MLA Krishnamohan Reddy | విద్యార్థులు శ్రద్ధగా, పట్టుదలతో చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. హెచ్ఎం ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలంలోని ధరూ�
చేనేత, మరమగ్గాల కార్మికుల జీవన ప్రమాణాలు పెంచేలా తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. రూ.వేల కోట్లతో బతుకమ్మ చీరలు, క్రిస్మస్, రంజాన్, విద్యార్థుల యూనిఫాం వస్ర్తాల తయారీతో చేతి నిండా
రాష్ట్ర ప్రభుత్వం.. సర్కారు బడుల్లో విద్యార్థులకు పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన విద్య అందిస్తున్నది. స్వరాష్ట్రం ఏర్పాటు నుంచి విద్యా రంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన వ�
Telangana | గుర్తింపు పొందని గురునానక్, శ్రీనిధి వర్సిటీల్లోని విద్యార్థుల సర్దుబాటుకు విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. నలుగురు ఉన్నతాధికారుల కమిటీ సిఫారసుల మేరకు విద్యార్థులను సర్దుబాటు చేయాలని సూచించింది. ఈ మే�
జన్యుపరమైన కారణాలలో పుట్టుకతో వచ్చే అంగవైకల్యం, మానసిక, శారీరక సమస్యలతో జన్మించిన దివ్యాంగ విద్యార్థులకు భవిత భరోసానిస్తోంది. శారీరక వైకల్యంతో బాధ ప డుతున్న వారికి సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో ప్రతి
విహారయాత్రకు వెళ్లిన ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన ముగ్గురు పీజీ వైద్య విద్యార్థులు హిమాచల్ప్రదేశ్లోని మనాలిలో వరదల్లో చిక్కుకున్నారు. ఇటీవల థర్డ్ ఇయర్ పరీక్షలు రాసిన రోహిత్ సూరి, బానోత కమల�
రాష్ట్రంలో ఏటా గురుకుల కాలేజీలు పెరుగుతున్నాయి. 36 శాతం గురుకుల డిగ్రీ కాలేజీలే ఉండగా, ఇవి ఏటా 10వేల మంది విద్యార్థులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. కేజీ టూ పీజీ విద్యలో భాగంగా ఈ ఏడాది కొత్తగా 17 బీసీ డిగ్రీ కాలేజ�
నూతన ఆవిష్కరణలు, నిరంతర పరిశోధనలు, స్టార్టప్ కంపెనీలు స్థాపించేలా విద్యార్థులకు అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కాకతీయ విశ్వవిద్యాలయంలో కే-హబ్ ఏర్పాటవుతున్నది. ప్రయోగశాలలు, పరిశోధనా కేంద్రాలు వంటి మౌ�
రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు వర్క్బుక్స్ ఉచిత పంపిణీ వారంలో ప్రారంభం కానున్నది. మంగళవారం నుంచి ఈ వర్క్బుక్లను ఆర్టీసీ కార్గో ద్వారా జిల్లాలకు చేరుస్తారు. అక్కడి నుంచి మండల�
ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులు కనీస సామర్థ్యాలు సాధించేందుకు చేపట్టిన లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం (లిప్)కు ‘ఉన్నతి’ అనే పేరును అధికారులు ఖరారు చేశారు. ఈ పేరుతోనే ఏడాది పొడవునా కార�
75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ప్రజలకు నాణ్యమైన విద్య అందించడంలో పాలకులు విఫలమయ్యారు. ప్రజల జీవన ప్రమాణం, వారి సామాజిక ఆర్థిక స్థితిగతులు విద్యపై మాత్రమే ఆధారపడి ఉంటాయి. ‘ప్రపంచాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధం �