Accident | పంజాబ్లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తర్న్ తరణ్ జిల్లాలోని షేక్చక్ గ్రామ సమీపంలో వేగంగా వస్తున్న ఓ ట్రక్కు పాఠశాల బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్తోపాటు మరో ఇ
టాస్ ద్వారా ఇప్పటివరకు అనేకమంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయని ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాస్ పబ్లిక్ రిలేషన్ మేనేజర్ గంగా ప్రసాద్ పేర్కొన్నారు.
శాస్త్ర, సాంకేతిక రంగాలపై పట్టు సాధిస్తే బంగారు భవిష్యత్ సాధ్యమని కలెక్టర్ గోపి అన్నారు. గురువారం 27వ డివిజన్ యాకూబ్పురలోని తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో రెండు రోజుల పాటు నిర్
బాలలను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా.. విద్యార్థి దశలోనే సృజనాత్మకతకు పదును పెట్టేలా విజ్ఞానంపై అవగాహన కల్పిస్తూ.. కొత్త ఆవిష్కరణలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది.
విద్యార్థులకు డిగ్రీ వారి జీవితాన్ని తీర్చిదిద్దే మైలురాయి అని, ప్రతి విద్యార్థి కష్టపడి చదివి వారి జీవిత గమ్యాన్ని చేరుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. బేల మండల కేంద్రంలోని కీర్
విద్యార్థులు వారు పాల్గొనే ఏ క్రీడలో అయినా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి విజయం కోసం పోరాడాలని ఐటీడీఏ ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి అన్నారు.
ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా విద్యాశాఖ కృషి చేస్తున్నది. ఎస్సెస్సీ విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహించే విషయంలో డీఈవోలకే అధికారాలు ఇచ్చారు
వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ప్రభుత్వ పాఠశాలల్లో యూనిఫారాలు సిద్ధం చేయాలని, బడులు ప్రారంభం కాగానే పంపిణీ ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అధికారులకు సూచించారు.