విద్యతోపాటు విజ్ఞానాన్నీ బోధించాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. విద్యాబోధనలో వినూత్న పద్ధతులు అవలంబించాలని, పాఠాలకు ఆహ్లాదాన్ని జోడించాలని చెప్పారు. గురు
నేను పోతా డాడీ... సర్కారు పాఠశాలకు అంటూ విద్యార్థులు ప్రభుత్వ బడులకు క్యూ కడుతున్నారు... మన ఊరు-మన బడి కార్యక్రమంతో సీఎం కేసీఆర్ సర్కారు బడుల రూపు రేఖలే మార్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా శిథిలావస్థలో ఉన్న పా�
విద్యార్థులు జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బాచుపల్లి గ్రామానికి చెందిన మల్లగాళ్ల మహేందర్ ఇటీవల ఢిల్లీలో జరిగిన క్రాస్ బౌ క్రీడల్లో కాంస్య ప�
వర్షం ఉగ్రరూపం దాల్చడంతో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు వరద పెరుగుతున్నది. వర్షాల నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం రెండ్రోజులు సెలవులు ప్రకటించింది. మహబూబ్నగర్ �
జపాన్లోని చిబాలో జరిగిన 64వ అంతర్జాతీయ మ్యాథ్స్ ఒలింపియాడ్లో బెంగళూరు విద్యార్థి అతుల్(17) గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. ఈ ఏడాది జరిగిన ఒలింపియాడ్ పోటీల్లో 118 దేశాల నుంచి విద్యార్థులు హాజరయ్యారు.
Students, Minister KTR, MLA Camp Office, BRS, Minister Kalvakuntla Taraka Rama Rao, Minister KTRs Birthday Was Celebrated In Every City Of The Telangana
రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీపురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు జిల్లాకేంద్రంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను ఉమ్మడి నిజామాబా ద్ జిల్లాలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధు లు, బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేశారు. విద్యార్థులకు పుస్తకాల
2023-24 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలో 1,395 మంది గిరిజన విద్యార్థులకు నేషనల్ స్కాలర్షిప్లను, మరో 218 విద్యార్థులకు ఎస్టీ ఫెలోషిప్లను అందజేసినట్టు కేంద్ర గిరిజన సంక్షేమశాఖ ప్రకటించింది.
జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా విద్యార్థులకు ఉపయోగకరమైన పదికిపైగా కొత్త కోర్సులను ఐఐటీ హైదరాబాద్లో ప్రారంభించినట్టు ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు.
ప్రాథమిక స్థాయిలో 1 నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థుల్లో బాషా, గణిత సామర్థ్యాల సాధన కోసం గత విద్యా సంవత్సరం అమలు చేసిన ఎఫ్ఎల్ఎన్ తొలిమెట్టు కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ పటిష్టతకు ఎంతగానో కృషి చేస్తోంది. సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు కార్పొరేట్ దీటుగా మెరుగైన విద్య, సన్నబియ్యంతో కూడిన భోజనాన్ని అందిస్తోంది. భవిష్యత్లో విద్యార్థులు �
ప్రభుత్వం విద్యావ్యవస్థ బలోపేతానికి చర్యలు చేపడుతున్నది. ఈ క్రమంలో సర్కారు బడుల్లో ప్రవేశాలు పెంచి విద్యార్థులకు అవసరమయ్యే సదుపాయాలు కల్పిస్తున్నది. ఇన్నాళ్లు ప్రభుత్వ బడుల్లో చదువుతున్న వారికి అన్న
న్యూఢిల్లీ: విద్యార్థులకు ప్రపంచంలో అత్యంత ఉత్తమమైన నగరం ఏంటో తెలుసా? క్యూఎస్ బెస్ట్ స్టూడెంట్ సిటీస్ సర్వే ప్రకారం.. బ్రిటన్ రాజధాని లండన్ ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది.