పదో తరగతి ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు సత్తా చాటారని చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి తెలిపారు. 106 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించి, మరోసారి కరీంనగర్ జిల్లాలో ఆదర్శంగా నిలిచారని ప
పదో తరగతి ఫలితాల్లో వికారాబాద్ జిల్లాలో 59.46 శాతం ఉత్తీర్ణత వచ్చింది. బుధవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి విడుదల చేశారు. పదో తరగతి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంతో వెనుకబడగా, వచ్చిన ఫలిత�
ఇంటర్మీడియట్, పదోతరగతి పరీక్షల ఫలితాలు తెలంగాణలో చోటుచేసుకున్న నిశ్శబ్ద విద్యావిప్లవాన్ని మరోమారు ప్రపంచానికి చాటిచెప్పాయి. ప్రైవేటు విద్యాసంస్థల వద్దే నాణ్యమైన విద్య లభిస్తుందన్న దశాబ్దాల ఆలోచనా �
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేటుకు దీటుగా ఫలితాలు సాధించి సత్తా చాటారు. రంగారెడ్డి జిల్లాలో 15 సోషల్ వెల్ఫేర్ పాఠశాలలు ఉండగా, వాటిలో 22 మంది విద్యార్థ
పదో తరగతి ఫలితాల్లోనూ (10th Results) గురుకుల విద్యాసంస్థల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంపట్ల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) హర్షం వ్యక్తంచేశారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి.. గుర
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఖమ్మం నగరంలోని ప్రైవేటు కళాశాలలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.. మెరుపు విజయాలను సాధించారు.. అద్భుతమైన ఫలితాలను రాబట్టారు.. తల్లిదండ్రులతో పాటు ఆయా కళాశాలలకు పేరు తీసుకొచ్చా�
ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ ప్రభంజనం సృష్టించింది. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో జయకేతనం ఎగరేసింది. ఈ సందర్భంగా అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలకు చెందిన విద్యార్థులు రాష్ట�
రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా భోజనం, వసతి కల్పించి నాణ్యమైన విద్య అందజేస్తున్న గురుకుల విద్యాసంస్థల్లోని విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు.
ఇంటర్మీడియట్ ఫలితాల్లో నల్లగొండ జిల్లా తిరోగమనం వైపుగా పయనించింది. గతంతో చూస్తే ఈ సంవత్సరం ఫలితాలు తగ్గాయి. గతేడాది జిల్లా రాష్ట్రంలో 6వ స్థానంలో నిలువగా.. ఈ సారి మాత్రం ప్రథమ సంవత్సర ఫలితాల్లో రాష్ట్రం�
ఇంటర్మీడియట్ ఫలితాల్లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల విద్యార్థినులు ఉత్తమ ఫలితాలు సాధించారు. జిల్లాలో 27 కేజీబీవీలు ఉండగా.. 11 పాఠశాలల్లో ఇంటర్మీడియట్ విద్యనందిస్తున్నారు.
ఇంటర్మీడియట్ ఫలితాల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థులు సత్తాను చాటారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో స్థానిక సెయింట్ ఆంథోనీస్ జూనియర్ కళాశాల విద్యార్థులు మరోసారి తమ ప్రతిభను రాష్ట్ర స్థాయి
ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాల్లో హుస్నాబాద్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులు ప్రతిభ చాటారు. కళాశాలకు చెందిన గుంటిపల్లి అశ్విత ఎంపీసీ రెండో సంవత్సరం పరీక్షలో 1000/ 986 మార్కులు సాధించి ర�
TS Inter Results | ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్బోర్డు కార్యాలయంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు.
సామాజిక సేవే పరమావధిగా ఆ కల్నల్ సొంతూరులో విద్యార్థుల శారీరక వికాసానికి చేయూతనిందిస్తున్నాడు. తన తాత పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసి సొంతూరు జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం దబ్బగుంటపల్లిలో విద్యార్థులకు అ�
అరణ్యంలో చెంచుల విద్యాభ్యాసానికి సరస్వతీ విద్యాపీఠం బాసటగా నిలుస్తున్నది. చెంచు పెంటల్లో వలంటీర్లను ఏర్పాటు చేసి బాలబాలికలను విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నది. విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాల