విద్యార్థులు, అధ్యాపకులతో పాటు బయటి వ్యక్తుల వాహనాల కాలుష్యంతో కలుషితమవుతున్న క్యాంపస్ను గ్రీన్ క్యాంపస్గా తీర్చిదిద్దాలని జేఎన్టీయూ ప్రొటెక్షన్ ఫోర్స్(జేపీఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు.
ముగ్గురు విద్యార్థులు ఇంటర్ పూర్తి చేశారు. వేసవి సెలవులకు ఇంటికి వచ్చారు. నీట్ ప్రిపేర్ అవుదామని తిరిగి హైదరాబాద్కు వెళ్లడానికి అయిజ నుంచి ఇద్దరు విద్యార్థు లు ఉదయం గద్వాల రైల్వేస్టేషన్కు చేరుకున
ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు రాను రానూ నిర్వీర్యమవుతున్నాయి. దశాబ్దాలుగా విద్యాజ్యోతులు వెలిగించిన కాలేజీలు ప్రభ కోల్పోతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన తర్వాత మరింత నిర్వీర్యమవుతున్నాయి.
‘ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. త్వరలో ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్లో రూ.10 వేల కోట్లను ఈ పథకం కింద నిధులు కేటాయించాలి. లేదంటే అసెంబ్లీ ముట్టడి చేపడుతాం’ అని అఖిలపక్ష నేతలు, బీసీ, ఎ�
ఓ వైపు పదోతరగతి పరీక్షలు ప్రారంభం.. మరోవైపు తల్లిదండ్రుల మరణంతో పుట్టెడు దుఃఖంలోనూ విద్యార్థులు పరీక్షలు రాసిన ఘటన శనివారం పలుచోట్ల చోటుచేసుకున్నది. సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెంది న కే అపర్ణ స్థానిక
పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు మొదటి భాష పేపర్కు పరీక్ష నిర్వహించారు. అయితే సొంత స్కూల్లో సెంటర్ల కేటాయింపు వివాదాస్పదమైంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లిలో సెల
రాష్ట్రంలో 21వ శతాబ్దంలోనూ లింగ వివక్ష కనిపిస్తున్నది. అబ్బాయిల పట్ల ఒకరకంగా.. అమ్మాయిల పట్ల ఒక రకంగా వ్యవహరించే తల్లిదండ్రులు ఇంకా ఉన్నారు. పాఠశాల విద్యలో విద్యార్థుల ఎన్రోల్మెంట్ లింగ వివక్షకు నిదర�
SSC Exams | తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభయ్యాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో చాలా చోట్ల విద్యార్థులు సమయానికంటే గంట ముందే పరీక్షా కేంద్రాని�
Telangana Schools | తరగతికి ఒక గది ఉండాలి. అవసరమైన మేరకు టీచర్లుండాలి. అయితే ఈ మాటలు కేవలం నినాదానికే పరిమితమయ్యాయి. వాస్తవాలు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.
విద్యార్థుల ఆందోళనకు ప్రొ డఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం యాజమాన్యం దిగివచ్చిం ది. వర్సిటీలో రెండు రోజులుగా పీజీ, పీహెచ్డీ విద్యార్థులు తమకు పెంచిన ైస్టెపెండ్ను ఆగస్టు నెల నుంచి అమలు చేయాలని
టీచర్లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది వేతనాలు అధికంగా ఉన్నాయని, భవిష్యత్తులో సమీక్షించి హేతుబద్ధీకరించాలని తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఉపాధ్యాయుల నియామకాలు, ఉద్యోగోన్నతులతో�