: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల్లో 80శాతం పేదవారే. సత్యసాయి ట్రస్టు తమ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆయా స్కూళ్లలో చదువుతున్న పిల్లలకు శుక్రవారం నుంచి నిర్మల్ జిల్లాలో రాగి జావ అందించేందుకు శ్రీకా
SSC Exam Preparation | ‘పది’లమైన ఫలితాల కోసం విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. ఏప్రిల్ నెలలో జరిగే ఎస్సెస్సీ పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా అధికారులు అడుగులు వేస్తున్నారు. ఇం�
చిట్టి బుర్ర గొప్ప ఆలోచనలు చేస్తున్నది. రేపటి భారతం సుదూర భవిష్యత్తును దర్శిస్తున్నది. తీవ్ర సమస్యలకు తమవైన పరిష్కారాలు వెదుకుతున్నది. ఇటీవల జరిగిన ‘సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్'లో తెలంగాణ విద్యార్థుల �
ద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వెంకంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సైన్స్ డే వేడుకకు హాజరై మాట్ల�
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం సిరిసిల్ల నియోజకవర్గంలో ఉత్సాహంగా పర్యటించారు. విద్యార్థుల సాంకేతిక చదువులకు చేయూతనిస్తూ.. పేదలకు భరోసానిస్తూ ముందుకు సాగారు. ముందుగా మోహినికుంటలో
జాతీయ విజ్ఞానశాస్త్ర (సైన్స్ డే) దినోత్సవాన్ని మంగళవా రం జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సైన్స్ ఉపాధ�
National Science Day | విద్యార్థులను చదువుతో పాటు ప్రయోగాలవైపు మళ్లించి, భవిష్యత్లో భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాడు ఈ మాస్టారు. పిల్లలకు సైన్స్ పాఠాలు బోధిస్తూ, ఉపాధ్యాయులకు సై�
నగరం నుంచి వివిధ శివారు ప్రాంతాల్లో ఉన్న ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు ఇక నుంచి రవాణా కష్టాలు తీరనున్నాయి. జిల్లా ప్రాంతాల్లోని ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, అబ్దుల్లాపూర్మెట్ తదితర ప్రాంతాల్లో ఇంజినీ�
హైదరాబాద్లో చదివే వి ద్యార్థులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీపికబురు చెప్పారు. శివారు ప్రాంతాల్లోని కాలేజీలకు వెళ్లే విద్యార్థినుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్న
విదేశీ విద్యార్థులకు అమెరికా తీపి కబురు అందించింది. ఇకపై తమ దేశంలో చదువుకోవాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులు కోర్సు ప్రారంభానికి ఏడాది ముందే వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది.
TS EAMCET | ఎంసెట్లో ఇంటర్ మార్కుల వెయిటేజీని రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. ఈ ఏడాది కూడా ఎంసెట్ ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించింది. ఇంటర్లో కనీస మార్కులు సాధించాలన్�