గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో తరగతులు ప్రారంభమైనందున విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర గురుకులాల ప్రిన్సిపల్ సెక్రటరీ రోనాల్డ్ రోస్ సూచించారు.
దేశంలో కుల, మతాల పేరిట జరుగుతున్న విభజన రాజకీయాలను విద్యార్థులు ప్రతిఘటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. మేడ్చల్-మలాజిగిరి జిల్లా బోడుప్పల్లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర
ఉన్నత చదువుల కోసం తమ దేశంలో అడుగుపెట్టే భారతీయ విద్యార్థుల్ని వదులుకోబోమని భారత్లోని కెనడా హై కమిషన్ తాజాగా వెల్లడించింది. సరైన అవగాహన లేకుండా ఫేక్ డాక్యుమెంట్స్తో అడుగుపెట్టినప్పటికీ, నిజమైన విద�
సర్కారు పాఠశాలలను బలోపేతం చేయడంతోపాటు విద్యార్థులకు మెరుగైన చదువు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. మన ఊరు..మన బడి కార్యక్రమంతో సకల వసతులు కల్పించి కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్�
డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ(దోస్త్)కు మంచి స్పందన వచ్చింది. ఇటీవల మొదటి విడుత సీట్ల కేటాయింపు పూర్తికాగా ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపారు.
పూర్వం రాజులు యు ద్ధంలో ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థులను మట్టి కరిపించేందుకు అనుసరించిన విధానాలతో పుట్టుకొచ్చిందే చదరంగం.. రానురాను క్రీడగా మారి విశ్వవ్యాప్తమై ఎందరికో పేరు ప్రఖ్యాతులు తెచ్చిప�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పోషకాహారం అందించే కార్యక్రమంలో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచి రాగిజావ పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పరంపర కొనసాగుతున్నదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మండలంలోని పిప్రి గ్రామంలో పర్యటించారు.
పేద, మద్య తరగతి విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న సంక్షేమ వసతి గృహాలు సకల వసతుల సమాహారంగా మారాయి. ఉమ్మడి పాలనలో కనీస సౌకర్యాలు కరువై రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలకు చెందిన
‘ మన ఊరు- మన బడి’తో ప్రభుత్వ పాఠశాలలు కొత్త రూపు దాల్చడం.. ఆంగ్ల మాధ్యమ బోధన, సాంకేతిక విద్యను అందుబాటులోకి తేవడం.. ఉచిత పుస్తకాలు, భోజనం, దుస్తులు ఇతర సౌకర్యాలు కల్పిస్తుండడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్�
వీసా జారీకి ముందే కెనడా చట్టాలపై అవగాహన ఉన్నదని, పూర్తిగా చదివామనే ఒక ‘అంగీకార పత్రం’పై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతకాలు చేయడం తప్పనిసరి చేయాలని ఐసీసీసీ అధ్యక్షుడు మురారీలాల్ తప్లియాల్ కెనడా
ములుగు జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. నాణ్యమైన విద్య, అత్యుత్తమ బోధన, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలతో కేవీలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వ�
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇతర రాష్ర్టాలకు భిన్నంగా మన ఊరు-మన బడిలో కొత్త పాఠశాలలను నిర్మిస్తు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు బ�
Students Fire at Teacher | ‘టీచర్ ఎలా ఉన్నారు?’ అని పూర్వ విద్యార్థులు అడిగారు. అనంతరం తుపాకీతో కాల్పులు జరిపి పారిపోయారు (Students Fire at Teacher). అక్కడున్న సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.