జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సోమవారం పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవుల అనంతరం విద్యార్థులు బడిబాట పట్టారు. ఉపాధ్యాయులంతా విధులకు హాజరయ్యారు. తరగతి గదులను, పాఠశాల పరిసరాలను శుభ్రం చేయించ
ఇంజినీరింగ్ కాలేజీలలో చదువుతున్న విద్యార్థుల ట్రాన్స్ఫర్కు సోమవారం జేఎన్టీయూ వీసీ కట్టా నరసింహారెడ్డి అనుమతులు మంజూరు చేశారు. నిబంధనలను అన్ని కాలేజీ యాజమాన్యాలు అమలు చేయాలని ఆదేశించారు.
టీఎస్ ఎడ్సెట్ ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఈ ఏడాది 26,994 (98.18%) మంది విద్యార్థులు అర్హత సాధించగా, ఇందులో 21,935 (81.25%) మంది అమ్మాయిలు కాగా, 5,059 (19%) మంది అబ్బాయిలు ఉన్నారు.
సర్కారు స్కూళ్లలోనే నాణ్యమైన విద్య అందుతుందని ఎంఈ వో అంబటి వేణుకుమార్ తెలిపారు. గోపాల్రావుపేటలో హైస్కూల్ ఉపాధ్యాయులు సోమవారం చేపట్టిన బడిబాటలో ఎంఈవో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత�
పదో తరగతి ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. ఇక విద్యార్థుల్లో ఒకటే కన్ఫ్యూజన్. ఏ కోర్సు తీసుకోవాలి? ఏ కోర్సు తీసుకుంటే కెరీర్లో దూసుకెళ్లవచ్చు? ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి? పదో తరగతి తర్వాత చదవదగిన కోర�
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు అధికారులు తెలిపారు. సోమవారం నుంచి 20 వరకు జరిగే పరీక్షలు రెండు సెషన్లలో జరుగుతాయని వెల్లడించారు.
దాదాపు నెలన్నర వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలలు సోమవారం పునఃప్రారంభం కానున్నాయి. తమ పిల్లలను పాఠశాలలను పంపించేందుకు తల్లిదండ్రులు సర్వం సిద్ధం చేసుకుంటుండగా.. పాఠశాలలను శుభ్రం చేసే పనిలో విద్యాశా
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు 2కే రన్ నిర్వహించనున్నారు. ఉదయం 6 గంటలకు మెదక్ పట్టణంలో రాందాస్ చౌరస్తా నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు, నర్సాపూర్ పట్టణంలో పద్మజ దవాఖాన నుంచి అల్లూరి సీతార�
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కోర్సులు దోహదపడతాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతోపాటు నోట్ బుక్స్ను కూడా ‘మన ఊరు-మనబడి’లో భాగంగా ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం విధితమే. కాగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,113 �
దేశంలో ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ బ్లాక్స్లలో కేంద్రీయ, నవోదయ విద్యాలయాల స్థాయిలో విద్యను అందించే ఉద్దేశంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం 2013లో మాడల్ స్కూల్స్ను స్థాపించింది. వీటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛ కార్మికులను నియమించాలని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కరివేద మహిపాల్రెడ్డి, అరికెల వెంకటేశం కోరారు.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 20న నిర్వహించే విద్యా దినోత్సవం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారంగా రాగిజావ అందించనున్నట్టు విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. హైదర�
వేసవి సెలవుల నేపథ్యంలో నగరపాలక సంస్థ ఐదేళ్లుగా ఉచితంగా సమ్మర్ క్యాంపు నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ప్రశంసించారు. ఇలాంటి క్యాంపులతో చిన్నార�