విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి భావిభారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అన్నారు. శుక్రవారం వికారాబాద్ కొత్తగడిలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశ�
విద్యార్థుల ఆధార్ నమోదు, సవరణలు ఇక సులభమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని విద్యావనరుల కేంద్రాల్లో (ఎమ్మార్సీ) ఆధార్ నమోదు సేవలను విద్యాశాఖ ఏర్పాటు చేసింది.
Iran | రెండు నెలలుగా కొనసాగుతున్న హిజాబ్ వ్యతిరేక ఆందోళనలతో ఇరాన్ అట్టుడుకుతోంది. ఆందోళనల్లో ఇప్పటికే వందల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తామని ప్రకటించిన తేదీకి ఒక రోజు ముందు అక�
పేద విద్యార్థులను, బాల కార్మికులను ఆదరించి, ఆకలి తీర్చి, అక్కున చేర్చుకుని విద్యాబుద్ధులు ప్రసాదిస్తున్నది.. ‘డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ’. బాల కార్మికులు లేని సమాజాన్ని నిర్మించాలన్నది ఈ ఎన్జీవో ఆశయం. పదక�
హైదరాబాద్ జిల్లా పరిధిలోని దివ్యాంగుల వసతి గృహాల్లోని విద్యార్థుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి తెలిపారు.
విద్యార్థులు భగవద్గీత శ్లోకాలను కంఠస్థం చేసినట్లయితే అందులోని సారాంశం జీవితంలో ఎంతో ఉపయోగపడుతుందని ప్రముఖ ఆధ్యా త్మికవేత్త సముద్రాల శఠగోపాచార్యులు అన్నారు.
డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగంగా నడపడంతో జోగిపేటలోని ఆక్స్ఫర్డ్ స్కూల్ బస్సు బోల్తాపడింది. సోమవారం మండలంలోని బిజీలిపూర్, మర్వేల్లి గ్రామం నుంచి జోగిపేట స్కూల్కు విద్యార్థులకు తీసుకువేళుతున్న సమయ