వేసవి కాలంలో పిల్లలతోపాటు పెద్దలూ ఈతకు వెళ్లడానికి సరదా పడుతుంటారు. ఈత రాకున్నా చెరువులు, కాలువలు, కుంటలు, వ్యవసాయబావుల్లో దిగి ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. తగిన జాగ్రత్తలు తీసుకొని కారణంగా.. ఈ సరదా ప్రా
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు ఎల్లవేళలా గుత్తా వెంకట్రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ అండగా ఉంటుందని ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి స్పష్టం చేశారు. కాంపిటేటివ్ పరీక్షల
మన ఊరు-మన బడి’తో సకల సౌకర్యాలు సమకూరి సర్కారు బడుల రూపురేఖలు మారాయి. కార్పొరేట్కు దీటుగా ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు.
ఇంజినీరింగ్, మెడిసిన్ చదువుల కోసం ప్రభుత్వం నీట్ పరీక్షలు నిర్వహించింది. ఆదివారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని 8 కేంద్రాల్లో 2778 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైయ్యారు.
వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించే నీట్-2023 పరీక్ష ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో సజావుగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు జరిగిన పరీక్షకు నల్లగొండ జిల్లా కేంద్రంలో 7 పరీక్ష కేంద్రా�
Manipur | మణిపూర్లో జరుగుతున్న అసాధారణ ఘటనలతో ఏపీ విద్యార్థులు ఎదుర్కొంటున్న విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తరలించేందుకు ఏపీ ప్రభుత్వం(AP Government) చర్యలు ప్రారంభించింది.
మణిపూర్లో హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్న తెలంగాణ పౌరులు, విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను ప్రారంభించింది.
ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలోని వివిధ విభాగాలలో వేరువేరు పేర్లతో జాతీయ స్థాయి టెక్నికల్ ఫెస్టివల్స్ (సింపోజియం) ప్రారంభమయ్యాయి. ఈ సింపోజియంలో భాగంగా విద్యార్థులు పలు విభాగాలలో పోటీలు �
రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్కు దీటుగా సర్కారీ స్కూళ్లను తీర్చిదిద్దుతున్నదని పీఆర్టీయూ అధ్యక్షుడు ఎం చెన్నయ్య తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడుల్లో వి�
నీట్ యూజీ 2023 పరీక్ష అడ్మిట్ కార్డులను తమ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు గురువారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 7న 499 నగరాలు, ప
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్థిక భారాన్ని తగ్గించడానికి రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందిస్తున్న ప్రభుత్వం.. తాజాగా నోట�
సర్కారు బడుల్లో చదువుకునే ప్రైమరీ విద్యార్థులకు వర్క్బుక్స్, ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు నోట్బుక్స్ అందజేయాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం చరిత్రాత్మకమైనది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 24 లక్�
అరకొర వనరులు, వసతులతో చాలాకాలంగా నడుస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) జాతీయస్థాయిలో 15 ర్యాంకులు ఎగబాకి 2021-2022కి గాను 22వ స్థానం దక్కించుకున్నది. టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చే ‘ఎమర్జింగ్ ఎక్సలెన్సీ అవార్డు-2022’�