మధ్యప్రదేశ్లోని దామో పట్టణంలో ముస్లిం మహిళ ప్రిన్సిపాల్గా ఉన్న ఉన్నత పాఠశాల అది. పేదలు, మధ్యతరగతి పిల్లలు చదువుకొనే దాని పేరు గంగా జమున స్కూల్. గత విద్యా సంవత్సరం 10వ తరగతి వార్షిక పరీక్షల్లో ఆ పాఠశాల 98.5
ఎంబీబీఎస్ అనంతరం పీజీ చేయాలనుకొనే విద్యార్థులకు నూతన ప్రవేశ పరీక్ష విధానాన్ని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ప్రకటించింది. నెక్స్ పేరుతో నిర్వహించే ఈ పరీక్ష పాసైతేనే పీజీ చేయడానికి అర్హులు కాను�
విద్యార్థుల్లో భాషా నైపుణ్యాల పెంపునకు సర్కారు సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ స్కూళ్లల్లో పఠనోత్సవాలను నిర్వహిస్తున్నది. తెలుగు, ఆంగ్లం, హిందీ సబ్జెక్టులపై విద్యార్థులు పట్టు సాధించేం�
విద్యార్థుల సౌకర్యార్థం హైదరాబాద్ మెట్రో రైలులో సూపర్ సేవర్ స్టూడెంట్ పాస్-2023ను జూలై 1 నుంచి అమల్లోకి తీసుకువచ్చామని మెట్రో ఎం.డి ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో అధికారులు శనివారం స్టూడెంట్ పాస్
విద్యావకాశాల కల్పనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యుత్తమ స్థానంలో నిలిచింది. లక్ష మంది విద్యార్థులకు అత్యధిక కళాశాలలున్న ద్వితీయ రాష్ట్రంగా గుర్తింపు పొందడమే గాకుండా, ఉత్తమ కళాశాలలున్న రాష్ట్రంగా పే�
నమస్తే. నేను ఓ ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లిష్ టీచర్ను. ఇక్కడ చదువులకు ఎంత విలువ ఇస్తారో, క్రమశిక్షణకూ అంతే ప్రాధాన్యం ఇస్తారు. దారితప్పితే శిక్ష తప్పనిసరి.
తెలంగాణ ప్రభుత్వం గురుకులాల ద్వారా నిరుపేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన సాం�
సికిల్ సెల్, తలసేమియా వ్యాధులను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఈ మేరకు ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా ఏడు జిల్లాల్లో గర్భిణులకు అవసరమైన టెస్టులను చేస్తున్నది. క�
పల్లెల్లో పఠనాసక్తిని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విద్యార్థులు, ఉద్యోగార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నది. నిరుపయోగంగా ఉన్న భవనాలను గ
రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు చదువుల్లోనే కాదు ఆటల్లోనూ అదరగొడుతున్నారు. మైసూర్ వేదికగా జరిగిన సౌత్జోన్ గోల్ఫ్ చాంపియన్షిప్లో గురుకుల గోల్ఫర్లు మూడు పతకాలతో సత్తాచాటారు.
కరోనా కాలంలో దీర్ఘకాలం పాటు బడుల మూసివేతవల్ల విద్యార్థులు చదువులకు దూరమయ్యారు. కొంతకాలం పాటు ఆన్లైన్ ద్వారా తరగతులు బోధించినప్పటికీ అనుకున్న స్థాయిలో ప్రయోజనం కలుగలేదు. దీనివల్ల అన్ని తరగతుల విద్యా�
తెలంగాణ గడ్డ ఉత్పత్తి చేసిన చాలామంది విద్యార్థులు, యువకులు, మేధావులు ఉద్యమ కాలంలో సమరశీల పాత్రను పోషించారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు స్ఫూర్తిగా జన బాహుళ్యాలను కదిలించే ప్రయత్నంలో భాగంగా భువనగిరి, �
ప్రపంచంలో ఏ దేశానికి చెందిన నాయకులైనా తమ దేశ పౌరులు ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటారు. విద్యార్థులు వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలతో ప్రపంచ యవనికపై తమ ప్రజ్ఞా పాటవాలను ప్రదర్శించే వ్యక్తులుగా రాణించాలనుకుంటార�
విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగి ఉండాలని ఎంఈవో శ్రీకాంత్ అన్నారు. మండల కేంద్రంలోని ఎమ్మార్సీలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు ఫైనాన్షియల్ లి�