Softball | హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆదిలాబాద్ వేదికగా జరిగిన రాష్ట్ర సబ్జూనియర్ సాఫ్ట్బాల్ చాంపియన్షిప్లో నిజామాబాద్ విజేతగా నిలిచింది. శనివారం పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో నిజామాబాద్ సాంఘిక గురుకుల పాఠశాల 10-0 తేడాతో ఆదిలాబాద్పై ఘన విజయం సాధించింది.
టోర్నీలో వేర్వేరు గురుకులాలకు చెందిన విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనబరిచారు.