దేశంలోని వివిధ రాష్ట్రాల సుసంపన్నమైన సాంస్కృతిక, సంప్రదాయ, ఆచార వ్యవహారాలపై యువ త అవగాహన పెంచుకుని, విభిన్న రంగాల ప్రముఖులతో సమావేశమై పరస్పరం తమ ఆలోచనలను పంచుకొనేందుకు ఉద్దేశించిన ‘ఏక్ భారత్, శ్రేష్ఠ
కార్పొరేట్ రెసిడెన్షియల్ కాలేజీల అరాచకాలకు అడ్డుకట్ట వేసేలా రాష్ట్ర ఇంటర్ విద్యామండలి కీలక నిర్ణయాలు తీసుకొన్నది. కాలేజీల్లో అదనపు తరగతులు 3 గంటలు మించొద్దని స్పష్టంచేసింది.
ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు(1 నుంచి 9వ తరగతి వరకు) ప్రభుత్వం మంగళవారం నుంచి వేసవి సెలవులు ప్రకటించింది. ఆయా తరగతుల విద్యార్థులకు ఏప్రిల్ 12 నుంచి 20 వరకు ఎస్ఏ-2 పరీక్షలు నిర్వహి�
తి సంవత్సరం వార్షిక పరీక్షలు ముగియగానే పాఠశాలల విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందిస్తారు. కానీ ఈ సారి ఆన్లైన్లో నమోదైన మార్కుల వివరాలను ఇవ్వనున్నారు. ఏడాదిలో అన్ని పరీక్షల మార్కులను ఐఎస్ఎంఎస్
వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్ సరఫరా కోసం ప్రభుత్వం ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్రంలోని 24.27 లక్షల మంది విద్యార్థుల కోసం రూ.140 కోట్లను వెచ్చించనున్నది. బడులు తెరిచిన
విద్యాబుద్దులతో,ఆటపాటలతో ఆనందంగా సాగే బాల్యదశ ప్రతి మనిషి జీవితంలో మరపురాని మధుర స్మృతిగా నిలుస్తుంది. ఈ కార్పొరేట్ విద్యా ప్రపంచంలో పిల్లలను యంత్రాలుగా మలిచే తల్లిదండ్రులు, తమ ప్రత్యేకత నిలుపుకోవడా�
ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని రమ్జాస్ కాలేజీ విద్యార్థులు అద్భుత ఆవిష్కరణ చేశారు. విత్తనాలు కలిగిన బయోడీగ్రేడెబుల్ వంట పాత్రలను అభివృద్ధి చేశారు. ఆ పాత్రలు భూమిలో కలిస్తే, అందులో ఉండే విత్తనాలు మొలక�
TS Schools | రాష్ట్ర ప్రభుత్వం 202324 విద్యాసంవత్సరంలో పుస్తకాల పంపిణీకి ముందస్తు చర్యలు చేపట్టింది. పాఠశాలలు ప్రారంభమయ్యే తొలిరోజు జూన్ 12న ఉచిత పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందజేయడానికి సిద్ధమైంది. రాష్ట్రం�
సమాజానికి సేవ చేయాలన్న తపన అందరికీ ఉంటుంది.. కానీ.. ఆ సంకల్పానికి రూపమిచ్చేది మాత్రం కొందరే. అలా ఓ విద్యార్థిని తనకు తట్టిన ఆలోచనకు కార్యరూపమే స్టోరీస్ ఆన్ వీల్స్. నగరానికి చెందిన అనన్య ఈ సంచార గ్రంథాలయ�
సూరత్కు చెందిన నలుగురు విద్యార్థులు అచ్చం మనిషి లాంటి రిక్షాను లాగే రోబోను తయారు చేశారు. రూ.30 వేలు వెచ్చించి, 25 రోజుల పాటు శ్రమించి వారు ఈ ప్రాజెక్టుకు ఒక రూపమిచ్చారు. బ్యాటరీతో ఈ రోబో రిక్షావాలా పని చేస్త
విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకోవాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి సూచించారు. భైంసా పట్టణంలోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు.
గడిచిన కాలంలో మానవుడి చర్యల అధ్యయనమే చరిత్ర. మానవుడి పుట్టుక, కాల గమనంపై ఇప్పటికీ ఎన్నో రకాల కొత్త విషయాలు నేటికి బయటపడుతున్నాయి. అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో గ్రామాల చరిత్రను లిఖిం�
Dropouts | ప్రఖ్యాత విద్యా సంస్థలు ఐఐటీ, ఐఐఎం, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో గత ఐదేండ్లలో దాదాపు 19 వేల మంది విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపేశారు. స్వయంగా కేంద్రమే తాజాగా గణాంకాలను విడుదల చేసింది.
Inter Colleges | ప్రైవేట్ కాలేజీల్లో సాయంత్రం తరగతులు నడపొద్దని, స్టడీ అవర్స్ రెండు గంటలే నిర్వహించాలని ఇంటర్బోర్డు సూచించింది. ఇటీవలికాలంలో పలు ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థులు ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు �