వైద్య విద్యకు సంబంధించి రాష్ర్టాల అధికారాలను కబళించి తన గుప్పిట్లోకి తీసుకొనేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) అనవసర జాప్యంతో విద్యార్థులను అయో
‘ఓటును నోటుకు అమ్ముకోవడం చాలా ప్రమాదకరం. ఈ విషయాన్ని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పి వారిలో అవగాహన కలిగించాలి’ అన్నారు తమిళ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్.
ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ) ఆధ్వర్యంలో సిల్వర్ జూబ్లీ ఆర్ట్ ఇన్స్టాలేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, బడీడు పిల్లలను గు ర్తించి స్కూళ్లలో చేర్పించడం, విద్యార్థుల చేరికలను పెంచడమే లక్ష్యంగా ప్రభు త్వం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించింది.
ఈ ఏడాది విద్యా సంవ త్సరం ప్రారంభం నుంచే విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. గతంలో పుస్తకాలను మాములు ప్రింట్ తో ఇవ్వగా, ప్రస్తుతం ఆయిల్ ప్రింట్తో తయా రు చేశారు.
టీఎస్ ఈసెట్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి ఫలితాల వివరాలను వెల్లడించారు. మొత్తం 20,899 (93.07%) మంది విద్యార్థులు అర్హత సా�
సర్కారు బడుల్లో కూడా ఇంగ్లిష్ మీడియం బోధన లభిస్తుండటంతో ప్రైవేట్ స్కూళ్లకు బైబై చెప్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో భాగంగా ఇప్పటివరకు 1.50 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరారు.
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు బుధవారం తెరుచుకున్నాయి. వేసవి సెలవుల అనంతరం విద్యార్థుల రాకతో సందడిగా మారాయి. మొన్నటిదాకా సెలవుల్లో గడిపిన చిన్నారులంతా నిన్నటి నుంచి ఉత్సాహంగా బడిబాట పట్టారు. కొందరు తల్ల�
వేసవి సెలవుల అనంతరం సోమవారం జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు పున:ప్రారంభమయ్యాయి. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 1,018 ప్రభుత్వ పాఠశాలలు, కొన్ని పైవేటు పాఠశాలలు తెరుచుకున్నాయి.
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సోమవారం పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవుల అనంతరం విద్యార్థులు బడిబాట పట్టారు. ఉపాధ్యాయులంతా విధులకు హాజరయ్యారు. తరగతి గదులను, పాఠశాల పరిసరాలను శుభ్రం చేయించ
ఇంజినీరింగ్ కాలేజీలలో చదువుతున్న విద్యార్థుల ట్రాన్స్ఫర్కు సోమవారం జేఎన్టీయూ వీసీ కట్టా నరసింహారెడ్డి అనుమతులు మంజూరు చేశారు. నిబంధనలను అన్ని కాలేజీ యాజమాన్యాలు అమలు చేయాలని ఆదేశించారు.
టీఎస్ ఎడ్సెట్ ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఈ ఏడాది 26,994 (98.18%) మంది విద్యార్థులు అర్హత సాధించగా, ఇందులో 21,935 (81.25%) మంది అమ్మాయిలు కాగా, 5,059 (19%) మంది అబ్బాయిలు ఉన్నారు.
సర్కారు స్కూళ్లలోనే నాణ్యమైన విద్య అందుతుందని ఎంఈ వో అంబటి వేణుకుమార్ తెలిపారు. గోపాల్రావుపేటలో హైస్కూల్ ఉపాధ్యాయులు సోమవారం చేపట్టిన బడిబాటలో ఎంఈవో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత�
పదో తరగతి ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. ఇక విద్యార్థుల్లో ఒకటే కన్ఫ్యూజన్. ఏ కోర్సు తీసుకోవాలి? ఏ కోర్సు తీసుకుంటే కెరీర్లో దూసుకెళ్లవచ్చు? ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి? పదో తరగతి తర్వాత చదవదగిన కోర�