డ్రగ్స్కు బానిసలైన యువకులు, విద్యార్థులు డబ్బుల కోసం దొంగతనాలు, చైన్స్నాచింగ్లకు అలవాటు పడుతున్నారని ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్శాండిల్య ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభు త్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కు విద్యా సంవత్సరం ప్రారంభ మై 50 రోజులు దాటుతున్నా యూనిఫామ్స్ అందకపోవడంతో విద్యార్థులు తీ వ్ర ఇబ్బందులు ఎదురొంటున్నా రు. ప్ర తి విద్యా సంవత్సరం ప్రారంభం రోజు�
తప్పుడు ప్రకటనలు చేసి విద్యార్థులను మోసం చేస్తున్న ఐఏసీఈ కోచింగ్ సెంటర్పై చర్యలు తీసుకోవాలని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ఉదయం చైతన్యపురిలోని ఐఏసీఈ కోచింగ్ సెంటర్ వద
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తన జీవితాన్ని అంకింతం చేసిన మహోన్నత వ్యక్తి దివంగత ఆచార్య జయశంకర్ అని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ కొనియాడారు. తెలంగాణ సిద్ధాం
రాష్ట్ర ప్రభుత్వం విద్య కోసం కేవలం 5.98 శాతం మాత్రమే నిధులు ఖర్చు చేస్తున్నట్టు ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసిందని, దీనినిబట్టి తెలంగాణ విద్యార్థులను చదువుకు దూరం చేయాలనే దురాలోచనలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్
Jharkhand Students Protest | జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్సీ), ఇతర ప్రభుత్వ నియామక పరీక్షల్లో అక్రమాలపై ఆ రాష్ట్ర విద్యార్థులు పలు రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వంతో చర్చల కోసం 11 మందితో ఒక బృందాన్న
పైసలు ముట్టజెప్పితే ఒక నీతి.. లేదంటే మరో రీతి అన్నట్టుగా తయారైంది ఎస్సీ గురుకుల సొసైటీలో పరిస్థితి. సస్పెన్షన్లు చేయడం, ఆపై క్లీన్చిట్ ఇవ్వడం పరిపాటిగా మారింది. అందులోనూ నచ్చినోళ్లకు ఒకవిధంగా, నచ్చనివ�
ప్రైవేట్ పాఠశాలల్లో లక్షల ఫీజులు చెల్లించలేక స్థానికంగా ఉండే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని భావించి తల్లిదండ్రులు పంపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి జిల్లా పర�
ఒక రాష్ట్ర భవిష్యత్తు ఎక్కడ ఉంటుంది? శాసనసభలో నా? సచివాలయంలోనా? లేక అధికార పార్టీ కార్యాలయంలోనా? అ క్కడెక్కడా కాదు. విశ్వవిద్యాలయా ల ప్రాంగణాలు, తరగతి గదుల్లో ఉంటుంది. కుటుంబం, సమాజం, రాష్ట్రం కోసం మంచి భవి�
Jharkhand : జార్ఖండ్లో ఇటీవల జరిగిన జేపీఎస్సీ పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ అక్కడి విద్యార్థి సంఘాలు గత నెల 25 నుంచి ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. జార్ఖండ్ విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మహతోపాటు మరో ఐదు�
జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ చేసేందుకు కాంగ్రెస్ సరారు ఎటువంటి నోటిఫికేషన్లూ జారీ చేయకపోవడంతో ప్రభుత్వ మోసాన్ని గ్రహించి ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురానికి చెందిన వేణుకుమార్ ఆత్మహత్య�
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ విద్యార్థులకు సీఎం రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నేత రాకేశ్రెడ్డి డి మాండ్ చేశారు. తెలంగాణ భవన్లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం క�
ప్రతి ఒక్కరూ తమ మాతృమూర్తి పేరుతో ఒక మొక్కను నాటి, సం రక్షించాలని సీసీఎఫ్ ప్రియాంక వర్గీస్ పి లుపునిచ్చారు. సోమవారం సైఫాబాద్ సైన్స్ కళాశాలలో ఎన్సీసీ విద్యార్థులు నిర్వహించిన ‘ఏక్ పేడ్ మా కే నామ్
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్లో 85,453 మంది ప్రవేశాలు పొందారని ఇంటర్విద్యాశాఖ వెల్లడించింది. నిరుడు 75వేల మంది చేరగా, ఈ ఏడాది 14% అడ్మిషన్లు పెరిగినట్టు ప్రకటనలో తెలిపింది.
ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్లిన విద్యార్థులు విదేశీ విద్యానిధి కోసం ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విద్యానిధి కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు స్కాలర్షిప్ రాక తీవ్ర భయాందోలన చెందుతున్నారు.