Reading activity | రాష్ట్రంలోని బడుల్లో విద్యార్థులను రోజుకు 30 నిమిషాలపాటు చదివించాలని విద్యాశాఖ సూచించింది. ఇందుకోసం రీడింగ్ యాక్టివిటీని నిర్వహించాలని ఆదేశించింది. ఈ 30 నిమిషాల వ్యవధిలో పాఠ్యపుస్తకాలతోపాటు కథ�
ర్కారు బడుల్లో నమోదు పెంచేందుకు చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం సత్ఫలితాలనిస్తున్నది. ఈ నెల 3న బడిబాట ప్రారంభంకాగా, మూడు రోజుల్లోనే 66,847 వేలకు పైగా చిన్నారులు ప్రవేశాలు పొందారు.
బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా సెక్టోరల్ అధికారులు నారాయణ, సుజాత్ ఖాన్ అన్నారు. మండలంలోని ఆడెగాం(బీ), జామిడి ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి జిల్లా సెక�
ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యంగా విద్యార్థులను చేర్పించడానికి ప్రభుత్వం ఏటా జూన్లో ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. అందులో భాగంగా ఈ ఏడాది కూడా విద్యాశాఖ బడిబాట కార్యక్రమానికి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడంతో పాటు బడీడు పిల్లలందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం శనివారం నుంచి ఈ నెల 17 వరకు నిర్వహించేందుకు జిల్
కొత్త విద్యాసంవత్సరం నుంచి బడుల్లో మెనూ మారనున్నది. మధ్యాహ్న పథకంలో భాగంగా విద్యార్థులకు ఇకపై ప్రతిరోజు పప్పు అందించనున్నారు. కొత్తగా కిచిడీని మెనూలో జత చేశారు. ఈ మేరకు గురువారం పాఠశాల విద్యాశాఖ డైరెక్�
వేసవి సెలవుల అనంతరం 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ తరగతులు గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో చేరడానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రవేశ షెడ్యూల్ను ప్ర�
లాక్డౌన్ సమయంలో కొన్ని వేలమందికి సహాయాన్ని అందించి గొప్ప మనసును చాటుకున్నారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. సోషల్మీడియా ద్వారా వచ్చిన అభ్యర్థనలపై కూడా స్పందించి సాయాన్ని అందించాడు.
వృత్తివిద్యాకాలేజీల్లో అడ్మిషన్లపై సమగ్ర సమాచారంతో ప్రముఖ విద్యావేత్త, రచయిత ఎన్ సుధీర్రెడ్డి రచించిన ‘కాలేజ్ అడ్మిషన్స్ డీకోడెడ్' పుస్తకాన్ని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి మంగళవారం శ్రీ�
తెలంగాణ విశ్వవిద్యాలయం పరువును మంటగలిపి కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడిన వైస్చాన్సలర్ రవీందర్గుప్తాను ప్రభుత్వం వెంటనే బర్తరఫ్ చేసి అవినీతి సొమ్మును రికవరీ చేయాలని డిమాండ్ చేస్తూ టీయూ పీడీఎస�
సర్కారు బడుల్లోని విద్యార్థులకు అందించే యూని ఫాం కుట్టుకూలిని సవరించాలని ప్రభుత్వ గెజిటె డ్ హెచ్ఎం అసోసియేషన్ (టీఎస్జీహెచ్ఎంఏ) ప్రభుత్వాన్ని కోరింది.
జీవవైవిద్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర జీవవైవిద్య మండలి ప్రధానకార్యదర్శి కాళీచరణ్ కథర్డే అన్నారు. జడ్చర్లలోని బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలంగాణ బొటానికల్ గార్డెన్�