ఉన్నత చదువులు, ఉద్యోగావకాశాల కోసం ఎంతో మంది మన విద్యార్థులు అమెరికా సహా ఇతర దేశాల బాట పడతారు. అయితే, అకడ ఉద్యోగావకాశాలేంటి.. ఇంటర్వ్యూలను ఎలా ఎదుర్కొవాలన్నది ప్రస్తుతం సవాల్గా మారింది.
విద్యార్థుల్లో సమగ్ర వికాసం, విశ్వాసం, మనోైస్థెర్యం, సామాజికభావోద్వేగ నైపుణ్యాలను పెంపొందించడం.. లక్ష్యంగా పాఠశాలల్లో హ్యాపీనెస్ కరిక్యులం అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
బీటెక్లో కంప్యూటర్ సైన్స్ కోర్సుకు క్రేజ్ ఎక్కడా తగ్గడం లేదు. ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగంలో అర్హత సాధించిన విద్యార్థుల్లో అత్యధిక మంది కంప్యూటర్స్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) కోర్సులో చేరేందు�
పాఠశాల గ్రంథాలయాలు సంస్కృతికి పునాదులు. ఒక జాతి చరిత్రను, సంస్కృతిని నిక్షిప్తం చేసి భవిష్యత్ తరాలకు అందజేసే విజ్ఞాన నిధులు పాఠశాల గ్రంథాలయాలు. అలా దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో పాఠశాల గ్రంథాలయాలు
బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర కళాశాల (సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ) సక్సెస్కు కేరాఫ్గా నిలుస్తున్నది. ప్రిన్సిపాల్ ఐనాల సైదులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘హయ్యర్ ఎడ్యుకేషనల్ సెల్' నిరుపేద
స్వరాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు కొత్త కళ వచ్చింది. నూతనంగా అనేక గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసినన సర్కారు వాటిల్లో సకల సౌలత్లను ఒనగూర్చింది. దాంతో నేడు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు �
సర్కారు పాఠశాలలను బలోపేతం చేయడంతోపాటు విద్యార్థులకు మెరుగైన బోధన చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ‘మన ఊరు..మన బడి’ కార్యక్రమంతో సకల వసతులు కల్పించి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీ
Government Schools | సర్కారీ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ఇంగ్లిష్ మీడియం విధానం విజయవంతమైంది. విద్యార్థులు ప్రైవేటు నుంచి ప్ర భుత్వ స్కూళ్ల బాటపట్టారు. ఫలితంగా పలు పాఠశాలల్లో పరిమితికి మించి విద్యార్థులు చే రుతున్న�
మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాలో మూడో కాన్వకేషన్(స్నాతకోత్సవం) ఆగస్టులో నిర్వహించేందుకు వర్సిటీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. యూనివర్సిటీ ఏర్పాటైన దశాబ్ద కాలం తర్వాత 5 మే, 2017న తొలి కాన్వకేషన�
జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలల్లో శుక్రవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది
పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరే విద్యార్థుల్లో అత్యధికులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలనే ఎంచుకొంటున్నారు. వసతులు, ల్యాబ్లు, నిపుణులైన ఫ్యాకల్టీ ఉండటంతో విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఇలా ఈ ఏడాది �
వైద్యవిద్యా విధానంపై కేంద్ర ప్రభుత్వం తన ఇష్టమొచ్చినట్టు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నది. వాటిపై రాష్ర్టాల ప్రభుత్వాలతోపాటు వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురయ్యాక వెనక్కి తగ్గుతున్నది. ఈ నిర్లక్ష్య �
విద్యార్థులు శ్రద్ధగా, పట్టుదలతో చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి సూచించారు. హెచ్ఎం ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో ధరూరు, ఉప్పేరు జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 255 మంది వి