Scholarships | వారంతా చిన్ననాటి స్నేహితులు. .ఉన్నత విద్యను అభ్యసించి తల్లిదండ్రుల కలను సహకారం చేయాలనే లక్ష్యంతో విద్యనభ్యసించి కొందరు ఉద్యోగరీత్యా స్థిరపడగా. మరికొందరు వ్యాపారవేత్తలుగా రాణిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు అందించే గుడ్డు ధర ఏజెన్సీ నిర్వాహకులను ఆందోళనకు గురిచేస్తున్నది. మొన్నటి వరకు ఆరు రూపాయలుగా ఉన్న గుడ్డు ధర ప్రస్తుతం మార్కెట్లో 8 రూపాయల వరకు విక్రయ�
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీ పొగుళ్లపల్లిలోని ఏకలవ్య పాఠశాలలో నీటి సమస్యను పరిష్కరించాలంటూ శుక్రవారం విద్యార్థులు గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
నీట్-2026 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. 19 మంది 500కుపైగా మార్కులతో సత్తాచాటారు. ఈ సందర్భంగా కరీంనగర్ వావిలాలపల్లిలోని కేంద్ర కార్యాలయంలో శుక్రవారం అభినందన కార్యక్�
నీట్ -2026 ఫలితాల్లో కరీంనగర్ ట్రినిటీ విద్యాసంస్థల విద్యార్థులు ఘన విజయం సాధించారని విద్యాసంస్థల నిర్వాహుకులు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో విద్యార్థులను అభినందించి మాట్లాడారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని ఏ హర్షిణి, పదో తరగతి విద్యార్థులు ఎన్ సంధ్య, ఎ�
సీబీఎస్ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్(ఓఎస్ఎం) విధానంపై సుప్రీంకోర్టు బుధవారం ఆందోళన వ్యక్తం చేసింది. విద్యార్థులు తీవ్ర నిరాశ చెందారని, మరిన్ని సంస్కరణలు అవసరమని అభిప్రాయపడింది.
విద్యార్థుల పోరాటం నేపథ్యంలో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లి ప్రాంగణాన్ని ప్రైవేట్ సంస్థకు అప్పగించాలన్న నిర్ణయంపై సర్కార్ వెనక్కి తగ్గిం ది.
విద్యార్థులు చదువును మధ్యలో మానేయకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ భావేశ్ మిశ్రా ఆదేశించారు. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను కలెక్టర్ మంగళవారం తన
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని పెద్దకొడప్గల్ మండల ప్రత్యేకాధికారి బలరాం అన్నారు. కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ఆయన స్థానిక ఎంపీడీవో అభి�
పట్టుదలతో ముందుకు సాగితే సాధించలేనిది ఏదీ లేదని భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్, యాక్సియమ్-4 వ్యోమగామి శుభాంశు శుక్లా సూచించారు. సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీ హైదరాబాద్లో సోమవారం జరిగిన ఎక్స్ట్రా మ్య
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 'ఏక్ భారత్–శ్రేష్ఠ భారత్' కార్యక్రమంలో భాగంగా తెలంగాణ–హర్యానా రాష్ట్రాల మధ్య చేపట్టనున్న ఎక్స్పోజర్ విజిట్కు భిక్కనూర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన విద్�
CBSE Results | సీబీఎస్ఈ సెకండ్ బోర్డ్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న 10వ తరగతి విద్యార్థుల్లో నిరాశ పెరుగుతున్నది. ఆలస్యాన్ని ప్రశ్నిస్తూ, బోర్డు నుంచి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చాలామంది సోషల్ మీడియా బాట �