మహరాష్ట్రలోని పుణె జిల్లా తలేగావ్ తాభాడే పట్టణంలో ఓ పాఠశాల ప్రిన్సిపాల్పై భజరంగ్ దళ్, వీహెచ్పీ గ్రూపుల కార్యకర్తల దాడి ఘటనలో విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రిన్సిపాల్గా మద్దతుగా నిలిచారు. విద్యా�
తెలంగాణ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తుండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉండడంతోపాటు, ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందిస్తుండడంతో విద
Noida School | క్రమ శిక్షణ (Discipline) పేరుతో ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలు విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరించింది. ఎన్నిసార్లు చెప్పినా పిల్లలు జుట్టు కత్తిరించుకోవడంలేదని.. తానే స్వయంగా కత్తెర పట్టి పలువురు విద్యా
విద్యార్థులతోపాటు అన్ని రంగాల్లో ఉన్నవారిలోని సృజనాత్మకత, ఆలోచనలను వెలికితీయాలన్న సంకల్పంతో నూతన విధానానికి ప్రభుత్వం ఐ దేండ్ల కిందట శ్రీకారం చుట్టింది. చదువుకున్న వారితోపాటు చదువులేని వారిని ప్రో త�
వివిధ వర్గాలకు చెందిన వారిలో సృజనాత్మకతను వెలికి తీసి ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఏ వృత్తిలో ఉన్నా కొత్త ఆలోచనలు ఉన్నవారు ఇందులో ప�
తెలంగాణ విద్యార్థులు విశ్వవ్యాప్త గుర్తింపు పొంది దేశానికే ఆదర్శంగా నిలవాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని జీఎమ్మార్ కన్వెన్షన్హాల్లో పదో తరగత�
School Bus | స్కూల్ బస్ డ్రైవర్(School Bus ) నిర్లక్ష్యం వల్ల పెను ప్రమాదం తప్పింది. సెల్ఫోన్ మాట్లాడుతూ బస్సును నడపడం వల్ల బస్ బోల్తా పడి విద్యార్థులు (Students) గాయపడిన ఘటన ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేట పమిడిమర్ర
ఆర్జీయూకేటీకి ఎంపికైన విద్యార్థులకు కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహణకు వీసీ వెంకటరమణ ఆధ్వర్యంలో మంగళవారం సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడారు. ఈ నెల 7 నుంచి 9 వరకు నిర్వహించనున్న కౌన�
అడ్వాన్స్డ్ యూఎక్స్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ నిర్వహణకు జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ)తో డిజైన్ గురు సంస్థ ఎంఓయూను కుదుర్చుకున్నది.
నీట్-2023 ర్యాంకుల్లో తమ విద్యార్థులు కొత్త చరిత్ర సృష్టించారని శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్, ఇన్ఫినిటీ లెర్న్ ఫౌండర్-డైరెక్టర్ సుష్మ తెలిపారు.
బదిలీల కోసం ఎంతో ఆశగా వేచిచూస్తున్న మాడల్ స్కూల్ టీచర్లకు పాఠశాల విద్యాశాఖ శుభవార్త చెప్పింది. టీచర్ల బదిలీల షెడ్యూల్ను ఖరారు చేసి సోమవారం విడుదల చేసింది. బదిలీల ప్రక్రియ బుధవారం ప్రారంభమై, 29న ముగియన�
విద్యార్థుల ఉజ్వల భవితకు చదువే ఆధారం.. అందుకే తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేసింది. ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యంగా మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు ఉచితంగా మధ్యాహ్న భోజనం, పాఠ్య పుస్తకాల�
బాసర ట్రిపుల్ఐటీ కళాశాలలో 2023-24 విద్యాసంవత్సరానికి గాను ప్రవేశాల ఎంపిక జాబితా విడుదలైంది. మొత్తం 1500 సీట్లకు గాను 13538 దరఖాస్తులు రాగా... 1404 సీట్ల జాబితాను ట్రిపుల్ఐటీ ఇన్చార్జి వీసీ వెంకటరమణ, డైరెక్టర్ సతీ�
ప్రజల భాగస్వామ్యంతోనే పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. సోమవారం జైనథ్ మండలం మాండగడ, పెండల్వాడ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు షూస్ పంపిణీ చేశ�