మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం మొట్లగూడెం ప్రాథమిక పాఠశాలకు వెంటనే ఉపాధ్యాయులను కేటాయించాలని డీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కెలోత్ సాయికుమార్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట పాఠశాల విద్
కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని రాష్ట్రవ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల యాజమాన్యాలు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను గేట్ల వద్దే నిలిపివేశాయి. లోపలికి అనుమతి నిరాకరించాయి. దీంతో ఎస్టీ, ఎస
‘మా పిల్లలను ఇతర ప్రాంతాల్లోని పాఠశాలలకు తరలించవద్దు’ అంటూ సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ)మండల కేంద్రంలోని బాలుర గురుకుల పాఠశాల ఎదుట తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ధర్నాకు దిగారు.
డిజిటల్ సాక్షరత గురించి, దాని ప్రాముఖ్యం గురించి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇటీవల తరచూ మాట్లాడుతున్నారు. వర్తమానంలో ఈ అంశం అత్యంత కీలకమైనది. ఆ దిశగా ప్రభుత్వాలూ, వ్యక్తులూ, విద్యావేతలూ ఆలోచించాల
2025-26 విద్యా సంవత్సరం నుంచి దేశ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) ఐడీ జనరేషన్ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేస�
School Collapse | ఇండోనేసియా (Indonesia)లో ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ స్కూల్ బిల్డింగ్ కుప్పకూలిపోయింది (School Collapse). ఈ ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందగా.. 65 మంది శిథిలాల కింద (rubbles)చిక్కుకుపోయారు.
ట్రంప్ ప్రభుత్వం మరోసారి ఇమిగ్రేషన్ నిబంధనల అమలును కట్టుదిట్టం చేయాలని నిర్ణయించింది. ఈసారి విదేశీ విద్యార్థులను అమెరికా ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్(ఓపీటీ) ప్�
సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఆర్మీ శిక్షణకు మంగళం పాడేసింది. ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా, అనాలోచిత నిర్ణయా ల ఫలితంగా ఆర్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ గురుకుల డిగ్రీ కాలేజీ, రుక్మాపూర్ సైనిక స్కూల్లో వి�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో టాయిలెట్స్ కొరత ప్రధానమైనది. ఇటీవల విడుదలైన యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్) 2024-2025 నివేదిక కూడా �
సంగారెడ్డి జిల్లాలోని ఎల్లంకి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో నిర్వహించిన జాబ్మేళా విజయవంతమైంది. శుక్రవారం అమీన్పూర్ మున్సిపాలిటీ పటేల్గూడలో నిర్వహించిన ఉద్యోగమేళాను తెలంగాణ కౌన్సి
ప్రజాస్వామ్యం ముసుగులో నడుస్తున్న కులస్వామ్యంలో, రాజ్యాంగంలోని లోపాలు నేడు బీసీ, ఎంబీసీ, సంచార, అర్ధ సంచార జాతుల కులాలకు శాపంగా మారాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 1993 నుంచి 2025 వరకు ఓబీసీ/బీసీ రిజర్వేషన్ల అమ
ప్రభుత్వమే విద్యాసంస్థలన్నింటినీ ఏర్పాటుచేసి, నడపడం సాధ్యం కాదు. దీనికి ప్రత్యామ్నాయమే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం. కళాశాలను ప్రైవేటుసంస్థలు ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం విద్యార్థుల ఫీజు చెల్లిస్తుం�
పెద్దపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అసౌకర్యాలు, అపరిశుభ్రతకు నిలయమైంది. ఆహ్లాదంగా ఉండాల్సిన కళాశాల ఆవరణ అధ్వానంగా మారింది. వర్షం వస్తే ఆవరణ అంతా చెరువును తలపిస్తుండగా, భవనం శిథిలావస్థకు చేరి పై ప