Indian Students | మనదేశంలో ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానానికి అనుగుణంగా భారత విద్యార్థుల కోసం అమెరికా కొత్త కోర్సులను ప్రారంభించనుంది. భారత విద్యార్థులు అమెరికా యూనివర్సిటీలలో ఇండస్ట్రియల్ స్పెషలైజేషన్తో �
ఒకప్పుడు చదువుకు ఆర్థికభారం అడ్డొచ్చేది. ఉన్నత చదువులు చదవాలంటే దాతల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి ఉండేది. కానీ ప్రస్తుత రోజుల్లో చాలా మంది విద్యార్థులు తమ చదువుకు ఆర్థిక కష్టాలు లేకుండా చూసుకుంటున్నార
School Bus | ఎంతో ఉత్సాహంగా స్వాతంత్య్ర వేడుకల్లో (Independence day) పాల్గొని ఇంటికి వెళ్తున్న విద్యార్థుల స్కూల్ బస్ (School Bus) బోల్తా పడడంతో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.
ఆటాపాట ఒత్తిడి లేని పూర్వ ప్రాథమిక విద్య.. చక్కని పౌష్టికాహారంతో పాటు ఆధునిక వసతుల తో కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా విద్యతో పాటు చక్కని సంస్కారం అందిస్తున్నాయి అంగన్వాడీ కేంద్రాలు. దిలావర్పూ ర్ మండలం�
గాంధీ సినిమాను అన్ని పాఠశాలల విద్యార్థులు తల్లిదండ్రులు, ప్రజలు ఉచితంగా వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు ఈనెల 24 వరకు థియేటర్లలో ప్రదర్శన ఉంటుందని అదనపు కలెక్టర్ జే.శ్రీనివాస్ తెలిపారు.
ఎంసెట్ ఇంజినీరింగ్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్లో 19వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. తుది విడత కౌన్సెలింగ్ తర్వాత మిగిలిన సీట్ల లెక్క ఇది. ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్లో సీట్లు పొందిన విద్యార్థ�
ఈ విద్యాసంవత్సరం కొత్తగా డిగ్రీలో ప్రవేశపెట్టిన అంప్రెటిస్షిప్ ఎంబెడెడ్ సెక్టార్ స్కిల్ కోర్సులకు మంచి ఆదరణ లభిస్తున్నది. ఈ కోర్సుల్లో విద్యార్థులు గణనీయంగా చేరారు. ఇప్పటివరకు మూడు విడతల దోస్త్�
విద్యార్థి దశలోనే స్టార్టప్లుగా ఎదిగేందుకు కేంద్ర విద్యాశాఖ అద్భుత అవకాశం కల్పిస్తున్నది. పాఠశాలలో చదివే ప్రతిభావంతమైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎన్సీఈఆర్ట�
విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు ఒక సెట్ మిడ్ సెమిస్టర్ పరీక్షను రద్దు చేసినట్టు ఐఐటీ-ఢిల్లీ వెల్లడించింది. చదువుల ఒత్తిడి తదితర కారణాలతో ఇటీవల దేశ వ్యాప్తంగా విద్యార్థులు ఆత్మహత్యలక�
ఆ ఉపాధ్యాయుడు పిల్లలతో మమేకమవుతున్నాడు. వినూత్నంగా పాఠాలు బోధిస్తున్నాడు. ఆటాపాటలతో చదువు నేర్పుతున్నాడు. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాడు. ప్రతి నెలా రాష్ట్ర స్థాయిలో ప్రచురించే ఎస్సీఈఆర్టీ (�
నిజామాబాద్ ఐటీ హబ్లో బాసర ట్రిపుల్ఐటీ ఇన్నోవేషన్ సెంటర్ను బుధవారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నిజామాబాద్లోని బైపాస్ రోడ్డులో ఉన్న ఐటీ టవర్లో ప్రత్యేకంగా బాసర ట్రిపుల్ఐటీక�
‘ఊరు చుట్టూ వరద సునామీలా వచ్చి చుట్టుముట్టింది. పిల్లలను తీసుకపోవడంలో అరగంట ఆలస్యం అయితే మునిగిన పాఠశాలలో మేమూ ఉండే వాళ్లం. ఆ భయానక సంఘటన తలుచుకుంటే ఒళ్లు జలదరించిపోతుంది. గుండె ధైర్యం చేశా. ఉదయం కాబట్టి