విట్టర్)లో కల్వకుంట్ల కవిత పోస్టు చేశారు. అమరవీరుల కుటుంబాలు క్షమాపణ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి.
తెలంగాణ ఉద్యమం అంటేనే ఒళ్లు గగుర్పొడిచే సంఘటనలు గుర్తొస్తాయి. పోరాట స్ఫూర్తిని తలుచుకుంటే రోమాలు నిక్కపొడుచుకుంటాయి. చిన్న పిల్లల నుంచి పండు ముసలోళ్ల వరకు ఉద్యమంలో కాలుమోపి కదంతొక్కారు.
నగరంలో కొత్తగా ఏర్పాటవుతున్న కాలనీ వాసులకు అనుకూలంగా త్వరలో ఆర్టీసీ సిటీ బస్సులు నడుపనున్నది. ముఖ్యంగా అవుటర్ రింగ్ రోడ్డుకు ఇరువైపులా కొత్తగా వందల కొద్దీ కాలనీలు ఏర్పాటయ్యాయి. దీంతో ఆ కాలనీలకు బస్స�
హైదరాబాద్లో తార్నాకలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇప్లూ) ఆవరణలో పోలీసులను ఉపసంహరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు.
ఉన్నత చదువుల నిమిత్తం అమెరికాకు వెళ్తున్న భారతీయుల సంఖ్య ఏటా పెరుగుతున్నది. 2022-23లో మొత్తం 2,68,923 మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో అడుగుపెట్టారని, కిందటి ఏడాదితో పోల్చుకుంటే విద్యార్థుల సంఖ్య 35 శాతం పెరిగి
వర్చువల్ లెక్చర్ సందర్భంగా పాలస్తీనా టెర్రరిస్ట్లకు అనుకూలంగా మాట్లాడారని ఆరోపిస్తూ ఓ ప్రొఫెసర్, గెస్ట్ స్పీకర్పై ఐఐటీ బాంబే విద్యార్ధులు (IIT Bombay) పోలీసులకు ఫిర్యాదు చేశారు.