2022-23 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. మండలంలో 14 జడ్పీహెచ్ఎస్లు, సెయింట్ జోసెఫ్ పాఠశాల(ఎయిడెడ్), తెలంగాణ మోడల్ పాఠశాల, బాలుర మైనార్టీ, �
తల్లిదండ్రులు లేని పిల్లలతోపాటు పేద బాలికలకు విద్యనందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసినవే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు. వీటిల్లో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు హాస్టల్ వసతితో రెసిడెన్షియల్ తర�
సీబీఎస్ఈ టెన్త్ ఫలితాల్లో తమ విద్యార్థులు ప్రభంజనం సృష్టించినట్టు శ్రీచైతన్య స్కూల్స్ డైరెక్టర్ సీమ తెలిపారు. 498 మార్కులతో తమ విద్యార్థి ఆలిండియా టాపర్గా నిలిచినట్టు పేర్కొన్నారు.
కెరీర్లో నడి వయసు ఓ సంక్షోభం. ఉన్న నైపుణ్యాలు పాతబడిపోతాయి. కొత్త నైపుణ్యాలు తలకెక్కవు. అప్పుడే బరిలోకి దూకిన నవతరం తమదైన సాంకేతిక ప్రతిభతో పాతకాలపు పనితనానికి సవాలు విసురుతుంది.
తెలంగాణ సర్కారు బడుల్లో చదివన విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని మేయర్ మేకల కావ్య అన్నారు. సీఎం కేసీఆర్ విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు.
పదోతరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు టాపర్లుగా నిలిచారు. బాలికలు అత్యధిక ఉత్తీర్ణత సాధించి తమ సత్తాను చాటుకున్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో మొత్తం 49 జెడ్పీ హైస్కూల్స్లలో 2,615మంది పరీక్షలు రాయ
మండలంలోని ఓగ్లాపూర్ సమీపంలోని డిస్నీల్యాండ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ఎస్సెస్సీ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. 87 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఊరుగొండ వర్షిత, బోనాల శ్రీజ, ఎడ్ల అశ్విత్ 1
పది ఫలితాల్లో పాపయ్యపేట చమన్లోని మాంటిస్సోరి ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు కరస్పాండెంట్ లలితా నర్సింహారెడ్డి తెలిపారు. విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు.
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో తేజస్వీ విద్యాసంస్థలు విజయ పరంపరను కొనసాగిస్తూ విజయకేతనం ఎగురవేశాయి. ఈ విజయంలో ఉపాధ్యాయల శ్రమ, విద్యార్థుల సృజనాత్మకత, తల్లిదండ్రుల ప్రోత్సాహం, యాజమాన్యం కృషి ఎంతైనా ఉందని చై�
ఎస్ఎస్సీ పరీక్షా ఫలితాల్లో ఈ సారి కూడా జిల్లాలో, రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తూ ఎస్సార్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఈ ఏడాది 112 మంది 10/10 జీపీఏ సాధించినట్లు ఎస్సార్ విద్యాసంస్థల చైర్మ
ఎస్సెస్సీ ఫలితాల్లో 89.61 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో జిల్లా 16వ స్థానం సాధించిందని డీఈవో డీ వాసంతి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 9710 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 8701 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బా�
బీసీ గురుకులాల్లోని 6,7,8 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి బుధవారం నిర్వహించిన ప్రవేశపరీక్ష సజావుగా ముగిసినట్టు బీసీ గురుకులాల కార్యదర్శి మల్లయ్యభట్టు తెలిపారు. పరీక్షకు 69,147 దరఖాస్తులు రాగా, 60,949 మంది studentsహాజరయ్�
పదోతరగతి ఫలితాల్లో భాష్యం విద్యాసంస్థలు విజయభేరి కొనసాగించినట్టు హైదరాబాద్ భాష్యం జోనల్ హెడ్ బీ అంకమ్మరావు తెలిపారు. 185 మంది భాష్యం విద్యార్థులు 10 జీపీఏ సాధించి చరిత్ర సృష్టించారని వెల్లడించారు.
టీఎస్ ఎంసెట్ (ఇంజినీరింగ్, ఫార్మసీ) పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంతో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 91.33 శాతం, మధ్యాహ్నం 92.26 శాతం మంది విద్యార్థు�