జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. విద్యార్థుల అనారోగ్య సమస్యలను దూరం చేసి జ్ఞాపక, రోగనిరోధక శక్తిని పెంచడానికి, మానసిక ఒత్తిడిని దూరం చేయడమే లక్ష్య�
Inter Exams | రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు పరీక్ష జరగనుంది. దీంతో ఉదయం 8 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు.
ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. సాధారణంగా టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థులకు ఇంటర్ పరీక్షలను ఎదుర్కోవడం కొంత కష్టంగానే ఉంటుంది.
HP Laptop | కళాశాల విద్యార్థుల కోసం ప్రముఖ టెక్ దిగ్గజం హెచ్పీ స్పెషల్గా డిజైన్ చేసిన లాప్టాప్ ‘క్రోమ్బుక్ 15.6’ తీసుకొచ్చింది. దీంతో స్మార్ట్గా లెర్నింగ్కు ప్రోత్సాహంగా, ైస్టెల్గా విద్యార్థులకు సూ�
సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాల్లో 6,7,8,9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి సోమవారంతో దరఖాస్తుల గడువు ముగియనున్నట్టు గురుకుల విద్యాలయ సంస్థల సొసైటీ కార్యదర్శి రొనాల్డ్ రోస్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇంటర్ పరీక్షలకు ఇక మూడు రోజులే మిగిలి ఉంది. ఈ నెల 15న మొదటి సంవత్సరం, 16న రెండో సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతుండగా, యంత్రాంగం పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరుగనున్న ఇంటర్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు డీఐఈవో కాక మాధవరావు తెలిపారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.
ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ ఏడాది ఉత్తమ ఫలితాలు సాధించేలా ఇన్చార్జి పీవో వరుణ్రెడ్డి ఆధ్వర్యంలో సరికొత్త ప్రణాళికను అమలు చేస్�