బడికి వెళ్లాలంటే బిక్కుబిక్కుమంటూ దట్టమైన అడవి గుండా ఏడు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిన దుస్థితి కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోని చామరాజ్నగర్ జిల్లాలో నెలకొంది.
కాకతీయ విశ్వవిద్యాలయం కామన్ మెస్లో ఆదివారం ఉదయం ఉప్మాలో పురుగులు వచ్చాయి. దీంతో హాస్టల్ డైరెక్టర్ను తొలగించాలని మెస్ ఎదుట విద్యార్థులు నిరసన తెలిపారు.
Harish Rao | కొన్ని కార్పొరేట్ స్కూల్స్ విద్యార్థులను మార్కులు తెచ్చే యంత్రాలుగా మారుస్తున్నాయన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. చదువు ఎంత ముఖ్యమో.. శారీరక దారుఢ్యం అంతే ముఖ్యం. టీపీఎస్ఏ చదువుతోపాటు జీవి
గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, జీపీఎస్లలో చదువుతున్న విద్యార్థుల వసతి సౌకర్యాలు, వారి చదువులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఐటీడీఏ పీవో బి.రాహల్ సంబంధిత హెచ్ఎంలు, వార్డెన్లను ఆదేశించారు. నారాయణరావ�
జేఈఈ మెయిన్కు ఈ సారి రికార్డుస్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది జేఈఈ మెయిన్-1కు హాజరయ్యేందుకు 14.5లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. నిరుడు 13.11 మంది దరఖాస్తు చేసుకోగా, ఈ సారి 1.4లక్షల మంది అధికం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బడి గాడి తప్పుతున్నది. పాఠశాల విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమానికి అమ్మ ఆదర్శ పాఠశాలలని పేర�
‘బిడ్డ పైచదువులకు ల్యాప్టాప్ కొనాలి. బడ్జెట్లో ఏమున్నాయబ్బా?’ అని ఆలోచిస్తుంటాం. కొన్నిసార్లు బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు.. ఇరవై వేల రూపాయలకే కొత్త ల్యాపీ అని ప్రకటనలు కనిపిస్తాయి. ఫోన్లు, ట్యాబ్ల ధర
తెలంగాణలో వైద్య విద్య వనరులు మెరుగుపరచడం, విద్యార్థుల్లో నమ్మకం, భరోసా కల్పించడం కోసం కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్చాన్స్లర్ ఇన్చార్జి బాధ్యతలను ఐఏఎస్ అధికారికి అప్పగించడానికి ప్రభుత్వం పలువు
వీసా నిబంధనల్ని కఠినతరం చేయటం, వర్సిటీలు ఫీజుల్ని భారీగా పెంచటంతో యూకేను వీడుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. 2025 జూన్ నాటికి 74 వేల మంది భారతీయ విద్యార్థులు యూకే నుంచి వెళ్లిపోయారని తాజా గణా
తిమ్మాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో స్నేహిత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ తానాజీ వాఖాడే హాజరయ్యారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే హెల్ప్ లైన్
జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలోని భీంనగర్ ఎస్టీ బాలుర వసతిగృహంలో ఉంటూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మంగళవారం ఫుడ్ పా యిజన్ అయింది.
ప్రభుత్వ హాస్టళ్లలో వరుసగా ఫుడ్ పాయిజన్ (Food Poison) ఘటనలు చోటుచేసుకుంటున్నప్పటకీ రేవంత్ రెడ్డి సర్కార్ (Revanth Reddy) నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్