చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం, విశాలమైన భవనాలు, నాణ్యమైన విద్య కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల పాఠశాలలు సక్సెస్బాటలో నడుస్తున్నాయి.
మంచాల మండలం పటేల్చెర్వుతండా ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులకు జనసందేశ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం సంస్థ సభ్యులు నోట్ బుక్స్లను అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి దన్నె భాష�
విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని మేయర్ యాదగిరి సునీల్ రావు పిలుపునిచ్చారు. నగరంలోని మంకమ్మతోటలో ఉన్న ధన్గర్వాడీ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన టీఎల్ఎం మేళ�
ప్రభుత్వ ఉన్నత పాఠశాలల మండల స్థాయి పదో తరగతి విద్యార్థులకు సోషల్ ఫోరం అధ్వర్యంలో టాలెంట్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు పరీక్షల కన్వీనర్ బత్తుల ఆశయ్య, కో-కన్వీనర్ శంషొద్దీన్ అన్నారు.
ఓయూ.. ఉస్మానియా విశ్వవిద్యాల యం ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో అక్షరాల జల్లు కురిపించింది. ఆంధ్రా పాలకుల కబంధ హస్తాల నుంచి తెలంగాణ తల్లిని విముక్తిని చేయడంలో ముఖ్య భూమిక పోషించింది.
ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురసరించుకొని శనివారం హుజూరాబాద్ పట్టణంలోని ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థినీ విద్యార్థులు ముందస్తు వేడుకలు జరుపుకొన్నారు