ఓ ప్రైవేట్ స్కూల్ నిర్వాకంతో 8 మంది పదో తరగతి విద్యార్థులు బోర్డు పరీక్షలు రాయలేకపోయారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో చోటుచేసుకున్నది.
రాత్రింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థులను తమ స్వార్థం కోసం చేసే కుట్రలతో అన్యాయం చేయవద్దు. ఇలాంటి పేపర్ లీకేజీ ఘటనలతో విద్యార్థులలో మనోసైర్థ్యం దెబ్బతింటుంది. ఇది మంచి పద్ధతి కాదు. పేపర్ లీకేజీలు చే�
పదోతరగతి ప్రశ్న పత్రం లీకేజీకి పాల్పడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. విద్యార్థులు, వారి తల్లిద
సర్కారు స్కూళ్లలో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్య అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. ఇప్పటికే మన ఊరు..మన బడి కార్యక్రమం చేపట్టి పాఠశాలలను బలోపేతం చేస్తున్నది.
సెంట్రల్ యూనివర్సిటీలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఈ వర్సిటీల్లో చదివేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నారు. వీటిల్లో నాణ్యమైన విద్య, రిసెర్చ్ వంటి అత్యుత్తమ ప్రమాణాలను అందించడమే అందుకు కారణం.
పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నాయి. పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్ష జరుగనుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏటా సర్కార్ విద్యాసంవత్సరం ఆరంభానికి మునుపే యూనిఫాం అందజేస్తున్నది. దీనిలో భాగంగా వచ్చే విద్యాసంవత్సరానికి ఈ నెల 24కి జిల్లాకు యూనిఫాం చేరుకున్నది.
టీఎస్ ఎంసెట్కు గురువారం వరకు 1,80,240 మంది దరఖాస్తు చేసుకొన్నారు. ఇంజినీరింగ్కు 1,14,989, అగ్రికల్చర్, మెడికల్కు 65,033 దరఖాస్తులు రాగా, రెండు క్యాటగిరీలకు కలిపి 218 దరఖాస్తులు వచ్చాయి.
ఉమ్మడి జిల్లాలో బుధవారంతో ఇంటర్ పరీక్షలు ముగిశాయి. ఈ నెల 28న ప్రథమ, 29న ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు పరీక్షలు ముగిసిన ఆనందంతో ఎగ్�