బీఆర్ఎస్ సర్కారు విద్యకు పెద్దపీట వేస్తున్నది. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నది. ‘మన ఊరు-మన బస్తీ-మన బడి’తో అదనపు తరగతి గదులు, టాయిలెట్లు, తాగునీరు వంటి 12 రకాల మౌలిక సదుపాయాలను
సెంట్రల్ ఆర్డ్మ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) విభాగాలకు యూపీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో తాను మెంటరింగ్ చేసిన స్టూడెంట్స్ ఉత్తమ ఫలితాలు సాధించినట్టు సీఐడీ ఏడీజీ మహేశ్ భగవత్ సోమవారం వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నది. కళాశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు వసతులు కల్పిస్తుండడంతో ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. డిగ్రీ అడ్మిషన్ల కోసం చ
రాష్ట్రంలోని పేద విద్యార్థుల విద్యాదాత సీఎం కేసీఆర్ అని, గురుకులాల ఏర్పాటుతో పేదలకు నాణ్యమైన విద్యను చేరువ చేసిన ఘనత సీఎం కేసీఆర్ సొంతమని ఎమ్మెల్యే గాదరి కిశోర్ పేర్కొన్నారు. ఆసెంబ్లీలో విద్యారంగంప
బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకూ కాస్మెటిక్ చార్జీలను, ఇతర వసతులను కల్పిస్తున్నట్టు బీసీ సం క్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు ప్రభుత్వం ఏటా రూ.12 కోట్లను �
డిగ్రీ కాలేజీల్లో దోస్త్ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ ముగిసింది. అయి తే విద్యార్థులు డ్రాప్అవుట్స్ కాకుండా ఉద్దేశంతో ప్రభుత్వం మరో ప్రత్యేక అవకాశం కల్పించింది. కొందరు విద్యార్థులు ఐఐటీ, నీట్, ఇంజినీరి
పిల్లల సంపూర్ణ ఆరోగ్యానికి ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కొలాం గిరిజన ఆశ్రమ పాఠశాలలో గురువారం నిర్వహించిన జాతీయ నులిపురుగ
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు పంటలపై క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు యాదాద్రి జిల్లాకు వచ్చారు. రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ పోగ్రామ్లో �
Fake Univerisities | దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయని, ఇవి ఆఫర్ చేసే డిగ్రీ సహా వివిధ కోర్సుల్లో విద్యార్థులు చేరవద్దని యూజీసీ హెచ్చరించింది. 20 నకిలీ యూనివర్సిటీల పేర్ల జాబితాను బుధవా�
ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తాపడిన ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన శ్రీనలంద స్కూల్ బస్సు దంతాలపల్లి మండలం పెద్దముప్పారం, కుమ్మరికుంట్ల, దంతాలపల్లిలో విద�
‘తెలంగాణలో వ్యవసాయం బాగుంది. తాగు, సాగు నీరు సమృద్ధిగా ఉన్నది. రైతులు కష్టపడి ఇష్టంగా సాగు చేస్తున్నారు. మా వద్ద యంత్రాలతో సేద్యం చేస్తున్నా తగిన ఫలితం ఉండదు. చెరువులు, కుంటల కింద వ్యవసాయం చేయడం బాగుంది. గ్
వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొని వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు. రెవెన్యూ శాఖలో ఏండ్ల తరబడి పనిచేస్తున్న వీఆర్ఏల సర్వీసును క్రమబద్ధీకరిస్తూ రాష్ట్ర ప్రభు