పుస్తకాలతో కుస్తీ ప ట్టాల్సిన వయసు.. పెన్నులు, పెన్సిళ్లతో రాసే సమయం..ఇల్లే తప్ప మిగతా వారి సమస్యలేందో తెలియని ప్రాయంలో సెన్సర్లు, కోడింగ్తో సాంకేతికంగా అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారు. కోడింగ్, పైథాన్ వ
ఫెయిల్ భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతున్నది. జాతీయ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయాననే మనస్తాపంలో దేశవ్యాప్తంగా విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటం ఆందోళన కల�
ఏపీలోని కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని యనమలకుదురు వద్ద కృష్ణానదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు నది ప్రవాహానికి కొట్టుకుపోయారు.
రాష్ట్రంలో చదివేందుకు ఇతర రాష్ర్టాల విద్యార్థులు తరలివస్తున్నారు. ప్రత్యేకించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈ ఏడాది 99 మంది విద్యార్థులు పీజీ కోర్సుల్లో ప్రవ�
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన చేయడంలో ఎందు కు అలసత్వం వహిస్తున్నారని రంగారెడ్డి జిల్లా డీఈవో సుసీందర్ రావు హెడ్మాస్టర్, ఉపాధ్�
బోధనలో విద్యార్థుల సామర్థ్యాలను పెంచడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు ప్రత్యేక చొ రవ చూపాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. మండలంలోని తిప్రాస్పల్లి, మల్లేపల్లి, చిన్నపొర్ల,
సర్కారు బడిని కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా వరంగల్ ఎల్బీనగర్లోని ప్రభుత్వ చార్బౌళి ఉన్నత పాఠశాలలో వసతులు మెరుగుపడుతున్నాయి.
ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ (సీటీజీ) గ్రూప్ ఫౌండర్ హర్కార శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ముంబైకి చెందిన రంగోత్సవ్ సెలబ్రేషన్ ఆర్గనైజేషన్ జాతీయ స్థాయిలో నిర్వహించిన పలు ఆర్ట్స్ పోటీలో నగునూర్ జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల విద్యార్థులు పలు పతకాలు గెలుపొందారని హెచ్ఎం కట్ట వెంకటేశ్వర్లు
రాష్ట్రంలో 160 మంది గిరిజన విద్యార్థులకు రూ.1.30 కోట్ల విలువైన ల్యాప్టాప్లను, రూ.50వేల చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ అందజేశారు. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు సాధించిన గిరిజన గ�
ఈ ఏడాది తొలి విడత ప్లేస్మెంట్స్లో ఐఐటీ-హైదరాబాద్ విద్యార్థులు మంచి వేతన ప్యాకేజీలు సొంతం చేసుకున్నారు. ఒక విద్యార్థికి అత్యధికంగా రూ.63.78 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ లభించింది. ఐఐటీహెచ్ విద్యార్థులు �