విదేశీ విద్యార్థులకు సంబంధించి యూకే ప్రభుత్వం కొత్త ఇమిగ్రేషన్ నిబంధనను ప్రకటించింది. ఇక నుంచి యూకేలోని విద్యాలయాల్లో పీజీ చదువుతున్న విద్యార్థులకు మాత్రమే వారి కుటుంబసభ్యులను డిపెండెంట్లుగా యూకే�
పేద విద్యార్థులు చదువులో ప్రతిభ చూపిస్తున్నా ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. కొందరు మంచి మార్కులు సంపాదించినా కార్పొరేట్ కళాశాలల్లో చదవాలన్న కోరిక మాత్రం నెరవేరడం లేదు. �
దక్షిణ అమెరికా ఉత్తర తీరంలో ఉన్న గయానా దేశంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 20 మంది విద్యార్థులు సజీవ దహనమయ్యారు. స్కూల్ వసతిగృహం భవనంలో చెలరేగిన మంటలు 20 మంది విద్యార్థుల ప్రాణాలు తీసింది.
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షాఫీజు చెల్లించేందుకు ఇంటర్బోర్డు మరో అవకాశం ఇచ్చింది. రూ.2 వేల ఆలస్య రుసుముతో మంగళవారం వరకు ఫీజు చెల్లించొచ్చని తెలిపింది. షెడ్యూల్ ప్రకారం..
తెలంగాణలోని పలు చేనేత సహకార సంఘాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆప్కో ద్వారా కొనుగోలు చేసిన నేత ఉత్పత్తుల బకాయిలను చెల్లించడం లేదు. నేత కార్పెట్లకు రావాల్సిన కోట్లాది రూపాయలను విడుదల చేయడంలో అధికారులు
రాబోయేకాలంలో కామర్స్ కోర్సులదే భవిష్యత్తు. ఈ కోర్సు పూర్తిచేసిన 60 శాతం మందికిపైగా విద్యార్థులకు ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఉద్యోగాలే కాదు.. కంపెనీలు మంచి ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. ఇది గతంలో వెల్లడ�
ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించని వారికి షహీన్ అకాడమీతో కలిసి ఉచితంగా ఆన్లైన్ శిక్షణ ఇవ్వనున్నట్లు సోషల్ డేటా ఇన్షియేటివ్ ఫోరం డైరెక్టర్ ఖలీద్ సైఫుల్లా తెలిపారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో డిగ్రీ చదివేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. గతంలో పీజీ, వృత్తివిద్యా కోర్సుల అభ్యసనకు మాత్రమే జిల్లాల నుంచి విద్యార్థులు హైదరాబాద్కు వచ్చేవారు. ఇప్పుడా పరిస్థిత�
నేటి సమాజంలో ఆధార్ కార్డు వినియోగం ఎంత కీలకంగా మారిందో ప్రతి ఒక్కరికీ తెలుసు. సిమ్కార్డు కొనుగోలు మొదలు బ్యాంకు ఖాతాలు తెరువడం, వాహనాలు, ఇండ్లు, భూముల క్రయవిక్రయాలు, ప్రభుత్వ పథకాలు, విద్యార్థులకు స్కా�
జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టులో భాగంగా ఉత్తమ ప్రాజెక్టు విజేతలుగా ఎంపికైన వారికి మంగళవారం హైదరాబాద్ నాంపల్లి తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో అవార్డులు ప్రదానం చేశారు. ఉన్నత విద్యా మండలి చైర్మన�
తెలంగాణ ఉద్యమకారుడిగా, కేంద్ర మాజీ మంత్రిగా సేవలందించిన దివంగత నేత డాక్టర్ మల్లికార్జున్ విగ్రహాన్ని త్వరలో చేవెళ్లలో ప్రారంభించనున్నట్లు మల్లికార్జున్ సతీమణి భాగ్యలక్ష్మి, కుమారుడు మనూమల్లికార�
DOST Admission 2023 | డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ నేటి నుంచే మొదలుకాబోతున్నది. అందుకు ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ’ నోటిఫికేషన్ను ఇప్పటికే విడుదల చేసిన రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, ఈ నెల 16 నుంచి జూన�