రీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ గా పనిచేస్తున్న యాకూబ్ పాషా విద్యార్థులను వేధిస్తున్నాడు. విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, అసభ్యంగా తాకడంతో పాటు వీడియోలు తీయడానిక�
‘నవంబర్ ఒకటో తేదీలోగా రూ.900 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి. మిగతా రూ.9,000 కోట్లను ఎప్పుడిస్తారో గడువు ప్రకటించాలి. లేదంటే అదే నెల 3 నుంచి 10వ తేదీ వరకు విద్యార్థులు, అధ్యాపకులతో భారీ ఉద్యమ
దేశంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేరన్న సమస్యను తరచూ వింటుంటాం. అయితే దేశ వ్యాప్తంగా ఉన్న 8,000 పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు.
విద్యాలయాల్లో భద్రత కరువైంది. బాలల భద్రతకు భరోసానివ్వాల్సిన పాఠశాలలు భక్షక నిలయాలుగా మారుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో సాధారణంగా పేద, మధ్య తరగతికి చెందిన వారే అధికంగా విద్యనభ్యసిస్తున్నారు.
బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ అన్ని వసతులతో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రారంభించిన మైనార్టీ గురుకులాలు పేద విద్యార్థుల జీవితాలను మార్చేందుకు ఎంతగానో దోహదపడ్డాయి. ఇదే విషయాన్ని సంగారెడ్డ
ఉన్నతమైన సమాజ నిర్మాణానికి రేపటి పౌరులను అందించాల్సిన అతి గురుతరమైన విద్యాశాఖ ఖమ్మంజిల్లాలో గాడి తప్పింది. ఫలితంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. విద్యాశాఖను నడిపించాల్స
Judge Hemalatha | నర్సాపూర్ మండల పరిధిలోని నారాయణపూర్ గ్రామ సమీపంలో గల ప్రభుత్వ బాలికల గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఎలుకలు కరిచి ఇబ్బందులు పడుతున్నారని పలు పత్రికల్లో ప్రచురితమైంది.
చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు గంగిశెట్టి మధుర మ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం 62 మంది విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ చేశారు.
ప్రభుత్వ పాఠశాలలో చదవుకుంటున్న విద్యార్థులు పటాకులు కాల్చడంతో ఇద్దరు విద్యార్థులకు గాయాలైన ఘటన శుక్రవారం ఉదయం మహ బూబ్నగర్ రూరల్ మండలంలోని రేగడిగడ్డతండా పం చాయతీలో శుక్రవారం చోటు చేసుకున్నది. వివర�
ఇంటికి కొత్తగా వచ్చిన బంధువులతో కొందరు పిల్లలు సరిగ్గా కలవలేరు. సిగ్గు పడుతూ.. బిడియంతో ముడుచుకు పోతారు. ఇంటికొచ్చిన అతిథుల విషయంలోనే కాదు.. క్లాస్లో తోటి విద్యార్థులతోనూ సరిగ్గా కలవలేరు. దాంతో, వారి ఫ్ర�
తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో పైరవీలకే పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమాత్యుల అండదండలు, ముడుపులు చెల్లించేవారికి ఎలాంటి చట్టాలు, నిబంధనలు వర్తించవు. అక్కడ పెద్దలు తలుచుకుం�
పోలీస్ స్టేషన్లోని పలు అంశాలు, విధుల పట్ల విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని హుజురాబాద్ ఏసీపీ మాధవి అన్నారు. పోలీసు అమరుల సంస్మరణ వారోత్సవాలల్లో భాగంగా మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఆవ�