జిల్లాలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోజురోజుకూ ప్రైవేట్ పాఠశాలలవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తున్నది. ఏడాదికేడాది పదో తరగతి పరీక్షల్లో �
భారతీయ గురుకుల విద్యావిధానం మహోన్నతం. యుగయుగాలుగా గురుకులాలే ఉన్నతమైన విద్యావిలువలు బోధిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దేవి. లౌకిక మైన, పారలౌకికమైన విజ్ఞాన సర్వస్వం భారతీయ విద్యా విధానంలో మనకు కనిపిస్�
బడుల్లో ప్రతిరోజూ 90% విద్యార్థులు హాజరయ్యేలా చూడాలని విద్యాశాఖ ఆదేశించింది. అంతేకాకుండా తరుచూ గైర్హాజరయ్యే విద్యార్థులను బడికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నీట్' పేపర్ లీకేజీకి కేంద్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. లోపభూయిష్టమైన వ్యవస్థ కారణంగా నష్టపోయిన విద్యా
ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరం ఈ నెల 1వ తేదీ నుంచే ప్రారంభమైంది. వారం రోజులకు పైనే కావొస్తు న్నా .. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల ప్ర క్రి య ముందుకు సాగడం లేదు. మొన్నటి వరకు క ళాశాలల పునరుద్ధరణ పూర్త�
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రెండు జతల ఏకరూప దుస్తులు అందించాలనే ప్రభుత్వ సంకల్పం ఖమ్మం జిల్లాలో బహు దూరంలో ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే రెండు జతల దుస్తులను విద్యార్థులకు అందిస్తామ
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఆన్ స్క్రీన్ మార్కింగ్' (ఓఎస్ఎం) విధానంలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా మార్కులు అసాధారణంగా తగ్గడం, కొన్ని సమాధానాల�
డిగ్రీలో కోర్సుల్లో చేరాలంటే గతంలో ఒక విద్యార్థి మూడు, నాలుగు కాలేజీలకు తిరిగి దరఖాస్తు చేసుకోవడం.. కాలేజీలకెళ్లడం, దరఖాస్తులు కొనుగోలుచేయడం, జిరాక్స్ కాపీలను జతపర్చడం జరిగేది. మొదటి లిస్ట్, రెండు, మూడ�
సంప్రదాయ డిగ్రీ విద్యపై విద్యార్థులకు ఆసక్తి తగ్గుతుందా.? దోస్త్లో ఫేజ్-1, ఫేజ్-2లో డిగ్రీ ప్రవేశాల గణాంకాలను చూస్తే పరిస్థితి అవుననే అనిపిస్తోంది. రెండేళ్ల ఇంటర్మీడియట్ కోర్సు అనంతరం మూడేళ్ల డిగ్రీ �
రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు శనివారం బంజారాహిల్స్లోని మంత్�
12వ తరగతిలో కనీస మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా జేఈఈ అడ్వాన్స్డ్ కౌన్సెలింగ్లో పాల్గొనవచ్చని దాన్ని నిర్వహించిన ఐఐటీ రూర్కీ చెప్పింది. అయితే స్టూడెంట్లకు వచ్చిన జేఈఈ ర్యాంకును బట్టి సీట్ల కేటాయి�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పెర్కపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు 2025-26 గాను జాతీయ ఆర్థిక ప్రతిభ ఉపకార వేతనం (ఎన్ఎంఎంఎస్ )పథకం కింద ఎంపిక కాగా వారిని శనివారం పాఠశాలలో ఉ�
కాకతీయ యూనివర్సిటీ హాస్టళ్లలో అక్రమాలపై అధికారులు చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. తిన్నది కక్కించకుండా కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని కేయూ వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్�
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ కళాశాలల అప్లియేషన్ ప్రక్రియ నత్తనడకను తలపిస్తున్నది. పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు ఇంటర్బోర్డు గుర్తింపు పొందిన కాలేజీల్లో మాత్రమే చేరాలని, గుర్తింపు పొందిన కాలేజీల జ