కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లోని (కేజీబీవీ) బాలికల వైద్యంపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. విద్యార్థినుల కోసం ప్రత్యేకంగా టెలిమెడిసిన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఉపాధ్యాయులు నిర్లక్ష్యాన్ని వీడి వారివారి సబ్జెక్టుల్లో విద్యార్థులు పూర్తిస్థాయిలో రాణించేలా చర్యలు తీసుకోవాలని వికారాబాద్ డీఈవో రేణుకాదేవి అన్నారు. సోమవారం కులకచర్లలోని బాలుర ఉన్నత పాఠశాలను ఆమె �
నాసిరకం సామగ్రితో వంటలు చేస్తున్నారని తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్ ఓల్డ్ బాయ్స్ హాస్టల్ విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేయకుండా సోమవారం ఆందోళనకు దిగారు. వంటగదికి తాళం వేసి, వంట సరుకులను హాస్టల్ బయట
‘అమ్మానాన్నలు లేని అనాథలకు చేయూతనిచ్చింది.. వారికి బాసటగా నిలుస్తున్నది.. 24 ఏండ్లుగా దిక్కూ మొక్కులేని వారిని చేరదీస్తుంది.. అన్నీ తామై వారి ఆలనా.. పాలనా చూస్తూ చేయూతనిస్తున్నది’.. వనపర్తి జిల్లా చిట్యాల శ�
కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ పాథమిక పాఠశాలలో ఇటీవల మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా విద్యాధికారి మొండయ్య చర్యలు చేపట్టారు. మధ్యాహ్�
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థినుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్ర�
శాతవాహన యూనివర్సిటీలో ర్యాగింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. రాత్రి 8.30 గంటల నుంచి అర్ధరాత్రి వరకు జూనియర్ విద్యార్థులతో సీనియర్లు మీటింగ్లు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
మాదక ద్రవ్యాల నిర్మూలనపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు నిర్వహించిన ‘చైతన్యం- డ్రగ్స్పై యుద్ధం’ కార్యక్రమం శుక్రవారం ఘనంగా ముగిసింది. కార్యక్రమానికి జిల్లా న్యాయమూర్తి పాటిల్ వసంత్కుమార్, �
విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం అవసరమని సంగారెడ్డి కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన డివిజన్ స్థాయి క్విజ్ పోటీలను
ఉద్యాన పంటల సాగుతో రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని ఉద్యాన వర్సిటీ ఉపకులపతి దండా రాజిరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలోని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో శుక్రవారం నూతనంగా ఏర్పా�
Childrens Day | భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించే బాలల దినోత్సవం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
విద్యార్థి సంఘాలపై ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాల అసత్య ఆరోపణలు ఖండిస్తూ విద్యార్థి సంఘాలు, సాలర్స్ ఆధ్వర్యంలో హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలోని ఎస్డీఎల్సీఈ పూలే విగ్రహం వద్ద గురువారం నిరసన
బోనకల్లు మండలంలోని చొప్పాకట్లపాలెం పెను ప్రమాదం తప్పింది. చింతకాని మండలం నాగలవంచకు చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు (School Bus) స్టీరింగ్ అకస్మాత్తుగా (స్టీరింగ్ లాక్) పట్టేసింది. దీంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆట�