ఇమ్రాన్ ఖాన్, జెనీలియా డిసౌజాల జానే తు యా జానే న మూవీలోని సాంగ్ను ముంబై సెంట్ జేవియర్ కాలేజ్ స్టూడెంట్స్ రీక్రియేట్ చేసిన వీడియో (Viral Video) సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
సీసీసీ సింగరేణి పాఠశాలలో నిర్వహించి పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం వైభవంగా సాగింది. శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన ట్రస్ట్, ము�
పదోతరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులను సన్నద్ధం చేయడమేగాక పాసవడంలో తల్లిదండ్రులు తోడ్పాటునందించాలని విద్యాశాఖ కోరింది. ఈ మేరకు వినూత్నంగా విద్యార్థుల తల్లిదండ్రులకు లేఖలు రాసింది
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. సకల సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయి.
ఇంటర్ పరీక్షలపై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన తరగతులను ఈ నెల 9 నుంచి టీ సాట్లో ప్రసారం చేయనున్నట్టు టీ సాట్ సీఈవో రాంపురం శైలేశ్రెడ్డి ప్రకటించారు.
అమెరికాలో ఓ తెలంగాణ విద్యార్థిని మరో విద్యార్థి హత్య చేశాడు. మధిర పట్టణానికి చెందిన మహంకాళి అఖిల్సాయి (25) 13 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. ఆబర్న్ యూనివర్సిటీలో చదువుతూ ఓ గ్యాస్ స్టేషన్లో పార్ట్టైమ్ ఉ
రామడుగు మండలం గోపాల్రావుపేట అక్షర ఉన్నత, ప్రాథమిక పాఠశాల విద్యార్థులు జాతీయస్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ చూపి బంగారు పతకాలు సాధించారు. ఈ నెల 5వ తేదీ ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో ఫంక్ష
అన్ని రంగాల్లో పోటీ పెరిగిందని, విద్యార్థులు పోటీ తత్వాన్ని అలవర్చుకొని ముందుకెళ్లాలని సినీ నటుడు కార్తికేయ అన్నారు. మీర్పేటలోని నాగార్జున మాంటిస్సోరి, ఐఐటీ ఒలంపియాడ్ స్కూల్ 10వ వార్షికోత్సవానికి క�
స్సీ (షెడ్యూల్డ్ కులాల) విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం చేయూతను ఇస్తున్నది. ఎస్సీ విద్యార్థుల్లో విద్యా పరమైన పురోగతికి ఉపకార వేతనాలు, ప్రోత్సాహకాలను అందిస్తూ, ఉన్నత చదువులు చదివే వారికి విదేశీ విద�
విద్యార్థులు ప్రభుత్వ బడిలో చదువుకునేలా ప్రోత్సహించాలని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి తెలిపారు. ‘మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా సింగారెడ్డిపాలెం ప్రాథమిక పాఠశాలను ఆయన బుధవారం సాయంత్రం ప్రారంభించ