విద్యార్థులను తీర్చిదిద్దేందుకు నెలకొల్పే విద్యాసంస్థలు ఎంతో ఆదర్శంగా ఉండాలి. ఉన్నత ప్రమాణాలతో నాణ్యమైన విద్యనందించాలి. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ విద్యార్థుల ప్రగతే ధ్యేయంగా పనిచేయాలి. క్రమశిక్షణ క
విద్యార్థులను పాఠశాలకు తీసుకువెళ్తున్న ఓ ప్రైవేట్ సూల్ బస్సు అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లింది. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం చక్రియాల గ్రామ శివారులో శనివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి స్థానికు�
‘ఎల్లప్పుడూ సత్యమునే పలుకవలెను!’.. మహాత్ముడు చెప్పిన ఈ మాట ఎంతో గొప్పది. కానీ, అప్పుడప్పుడూ ఆ సత్యమే.. పిల్లల్ని ఇబ్బందుల్లో పడేస్తుంది. ముఖ్యంగా.. ఒంటరిగా ఉన్నప్పుడు అపరిచితులతో ప్రమాదం పొంచి ఉంటుంది.
తిమ్మాపూర్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు శనివారం తిమ్మాపూర్ లో మాదకద్రవ్యాల పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఇటీవల జరిగిన అక్రమ ఔవుట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, లేనిపక్షంలో ఈ నెల 28న నల్లగొండ జిల్లాకు వస్తున్న సీఎం రేవంత్రెడ్డి పర్యటనను అడ్డుకుం�
జిల్లాలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఫక్తు వ్యాపార సంస్థలుగా మారాయి. చదువుల పేరిట సామాన్యుల నుంచి అందినకాడికి దండుకుంటున్నాయి. ఒకవైపు అధికంగా ఫీజులు వసూలు చేస్తూ, మరోవైపు దస్తులు (యూనిఫాం), పుస్తకాలు, బ్�
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో రేవంత్ సర్కార్ చెలగాటమాడుతున్నదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణభవన్లో మ
క్యూర్ (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో మౌలిక సదుపాయాల కల్పన పేరిట జరుగుతున్న వేల కోట్ల రూపాయల పనుల్లో నాణ్యత నియంత్రణ వ్యవస్థ పూర్తిగా పకదారి పట్టింది.
‘ఆదివారమైనా, సోమవారమైనా మీరు మాత్రం ప్రతి రోజూ కోడి గుడ్డును తప్పక తినండి’ అంటూ అధిక పోషకాహార విలువలున్న కోడి గుడ్డును తినడంపై ప్రచారం చేస్తున్న కేంద్రం వాస్తవానికి దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నదన�
CBSE : సీబీఎస్ఈ విద్యార్థులకు త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయంలో తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. 7-9 తరగతి విద్యార్థులు పదో తరగతి వ�
శాయంపేటలో సొంత భవనంలో ఎన్నో ఏళ్లుగా కొనసాగిన బీసీ బాలికల హాస్టల్ను ఎత్తేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనా అడ్మిషన్లు తీసుకోకుండా, కళాశాల హాస్టల్గా అప్గ్రేడ్ చేసి హనుమకొండకు తరలించారు. దీంతో స్థాని
హుజరాబాద్కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో కరీంనగర్ అర్బన్లోని 25 ప్రభుత్వ సెక్టార్ పాఠశాలలో గత సంవత్సరం పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన 42 మంది విద్యార్థులకు గురువారం ప్