Viral News | మీరట్లోని ఓ పాఠశాలలో నలుగురు మైనర్ విద్యార్థులు మహిళా టీచర్ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. క్లాస్రూమ్లోనే టీచర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. వెకిలిగా మాట్లాడారు. అంతటితో ఆగకుండా అసభ్యకర సై�
విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండాలని జనగామ డీఈవో కే రాము అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీస్ హైస్కూల్లో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చెకుముకి పోటీలు నిర్వహిం�
ప్రతి మహిళ చదువుకున్నప్పుడే సమాజంలో జరుగుతున్న ఘటనలపై అవగాహన వస్తుందని, విద్యార్థులను ఉన్నత చదువులు చదివించేందుకు కుటుంబీకులు ప్రోత్సహించాలని కామారెడ్డి ఎస్పీ
Rangareddy | కొత్తూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని ఫాతిమాపూర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన స్కూటీ.. ఆగిఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు
ఇంటర్న్షిప్ ద్వారా విద్యార్థులు చదువుకొంటూనే పరిశ్రమల పనితీరును తెలుసుకోవచ్చు. అంతేగాక, నైపుణ్యాలను సాధించుకోవడంతోపాటు ప్రత్యక్ష అనుభవాన్ని సొంతం చేసుకోవచ్చు
దేశంలోని అత్యున్నత విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ పరీక్ష షెడ్యూల్ త్వరలోనే విడుదల కానున్నది. తొలి విడత పరీక్ష జనవరిలో ఉం టుందన్న వార్తల నేపథ్యంలో విద్యార్థుల నుంచి అభ్యంతరాలు వ్యక
చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందిన ఘటన గీసుగొండలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. యూసుఫ్బాబా (17) గీసుగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు
రామాయంపేట మండలవ్యా ప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో ప్రతిభను కనబర్చిన 8, 9, 10 తరగతుల విద్యార్థులకు రామాయంపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో బహుమతులు అందజే శారు.