కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ తీరు వివాదస్పదంగా మారుతున్నది. తెలంగాణకు చెందిన విద్యార్థులు, ఉద్యోగ అభ్యర్థుల ప్రయోజనాలు దెబ్బతీసేలా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోప�
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) భూముల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నది. 50 ఎకరాల యూనివర్సిటీ భూములను రియల్ ఎస్టేట్ మాఫియాకు ధారాదత్తం చేసేందుకు డబుల్గేమ్ ఆ
Protest | అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలిస్తామని, ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఉద్యోగాల ఊసే ఎత�
కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో బంకర్ బెడ్స్ టెండర్లలో వందకోట్ల అవినీతిపై విద్యార్థి లోకం కదంతొక్కింది. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్దఎత్తున �
విద్యార్థుల్లో సృజనాత్మకత, ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహించే సైన్స్ ఫెయిర్లు, ఎగ్జిబిషన్లు అవినీతికి అడ్డాగా మారాయని, అక్రమార్కుల పంట పండిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సైన్స్ ఫెయిర్ ని
వివిధ ప్రాజెక్టుల పేరిట రైతుల నుంచి వేలాది ఎకరాల్ని బలవంతంగా సేకరిస్తున్న రేవంత్ ప్రభుత్వం, మరోవైపు విద్యాసంస్థలకు కేటాయించిన భూముల్ని మాత్రం వేలం వేసి అమ్మి సొమ్ము చేసుకునేందుకు సిద్ధపడుతున్నది. రే�
రాష్ట్రంలో విద్యా ప్రమాణాలకు విఘా తం కలిగిస్తున్న సమస్యలను వెంటనే పరిషరించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి డిమాండ్చేశారు. మంగళవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడుత�
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం కాజేయాలని చూస్తే ఉద్యమిస్తామని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. యూనివర్సిటీలో వసతి గృహాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున�
చదువు కోసం విద్యార్థులు ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సోమవారం మద్దూర్ మండల పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన విద్యార్థుల పరిస్థితికి అద్దం పడుతుంది. మండలంలోని పెదిరిపాడు గ
Jaundice Outbreak in School | ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో కామెర్లు వ్యాపించాయి. 40 మందికి పైగా విద్యార్థులు అనారోగ్యం చెందారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రెసిడెన్షియల్ స్కూల్ నుంచి నీటి నమూనాలు సేకరించి పరీక్
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ శనివారం కలెక్టరేట్ ఎదుట విద్యార్థినులు మౌనదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ 2022లో మహబూబాబాద్
Telangana Vidyarthi JAC | స్కాలర్షిప్ల కోసం ప్రతియేడు 12 లక్షల 80 వేల మంది విద్యార్థులు ధరఖాస్తు చేసుకుంటే 2025-26 సంవత్సరానికి కేవలం 7 లక్షల 45 వేల మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని,5 లక్షల మంది తగ్గారని, దీంతో ర