పదోతరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు టాపర్లుగా నిలిచారు. బాలికలు అత్యధిక ఉత్తీర్ణత సాధించి తమ సత్తాను చాటుకున్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో మొత్తం 49 జెడ్పీ హైస్కూల్స్లలో 2,615మంది పరీక్షలు రాయ
మండలంలోని ఓగ్లాపూర్ సమీపంలోని డిస్నీల్యాండ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ఎస్సెస్సీ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. 87 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఊరుగొండ వర్షిత, బోనాల శ్రీజ, ఎడ్ల అశ్విత్ 1
పది ఫలితాల్లో పాపయ్యపేట చమన్లోని మాంటిస్సోరి ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు కరస్పాండెంట్ లలితా నర్సింహారెడ్డి తెలిపారు. విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు.
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో తేజస్వీ విద్యాసంస్థలు విజయ పరంపరను కొనసాగిస్తూ విజయకేతనం ఎగురవేశాయి. ఈ విజయంలో ఉపాధ్యాయల శ్రమ, విద్యార్థుల సృజనాత్మకత, తల్లిదండ్రుల ప్రోత్సాహం, యాజమాన్యం కృషి ఎంతైనా ఉందని చై�
ఎస్ఎస్సీ పరీక్షా ఫలితాల్లో ఈ సారి కూడా జిల్లాలో, రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తూ ఎస్సార్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఈ ఏడాది 112 మంది 10/10 జీపీఏ సాధించినట్లు ఎస్సార్ విద్యాసంస్థల చైర్మ
ఎస్సెస్సీ ఫలితాల్లో 89.61 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో జిల్లా 16వ స్థానం సాధించిందని డీఈవో డీ వాసంతి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 9710 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 8701 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బా�
బీసీ గురుకులాల్లోని 6,7,8 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి బుధవారం నిర్వహించిన ప్రవేశపరీక్ష సజావుగా ముగిసినట్టు బీసీ గురుకులాల కార్యదర్శి మల్లయ్యభట్టు తెలిపారు. పరీక్షకు 69,147 దరఖాస్తులు రాగా, 60,949 మంది studentsహాజరయ్�
పదోతరగతి ఫలితాల్లో భాష్యం విద్యాసంస్థలు విజయభేరి కొనసాగించినట్టు హైదరాబాద్ భాష్యం జోనల్ హెడ్ బీ అంకమ్మరావు తెలిపారు. 185 మంది భాష్యం విద్యార్థులు 10 జీపీఏ సాధించి చరిత్ర సృష్టించారని వెల్లడించారు.
టీఎస్ ఎంసెట్ (ఇంజినీరింగ్, ఫార్మసీ) పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంతో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 91.33 శాతం, మధ్యాహ్నం 92.26 శాతం మంది విద్యార్థు�
పదో తరగతి ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు సత్తా చాటారని చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి తెలిపారు. 106 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించి, మరోసారి కరీంనగర్ జిల్లాలో ఆదర్శంగా నిలిచారని ప
పదో తరగతి ఫలితాల్లో వికారాబాద్ జిల్లాలో 59.46 శాతం ఉత్తీర్ణత వచ్చింది. బుధవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి విడుదల చేశారు. పదో తరగతి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంతో వెనుకబడగా, వచ్చిన ఫలిత�
ఇంటర్మీడియట్, పదోతరగతి పరీక్షల ఫలితాలు తెలంగాణలో చోటుచేసుకున్న నిశ్శబ్ద విద్యావిప్లవాన్ని మరోమారు ప్రపంచానికి చాటిచెప్పాయి. ప్రైవేటు విద్యాసంస్థల వద్దే నాణ్యమైన విద్య లభిస్తుందన్న దశాబ్దాల ఆలోచనా �
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేటుకు దీటుగా ఫలితాలు సాధించి సత్తా చాటారు. రంగారెడ్డి జిల్లాలో 15 సోషల్ వెల్ఫేర్ పాఠశాలలు ఉండగా, వాటిలో 22 మంది విద్యార్థ
పదో తరగతి ఫలితాల్లోనూ (10th Results) గురుకుల విద్యాసంస్థల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంపట్ల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) హర్షం వ్యక్తంచేశారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి.. గుర
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఖమ్మం నగరంలోని ప్రైవేటు కళాశాలలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.. మెరుపు విజయాలను సాధించారు.. అద్భుతమైన ఫలితాలను రాబట్టారు.. తల్లిదండ్రులతో పాటు ఆయా కళాశాలలకు పేరు తీసుకొచ్చా�