బీహార్లో మరోసారి విద్యార్థులపై లాఠీ విరిగింది. బీపీఎస్సీ 70వ పరీక్షలో అక్రమాలు జరిగాయని, వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వేలాదిమంది విద్యార్థులు రాజధాని పట్నాలో జరిపిన ఆందోళన వారి ఆవేదన�
పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్ (శక్తి)లో విలీనం చేసి పేద విద్యార్థుల భవిష్యత్ను బలిపెట్టవద్దని మాజీ ఎంపీ వినోద్కుమార్ ప్రభుత్వాన్ని డి
అల్పాహారం తిని పదిమంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు జడ్పీహెచ్ఎస్లో సోమవారం ఉ దయం చోటుచేసుకున్నది. ఓ ట్రస్టు ఆధ్వర్యంలో తొలిరోజు మర్లపాడు జడ్పీహెచ్ఎస్ విద్�
పాలిటెక్నిక్ విద్యను బలిపెట్టే కుట్రలు చేయద్దని, పేద విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడవద్దని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హితవు పలికారు. జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని, లేదంటే విద్యార్�
ఇన్నాళ్లూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో రేవంత్కు మస్తు మద్దతు ఉన్నదంటూ డబ్బా మీడియా బిల్డప్ ఇచ్చింది. వాళ్ల హడావుడి చూసి, రేవంత్ కూడా భ్రమల్లో ఉన్నట్టు కనిపించింది. కానీ కొండా సుస్మిత వివాదం వచ్చేసరికి అ�
‘పాఠశాలలను సరిచేయండి’ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఒక పాఠశాల సందర్శనలో కొన్ని విస్తుపోయే విషయాలు బయటపడ్డాయని సీజీపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తెలిపారు.
స్కూల్ జోన్లో ఆర్టీఏ ప్రత్యేక డ్రైవ్ చేస్తున్నది. ఫిట్నెస్ లేని వాహనాల్లో విద్యార్థుల రాకపోకలు సాగిస్తుండటంపై అధికారులు దృష్టి సారించారు. నగరంలోని స్కూల్ జోన్లలో ఆర్టీఏ స్కూల్ వ్యాన్లు, ఆటోల�
జీవో 97ను ఎత్తేయాలని అగ్రహారంలో విద్యార్థుల ఆందోళన శుక్రవారం ఆందోళన చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారం శ్రీ రాజరాజేశ్వర స్వామి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ప్రభుత్వ నిర్ణయా
సర్కారు బళ్లలో చదువుకునే విద్యార్థులకు వడ్డించేందుకు ఒక్కో కోడి గుడ్డుకు రూ.5 చొప్పునే ప్రభుత్వం ధర చెల్లిస్తుండడంతో మధ్యాహ్న భోజన (ఎండీఎం) ఏజెన్సీలు గగ్గోలు పెడుతున్నాయి. బయటి మార్కెట్లో గుడ్డు ధర ఏరోజ
కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగారు. విద్యార్థి సేన ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో ధర్న�
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల ఒక సమావేశంలో ఫీజు బకాయిలు రూ.2,300 కోట్లు అడ్వాన్స్గా బ్యాంకుల్లో డిపాజిట్ చేశామని ప్రకటించారని, ఏ బ్యాంకుల్లో డిపాజిట్ చేశారో, విద్యార్థులకు ఎందుకు ఇవ్వడం లేదో
రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్లపై తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ఆన్లైన్ ప్రైవేట్ స్కూల్ కైంప్లెంట్ మానిటరింగ్ సిస్టమ్ (పీఎస్సీఎంఎస్) విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీస
Supreme Court : సీబీఎస్ఈ స్కూళ్లలో త్రిభాషా విధానాన్ని సవాలు చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యవసరంగా త్రిభాషా విధానం అమలు చేయాల్సిన అవసరం లేదని వారు కోర్టుకు తెలిపారు.