ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇకపై పత్రికలను తప్పనిసరిగా చదవాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటి తరం విద్యార్థులు ఎక్కువ కాలం మొబైల్, కంప్యూటర్లతో గడుపుతున్న క్రమంలో వారి స్క్ర�
కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారు విద్యను గాలికి వదిలేసిందని, సంక్షేమ హాస్టళ్లలో సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు వి
‘అనాథ పిల్లలకు అన్నం పెట్టలేని రేవంత్రెడ్డి.. ఒక ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి. అలాంటి రేవంత్రెడ్డిని చెట్టుకు కట్టేసి కొరడా దెబ్బలు కొట్టి తొండలు జొర్రించినా తకువే. ఆయన మళ్లీ గెలుస్తా అని శపథాలు చేస్తున్న�
రాష్ర్టాన్ని చలి వణికిస్తున్నది. కొన్ని జిల్లాల్లో 7 డిగ్రీలు, కొన్ని మండలాల్లో 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మారుమూల ప్రాంతాలు, అటవీజిల్లాల్లో అయితే పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. మొత్తంగా చలి ర�
Students Obscene Acts In Train | విద్యార్థుల జంట రైలులో అసభ్యకర చేష్టలకు పాల్పడింది. ట్రైన్ డ్రైవర్ దీనిని రికార్డ్ చేశాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు ఆ డ్రైవర్�
బీజేపీ పాలిత మధ్య ప్రదేశ్లో పారామెడికల్ విద్య అక్రమాల పుట్టగా మారింది. ఎన్డీటీవీ కథనం ప్రకారం, ల్యాబ్ టెక్నీషియన్లు, రేడియాలజీ సిబ్బంది, ఫిజియోథెరపిస్టులు, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్లు వంటివారి
భారతీయులు ఉన్నత చదువుల కోసం విదేశీ విశ్వవిద్యాలయాలపై ఆధారపడటం పెరుగుతున్నది. 2024లో 13.35 లక్షల మందికిపైగా భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుకున్నారు. టాప్ 5 డెస్టినేషన్లుగా కెనడా, అమెరికా, బ్రిటన్, ఆస్ట్
దుండిగల్లోని మర్రిలక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఎల్ఆర్ఐటీ) కళాశాలలో వారం రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ సమైక్యతా శిబిరం-2025 సోమవారం ప్రారంభమైంది. కేంద్ర యువజన,క్రీడల మంత్రిత్వశా�
ఆదిలాబాద్ జిల్లా బోథ్లోని గిరిజన సంక్షేమ వసతిగృహ విద్యార్థులు శనివారం ఆందోళనకు దిగారు. సరైన భోజనం పెట్టడం లేదని మధ్యాహ్నం 12.40 నుంచి 1.05 గంటల వరకు బోథ్ బస్టాండ్ వద్ద నిరసన చేపట్టారు.
‘సెలవులకు ఇంటికి వెళ్లి వస్తే చాలు మాకు గర్భధారణ పరీక్షలు చేయిస్తున్నారు, ఇది మాకు అవమానంగా ఉంది. మా ఆత్మ స్థయిర్యాన్ని దెబ్బ తీస్తున్నది’ పుణె జిల్లాలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న అనేక మంది
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు మరోసారి ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్నారంటే ఆగమేఘాల మీద స్పందిం చే హరీశ్రావు, తాజాగా ఓ నిరుపేద వైద్యవిద్యార్థిని భవిష్యత్తుకు చేయూత అందించారు
మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలను కాజీపేట నుంచి తరలించొద్దని, ఇక్కడే వసతులు కల్పిం చి కొనసాగించాలని విద్యార్థులు కోరుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ములు
ప్రధానమంత్రి పోషన్ శక్తి నిర్మాణ్ పథకం కింద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందచేసే స్కూళ్ల సంఖ్య 2020-21లో 11.1 లక్షలు ఉండగా 2024-25 నాటికి ఈ సంఖ్య 10.3 లక్షలకు పడిపోయిందని కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంట్కు తెలి