భారతదేశం జీ20 దేశాలకు ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాజ్భవన్ నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ జీ20 లోగో పోటీల్లో కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఎనిమిది బహుమతులు పొందినట్లు నోడల�
గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నదని ఎంపీపీ జనగామ శరత్రావు పేర్కొన్నారు. బుధవారం సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం అందించిన బెడ్లు, బ్యాగులు, ప్యా డ్లు, బెల్టులన
‘మీరు చదువులో మెరిట్ సాధిస్తే దేశంలో కోరుకొన్న చోటుకు విమానంలో పంపిస్తా’ అని ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థులను ప్రోత్సహించారు. ఆయన మాటలను స్ఫూర్తిగా తీసుకుని నలుగురు విద్యార్థులు మెరిట�
విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని అడిషనల్ డీసీపీ పుష్ప అన్నారు. ఫార్మసీ కోర్సుల్లో నూతన ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఉర్సు బైపాస్ రోడ్డులోని తాళ్ల పద్మావతి కళాశాలలో చైర్మన్ తాళ్ల మల్లేశ�
మండలంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం 8, 9వ తరగతి విద్యార్థులకు మండలస్థాయిలో ఇంగ్లిష్ స్పెల్ విజర్డ్, స్టోరీ టెల్లింగ్ ప్రతిభ పరీక్షలు నిర్వహించారు.
విద్యారంగంలో పలు సంచలనాలను సృష్టిస్తున్న శ్రీచైతన్య సంస్థ తాజాగా హ్యాట్రిక్ వరల్డ్ రికార్డ్ను నమోదు చేసింది. ఆ సంస్థకు చెందిన విద్యార్థులు 100 రోజుల శిక్షణతో శుక్రవారం 100 నిమిషాల్లో 100 మ్యాథ్స్ టేబుల్
బోధనోపకరణలతో విద్యార్థిలో అవగాహన కల్పించడమే తొలిమెట్టు ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా గురువారం మక్తల్
2022లో 6.59 లక్షల పాస్పోర్ట్లు జారీ చేసి హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ కార్యాలయం రికార్డు సృష్టించింది. ఏడేండ్లలో నిరుడు అత్యధికంగా సేవలందించిన ఘనత పాస్పోర్ట్ కార్యాలయాలు దక్కించుకున్నాయి. హైదరాబా�
విద్యార్థులకు అర్థమయ్యే విధంగా సులభ పద్ధతిలో విద్యాబోధన అందించడం కోసం తొలిమెట్టు కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని జెడ్పీ వై స్చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి,