విద్యార్థుల ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో భాగంగా ఉన్నత విద్యామండలి కీలక అడుగేసింది. ఇంటర్న్షిప్లకు శ్రీకారం చుట్టింది. తొలి విడతలో 15 మంది అమ్మాయిలను ఇంటర్న్లుగా ఎంపికచేసింది.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాంకేతికత వినియోగంలో ఏమాత్రం తీసిపోరని సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిరూపిస్తున్నది. రాష్ట్రంలోనే తొలిసారిగా ధూళిమిట్ట హైస్కూల్ హెచ్ఎం కరుణ�
ఎస్సీ గురుకుల సొసైటీ ఉన్నతాధికారుల తీరు ఇష్టారాజ్యంగా మారింది. విద్యార్థుల భవిష్యత్కు సంబంధించిన నిర్ణయాల్లోనూ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఏమాత్రం అవగాహన లేకుండా, కసరత్తు లేకుండానే కీలకమైన విధాన న�
గంగాధర మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ భూతం పడగ విప్పింది. పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు, తమతో పాటు చదువుతున్న విద్యార్థులను చితకబాదారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మం డలం ఎల్లూరు గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థు లు, ఓ ఉపాధ్యాయుడు ఫుడ్ పాయిజన్ తో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
Students Face Breathing Issues | విష వాయువులు పీల్చడంతో 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆ విద్యార్థులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు.
భవన నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో ప్రభుత్వ పాఠశాలకు కాంట్రాక్టర్లు తాళం వేశారు. మండలంలోని ఇసన్నపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల భవనాన్ని రూ.20 లక్షల వ్యయంతో నిర్మించారు. అయితే ఇందుకు సంబంధ
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్టీ గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్లో కామాటిగా పనిచేస్తున్న శ్రీనివాస్ చిన్నారులపై దారుణంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారం రోజుల క్రితం రాత్రి సమయంల�
ఫౌండేషన్ లెర్నింగ్ సర్వేను (ఎఫ్ఎల్ఎస్) రాష్ట్రంలో కొందరికే నిర్వహించడం వివాదాస్పదమైంది. పలు స్కూళ్లల్లో రచ్చకు దారితీసింది. ఎంపికచేసిన కొందరు విద్యార్థులకే పరీక్ష నిర్వహించడంపై తల్లిదండ్రులు అభ
నగరంలో ఈనెల 28-29 తేదీల్లో జరిగిన 14వ తెలంగాణ ఓపెన్ స్టేట్ లెవల్ ఇంటర్ స్కూల్ తైక్వాండో చాంపియన్షిప్-2026 పోటీల్లో పవర్ హౌజ్ తైక్వాండో అకాడమీ లిటిల్ చాంప్స్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చి పతకాల
నగర శివారులోని నల్సార్ యూనివర్సిటీలో విద్యార్థులు మత్తుపదార్థాల్లో మునిగితేలుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల వర్సిటీకి చెందని ఓ విద్యార్థి రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి వర్సిటీలోకి
రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న బ్రేక్ఫాస్ట్ స్కీమ్ విద్యార్థుల సగం కడుపే నింపనున్నది. అల్పాహార పథకంతో అర్ధాకలే మిగులనున్నది. ఈ పథకంలో భాగంగా విద్యార్థులకు రోజు రెండు ఇడ్లీలు.. రెండు బొండాలు.. రెండ
పాఠశాలల ప్రారంభం నాటికే ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ముందుస్తుగానే పాఠ్యపుస్తకాలు సరఫరా చే�