అమ్రాబాద్ మండలం మన్ననూర్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఇటీవల 7వ తరగతి విద్యార్థినీ నిఖిత ఆత్మహత్య చేసుకోవడంతో మిగితా విద్యార్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
Holi | హోలీ రోజునే వచ్చిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని తాము భావించినట్లు హాస్టల్ విద్యార్థునులు తెలిపారు. అయితే ఆంక్షల పేరుతో తమను లోపల ఉంచడంతోపాటు హాస్టల్ గేట్కు తాళాలు వేశార
Iran | ఇరాన్ (Iran)లో బాలికలను పాఠశాల విద్యకు దూరం చేయాలనే ఉద్దేశంతో వారిపై విషప్రయోగం
(poisoning) చేసిన విషయం తెలిసిందే. గతేడాది నవంబరు చివరి నుంచి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
Andhrajyothy | పేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో విద్యనందించాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలలు స్థాపించారు. విద్యార్థులకు మెరుగైన బోధనతోపాటు నాణ్యమైన భోజనం అందిస్తుంటే కొన్ని పత్రికలు �
విద్యార్థి దశలో కీలకమైన మలుపు పదో తరగతి. అలాంటి పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు.
విద్యార్ధులకు సులభంగా అర్థమయ్యేలా బోధనోపకరణాల(టీఎల్ఎం)తో బోధించాల ని విద్యాశాఖ కమిషనర్ దేవసేన సూ చించారు. ప్రతి విద్యార్థికీ ద్విత్వక్షరాలు, చతుర్విద ప్రక్రియలు నేర్పించాలని, రా యడంతోపాటు అక్షరాలను
పేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్స్థాయిలో విద్యనందించాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలలు స్థాపించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తూ విద్యనందిస్తుంటే కొన్ని పత్రికలు గురుకుల పాఠశాల
హార్ట్పుల్నెస్, శ్రీరామచంద్రమిషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల యోగా మహోత్సవం ఉత్సాహంగా సాగుతోంది. రెండో రోజైన శనివారం వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, విద్యార్థులు వేలాదిగా తరలివచ్చి ఆసనాలు వేయడంతో ఆర్ట్స్
ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణతా శాతం పెంచేందుకు విద్యాశాఖ ఏం చేస్తున్నదో చెప్పేందుకు.. పదోతరగతిలో వంత శాతం ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ అన్ని విధాలా కృషి చేస్తున్నది.
విద్యా సంస్థలో అందుబాటులో ఉన్న వనరులన్నింటినీ సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని విద్యాజ్యోతి కళాశాల కరస్పాండెంట్, ఎమ్మెల్సీ, రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజ
పరీక్షలంటేనే ఎక్కడా లేని టెన్షన్. పైగా ఆన్లైన్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)లో కొత్తగా రాసే విద్యార్థులకు భయం వారిని వెంటాడుతూనే ఉంటున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ విద్యార్థుల్లో ఆన్లైన్ పరీక�
Minister Gangula Kamalaker | కరీంనగర్ : నేరం జరిగిన తర్వాత నేరస్థులను శిక్షించడం కంటే.. నేరం జరగకూడదనే లక్ష్యంగా ముందు చూపుతో పోలీసు అధికారులు ఏర్పాటు చేసిన ప్రేరణ అనే కార్యక్రమం అభినందనీయం అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర �