మలక్పేటలోని నెహ్రూ మెమోరియల్ పాఠశాలలో సోమవారం యూఎస్ఏ టీచర్ల ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇంటర్నేషనల్ రీసెర్చ్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు (ఐఆర్ఈఎక్స్) యూఎస్ఏ వారి టీచర్ ఎక్స్చేంజ్ ప్రో�
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ.. విద్యార్థుల సౌకర్యార్థం మరో రెండు కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. వెబ్ రేడియో, మొబైల్ యాప్ సర్వీసులను వర్సిటీ వీసీ ప్రొఫెసర్ సీతారామారావు, సీసీఎ�
ఆర్జీయూకేటీ బాసరలో అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. మూడో రోజు ఆదివారం 1001 నుంచి 1404 వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. 66 మంది గైర్హాజరవగా, 338 మంది విద్యార్థులు హాజరయ్యారు.
‘ఐటీ హబ్.. లకారం ట్యాంక్బండ్.. నూతన కలెక్టరేట్.. సకల సౌకర్యాలతో ఆర్టీసీ బస్టాండ్.. అబ్బురపరుస్తున్న ప్రధాన రహదారులు.. ఆహ్లాదాన్ని పంచుతున్న పార్కులు.. ఇలా చెప్పుకుంటూ పోతే ‘స్తంభాద్రి’ నగరంలో ఎన్నో అభి
తెలంగాణ రాష్ట్రంలో అన్నీ అవకాశాలకు నిలయంగా మారిందని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను అందించే దిశగా యువత, ఆయా పరిశ్రమ ఆయా రంగాల ప్రతినిధులు ముందుకు రావాలని తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖామంత్రి చామకూర మల్�
గురునానక్, శ్రీనిధి ప్రైవేటు యూనివర్సిటీల విద్యార్థులకు ఉపశమనం కలుగనున్నది. రెండు వర్సిటీల్లోని విద్యార్థులను అదే యాజమాన్యం నడుపుతున్న ఇంజినీరింగ్ కాలేజీల్లో సర్దుబాటు చేయనున్నారు.
భారతదేశంలో అంతరిక్ష రంగంలో ఉన్న అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకుని అంతరిక్ష రంగంలో రాణించాలని ఎన్ఆర్ఎస్ఈ, ఇస్రో డిప్యూటీ డైరెక్టర్ డా.ఎంవీ.రవికుమార్ అన్నారు.
కలుషిత ఆహారం తిని 37 మంది విద్యార్థినులు అస్వస్థతకు గు రైన ఘటన మండలంలోని పామిరెడ్డిపల్లి శివారులో గల కస్తూర్బాగాంధీ విద్యాలయంలో చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీనివాస మునిస్వామి రాధా అద్దంకి ట్రస్ట్, ఆయుర్వేద ట్రస్ట్ (స్మార్దా) అందిస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్లో స్మార్దా ఆధ్వర్యాన 152 మ�
పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో మొత్తం 80.59% విద్యార్థులు పాసయ్యారు. పరీక్షలు రాసేందుకు 71,685 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు.
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ (నర్సింగ్) సీట్లలో ఆలిండియా కోటా భర్తీకి షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 15 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది.