జీహెచ్ఎంసీలో ఇంజినీరింగ్ విభాగంలో నిధుల దోపిడీకి చిరునామాగా మారింది. కాంట్రాక్టర్లతో కొందరు చేతులు కలిపి ఖజానాకు కన్నం పెడుతున్నారు. చేయని పనులకు బిల్లులు పెట్టడం.. అనుకూల వ్యక్తులకే టెండర్లు అప్పగి
ఒక అధికారి గుత్తాధిపత్యంగా బల్దియాలోని ఇంజనీరింగ్ విభాగంపై పెత్తనం చెలాయిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వ యంత్రాంగంలో అడిగే వాడు లేడు. ఉద్యోగితాస్వామ్యం (హైరార్కీ), ఆపై విధానం తెలిస్తేనే కదా.. ఎవరైనా ప్రశ�
MLA Madhavaram | కూకట్పల్లి నియోజకవర్గం ప్రజలకు ఇబ్బందులు కలుగకుండ అధికారులు సమన్వయంతో పనిచేసి తగిన మరమ్మతు పనులు చేపట్టాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (MLA Madhavaram)అధికారులను ఆదేశించారు.
ఒక చేతితో చప్పట్లు రావు...పనుల్లో ఒక్క కాంట్రాక్టర్ లాలూచీ పడితేనే అవినీతి జరగదు..అధికారి కూడా కలిస్తేనే అది పరిపూర్ణమవుతుంది.. ఖజానాకు గండిపడుతుంది.. జీహెచ్ఎంసీలో ఇంజినీరింగ్ విభాగం తీరు ఇలాగే ఉంది.
ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం గురువారం ప్రారంభమైన తొలి రోజు ఎప్సెట్ ఇంజినీరింగ్ విభాగానికి (తెలంగాణ, ఏపీ కలిపి) 94.4శాతం విద్యార్థులు హాజరైనట్టు కన్వీనర్ డాక్టర్ డీన్కుమార్ తెలిపారు.
ఆర్మూర్ పట్టణంలోని నిజాంసాగర్ ప్రధాన కాలువకు గండి పడింది. సోమవారం తెల్లవారుజామున కెనాల్ కట్ట తెగిపోయి పక్కనే ఉన్న జర్నలిస్టు కాలనీలోకి ఒక్కసారిగా నీళ్లు వచ్చిచేరాయి. ఆకస్మిక నీటి ప్రవాహంతో ఆరుబయట న
ఉస్మానియా యూనివర్సిటీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్ విభాగాలకు వేర్వేరుగా ప్రత్యేక తరగతి గదుల సముదాయాల నిర్మాణానికి అధికారులు సోమవారం శంకుస్థాపన చేశారు. పూర్వ విద్యార్థులు, సీఎస్ఆ
గ్రామీణ ప్రాంతాలు, తండాలకు మం డల కేంద్రాల నుంచి రోడ్ల అనుసంధానం ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారుల ను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మ హిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. పీఎంజీఎస్వై, ఉపాధ�
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ పునర్వ్యవస్థీకరణపై ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గురువారం సచివాలయంలో మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావును కలిసి పుష్పగుచ్చాలు అందించ�