మణిపూర్లో హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్న తెలంగాణ పౌరులు, విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను ప్రారంభించింది.
ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలోని వివిధ విభాగాలలో వేరువేరు పేర్లతో జాతీయ స్థాయి టెక్నికల్ ఫెస్టివల్స్ (సింపోజియం) ప్రారంభమయ్యాయి. ఈ సింపోజియంలో భాగంగా విద్యార్థులు పలు విభాగాలలో పోటీలు �
రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్కు దీటుగా సర్కారీ స్కూళ్లను తీర్చిదిద్దుతున్నదని పీఆర్టీయూ అధ్యక్షుడు ఎం చెన్నయ్య తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడుల్లో వి�
నీట్ యూజీ 2023 పరీక్ష అడ్మిట్ కార్డులను తమ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు గురువారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 7న 499 నగరాలు, ప
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్థిక భారాన్ని తగ్గించడానికి రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందిస్తున్న ప్రభుత్వం.. తాజాగా నోట�
సర్కారు బడుల్లో చదువుకునే ప్రైమరీ విద్యార్థులకు వర్క్బుక్స్, ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు నోట్బుక్స్ అందజేయాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం చరిత్రాత్మకమైనది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 24 లక్�
అరకొర వనరులు, వసతులతో చాలాకాలంగా నడుస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) జాతీయస్థాయిలో 15 ర్యాంకులు ఎగబాకి 2021-2022కి గాను 22వ స్థానం దక్కించుకున్నది. టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చే ‘ఎమర్జింగ్ ఎక్సలెన్సీ అవార్డు-2022’�
రాష్ట్ర ప్రభుత్వం సర్కారు స్కూళ్ల బలోపేతానికి కృషి చేస్తున్నది. ఉమ్మడి పాలనలో విద్యార్థులు పడ్డ ఇబ్బందులు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. నాణ్యమైన విద్యను అందించేందుకు ఎప్పటికప్పుడు �
ఆంధ్రప్రదేశ్లోని (Andhra Pradesh) ప్రభుత్వ ఉపాధ్యాయులకు (Government Teachers) ఆ రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవుల్లోనూ (Summer Holidays) అదనపు పనులు అప్పగించింది. సెలవుల్లో విద్యార్థుల నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు కృషి
కేయూ నుంచి దూరవిద్య పూర్తి చేసిన విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని దూరవిద్య కేంద్రం డైరెక్టర్ శ్రీనివాసరావు సూచించారు. 30 ఏళ్లుగా ఉత్తర తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా ఎంపిక చేసిన క
కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఎదుగుతున్నాయి. సర్కారు విద్య కార్పొరేట్ స్థాయిలో ఉండాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతున్నది. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందు�
వేసవి సెలవులు వచ్చేశాయి. ఇవి పిల్లలకు ఆనందాన్ని పంచే అద్భుత క్షణాలు. ఈ సెలవులను ఎలా వినియోగించుకోవాలనే ఆలోచనలో విద్యార్థులు ‘వాట్ నెక్స్' అంటూ ప్రశ్నించుకుంటారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం బడి తెరిచిన రోజే ఉచిత పాఠ్యపుస్తకాలు అందించేందుకు అవసరమైన చర్యలను విద్యాశాఖాధికారులు తీసుకుంటున్నారు. ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల�