ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని రమ్జాస్ కాలేజీ విద్యార్థులు అద్భుత ఆవిష్కరణ చేశారు. విత్తనాలు కలిగిన బయోడీగ్రేడెబుల్ వంట పాత్రలను అభివృద్ధి చేశారు. ఆ పాత్రలు భూమిలో కలిస్తే, అందులో ఉండే విత్తనాలు మొలక�
TS Schools | రాష్ట్ర ప్రభుత్వం 202324 విద్యాసంవత్సరంలో పుస్తకాల పంపిణీకి ముందస్తు చర్యలు చేపట్టింది. పాఠశాలలు ప్రారంభమయ్యే తొలిరోజు జూన్ 12న ఉచిత పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందజేయడానికి సిద్ధమైంది. రాష్ట్రం�
సమాజానికి సేవ చేయాలన్న తపన అందరికీ ఉంటుంది.. కానీ.. ఆ సంకల్పానికి రూపమిచ్చేది మాత్రం కొందరే. అలా ఓ విద్యార్థిని తనకు తట్టిన ఆలోచనకు కార్యరూపమే స్టోరీస్ ఆన్ వీల్స్. నగరానికి చెందిన అనన్య ఈ సంచార గ్రంథాలయ�
సూరత్కు చెందిన నలుగురు విద్యార్థులు అచ్చం మనిషి లాంటి రిక్షాను లాగే రోబోను తయారు చేశారు. రూ.30 వేలు వెచ్చించి, 25 రోజుల పాటు శ్రమించి వారు ఈ ప్రాజెక్టుకు ఒక రూపమిచ్చారు. బ్యాటరీతో ఈ రోబో రిక్షావాలా పని చేస్త
విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకోవాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి సూచించారు. భైంసా పట్టణంలోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు.
గడిచిన కాలంలో మానవుడి చర్యల అధ్యయనమే చరిత్ర. మానవుడి పుట్టుక, కాల గమనంపై ఇప్పటికీ ఎన్నో రకాల కొత్త విషయాలు నేటికి బయటపడుతున్నాయి. అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో గ్రామాల చరిత్రను లిఖిం�
Dropouts | ప్రఖ్యాత విద్యా సంస్థలు ఐఐటీ, ఐఐఎం, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో గత ఐదేండ్లలో దాదాపు 19 వేల మంది విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపేశారు. స్వయంగా కేంద్రమే తాజాగా గణాంకాలను విడుదల చేసింది.
Inter Colleges | ప్రైవేట్ కాలేజీల్లో సాయంత్రం తరగతులు నడపొద్దని, స్టడీ అవర్స్ రెండు గంటలే నిర్వహించాలని ఇంటర్బోర్డు సూచించింది. ఇటీవలికాలంలో పలు ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థులు ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు �
బొల్లారం రాష్ట్రపతి నిలయం అధికారులు విద్యార్థులకు సమ్మర్ బొనాంజాను ప్రకటించారు. కాగా ఉగాది పండుగ సందర్భంగా పర్యాటకులకు తీపికబురు ప్రకటించి.. ఏడాది పొడవునా సందర్శకులకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే.
కారు వేగంగా దూసుకొచ్చి విద్యార్థులను ఢీకొట్టగా ఓ విద్యార్థిని మృతిచెందగా, మరో విద్యార్థికి గాయాలయ్యాయి. ఈ ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఉమ్మడి జిల్లాలో ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభమైన పదోతరగతి వార్షిక పరీక్షలు మంగళవారం ముగిశాయి. చివరి రోజు సోషల్ పేపర్ పరీక్ష నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 11,899 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకా�
గిరిజన సంక్షేమ పాఠశాలలు గిరిజన విద్యార్థులకు వరంగా మారాయి. నిరుపేద గిరిజన విద్యార్థులకు కార్పొరేటు స్థాయిలో విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు.