హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం గురువారం ప్రారంభమైన తొలి రోజు ఎప్సెట్ ఇంజినీరింగ్ విభాగానికి (తెలంగాణ, ఏపీ కలిపి) 94.4శాతం విద్యార్థులు హాజరైనట్టు కన్వీనర్ డాక్టర్ డీన్కుమార్ తెలిపారు.
తొలి రోజు ఇంజినీరింగ్ పరీక్షలకు 96,228మంది హాజరైనట్టు అధికారులు పేర్కొన్నారు.