గురునానక్ వర్సిటీలో ప్రవేశాలు పొందిన విద్యార్థుల సర్టిఫికెట్లను తిరిగి ఇచ్చేయాలని యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశించింది. గురువారం ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ వర్సిటీకి నోటీసులు జారీచేశా�
బడుల సమగ్రాభివృద్ధికి ‘శాలసిద్ధి’ పేరుతో పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతి పాఠశాలను ఒక వ్యవస్థగా మూల్యాంకనం చేయడం, జవాబుదారీతనంతో ముందడుగు వేసే సంస్కృతిని పెంపొందించేందుకు అ
విద్యార్థులు విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఎస్సీ సంక్షేమశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా సూచించారు. ఎస్సీ గురుకుల కళాశాలలలో చదివి గత ఏడాది ఎంబీబీఎస్లో 204, ఐఐటీల్లో 65, నీట్లో 80, ఐఐటీ/జీఎఫ్టీఐ సీట్లు సాధి
దాదాపు 50 రోజులుగా హింసాత్మక ఘటనలతో మణిపూర్ మండిపోతుంటే.. దేశ ప్రధానిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మోదీ మౌనం వహించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మణిపూర్ వాసుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకొని, వారిని రోడ్లప�
విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ను నిర్వహిస్తుందని, విద్యార్థి దశలోనే ఆవిష్కరణలు చేసేలా వారికి ప్రోత్సహించేందుకు తె�
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ విద్యారంగాన్ని బలోపేతం చేయడంతో పాటు సర్కారు స్కూళ్లను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు సంబురంగా సాగుతున్నాయి. మంగళవారం జిల్లా వ్యాప్తంగా విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం అన్ని విద్యాసంస్థల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. విద్యార్థులు, ఉద
బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎన లేని కృషి చేస్తున్నదని, ‘మన ఊరు-మన బడి’ పథకం ఏర్పాటు చేసి పాఠశాలలను అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నదని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పల్లెలు, పట్టణాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించారు. అన�
రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం విద్యాదినోత్సవాన్ని నిర్వహించారు. సర్కారు స్కూళ్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు, అధిక�
విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆకాంక్షించారు. ప్రభుత్వం కల్పించిన సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్పొరేట్ స్థాయిని మించి
సర్కారు బడుల్లో కార్పొరేట్ విద్యను అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మకమైన ప్రగతి సాధించింది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతుంది.
విద్యారంగంలో సంగారెడ్డి జిల్లా దూసుకెళ్తున్నది. ఉమ్మడిపాలనలో సంగారెడ్డి జిల్లాలో విద్యారంగం వెనకబడి ఉండేది. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక సంగారెడ్డి జిల్లాలో విద్యారంగం అభివృద్ధి చెందింది.
పేద విద్యార్థుల కోసం ఉచిత హాస్టల్తో నీట్ శిక్షణ ఇస్తున్నట్టు మెటామైండ్ అకాడమీ డైరెక్టర్ మనోజ్కుమార్ తెలిపారు. తొలుత రిజిస్ట్రేషన్ చేసుకున్న 60 మందికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.