teacher chops students hair | అందరి ముందు టీచర్ తమ జుట్టును కట్ చేయడంపై ఆ విద్యార్థులు అవమానంగా భావించారు. తాము స్కూల్కు వెళ్లబోమంటూ కొందరు తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారు ఆ స్కూల్కు వెళ్లి ఈ విషయంపై టీచర్లను ని
పాలిసెట్ ఫలితాల్లో నగరంలోని అల్ఫోర్స్ విద్యా సంస్థల విద్యార్థిని పులి శ్రీనిత్యారెడ్డి రాష్ట్రస్థాయిలో 19వ ర్యాంకు సాధించింది. అగ్రికల్చర్ డిప్లొమా విభాగంలో ఈ ర్యాంకు సాధించగా, విద్యా సంస్థల అధినేత
ఎంసెట్-2023 ఫలితాల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ విద్యాసంస్థ హవా కొనసాగించింది. రాష్ట్రస్థాయిలో మూడంకెల సంఖ్యలో పలు ర్యాంకులు సాధించి ఉత్తర తెలంగాణలో మరోసారి తన సత్తా చాటింది.
తెలంగాణలో అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోర్సులు, ఇంజినీరింగ్లో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ ఎంసెట్ ఫలితాలను గురువారం ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఫలితాల్లో నల్లగొండ జిల్లా విద్యార్థులు ఉత్తమ ర్యాంక
విదేశీ విద్యార్థులకు సంబంధించి యూకే ప్రభుత్వం కొత్త ఇమిగ్రేషన్ నిబంధనను ప్రకటించింది. ఇక నుంచి యూకేలోని విద్యాలయాల్లో పీజీ చదువుతున్న విద్యార్థులకు మాత్రమే వారి కుటుంబసభ్యులను డిపెండెంట్లుగా యూకే�
పేద విద్యార్థులు చదువులో ప్రతిభ చూపిస్తున్నా ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. కొందరు మంచి మార్కులు సంపాదించినా కార్పొరేట్ కళాశాలల్లో చదవాలన్న కోరిక మాత్రం నెరవేరడం లేదు. �
దక్షిణ అమెరికా ఉత్తర తీరంలో ఉన్న గయానా దేశంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 20 మంది విద్యార్థులు సజీవ దహనమయ్యారు. స్కూల్ వసతిగృహం భవనంలో చెలరేగిన మంటలు 20 మంది విద్యార్థుల ప్రాణాలు తీసింది.
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షాఫీజు చెల్లించేందుకు ఇంటర్బోర్డు మరో అవకాశం ఇచ్చింది. రూ.2 వేల ఆలస్య రుసుముతో మంగళవారం వరకు ఫీజు చెల్లించొచ్చని తెలిపింది. షెడ్యూల్ ప్రకారం..
తెలంగాణలోని పలు చేనేత సహకార సంఘాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆప్కో ద్వారా కొనుగోలు చేసిన నేత ఉత్పత్తుల బకాయిలను చెల్లించడం లేదు. నేత కార్పెట్లకు రావాల్సిన కోట్లాది రూపాయలను విడుదల చేయడంలో అధికారులు
రాబోయేకాలంలో కామర్స్ కోర్సులదే భవిష్యత్తు. ఈ కోర్సు పూర్తిచేసిన 60 శాతం మందికిపైగా విద్యార్థులకు ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఉద్యోగాలే కాదు.. కంపెనీలు మంచి ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. ఇది గతంలో వెల్లడ�