కొత్త విద్యాసంవత్సరం నుంచి బడుల్లో మెనూ మారనున్నది. మధ్యాహ్న పథకంలో భాగంగా విద్యార్థులకు ఇకపై ప్రతిరోజు పప్పు అందించనున్నారు. కొత్తగా కిచిడీని మెనూలో జత చేశారు. ఈ మేరకు గురువారం పాఠశాల విద్యాశాఖ డైరెక్�
వేసవి సెలవుల అనంతరం 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ తరగతులు గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో చేరడానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రవేశ షెడ్యూల్ను ప్ర�
లాక్డౌన్ సమయంలో కొన్ని వేలమందికి సహాయాన్ని అందించి గొప్ప మనసును చాటుకున్నారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. సోషల్మీడియా ద్వారా వచ్చిన అభ్యర్థనలపై కూడా స్పందించి సాయాన్ని అందించాడు.
వృత్తివిద్యాకాలేజీల్లో అడ్మిషన్లపై సమగ్ర సమాచారంతో ప్రముఖ విద్యావేత్త, రచయిత ఎన్ సుధీర్రెడ్డి రచించిన ‘కాలేజ్ అడ్మిషన్స్ డీకోడెడ్' పుస్తకాన్ని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి మంగళవారం శ్రీ�
తెలంగాణ విశ్వవిద్యాలయం పరువును మంటగలిపి కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడిన వైస్చాన్సలర్ రవీందర్గుప్తాను ప్రభుత్వం వెంటనే బర్తరఫ్ చేసి అవినీతి సొమ్మును రికవరీ చేయాలని డిమాండ్ చేస్తూ టీయూ పీడీఎస�
సర్కారు బడుల్లోని విద్యార్థులకు అందించే యూని ఫాం కుట్టుకూలిని సవరించాలని ప్రభుత్వ గెజిటె డ్ హెచ్ఎం అసోసియేషన్ (టీఎస్జీహెచ్ఎంఏ) ప్రభుత్వాన్ని కోరింది.
జీవవైవిద్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర జీవవైవిద్య మండలి ప్రధానకార్యదర్శి కాళీచరణ్ కథర్డే అన్నారు. జడ్చర్లలోని బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలంగాణ బొటానికల్ గార్డెన్�
teacher chops students hair | అందరి ముందు టీచర్ తమ జుట్టును కట్ చేయడంపై ఆ విద్యార్థులు అవమానంగా భావించారు. తాము స్కూల్కు వెళ్లబోమంటూ కొందరు తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారు ఆ స్కూల్కు వెళ్లి ఈ విషయంపై టీచర్లను ని
పాలిసెట్ ఫలితాల్లో నగరంలోని అల్ఫోర్స్ విద్యా సంస్థల విద్యార్థిని పులి శ్రీనిత్యారెడ్డి రాష్ట్రస్థాయిలో 19వ ర్యాంకు సాధించింది. అగ్రికల్చర్ డిప్లొమా విభాగంలో ఈ ర్యాంకు సాధించగా, విద్యా సంస్థల అధినేత
ఎంసెట్-2023 ఫలితాల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ విద్యాసంస్థ హవా కొనసాగించింది. రాష్ట్రస్థాయిలో మూడంకెల సంఖ్యలో పలు ర్యాంకులు సాధించి ఉత్తర తెలంగాణలో మరోసారి తన సత్తా చాటింది.
తెలంగాణలో అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోర్సులు, ఇంజినీరింగ్లో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ ఎంసెట్ ఫలితాలను గురువారం ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఫలితాల్లో నల్లగొండ జిల్లా విద్యార్థులు ఉత్తమ ర్యాంక