ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 25: మనిషి ప్రమేయం లేకుండా సొంతంగా నడిచే అటానమస్ డ్రోన్లను ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు రూపొందించారు.
ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం ప్రభుత్వ కనీస బాధ్యత. గత ప్రభుత్వాలు ఈ బాధ్యతను పూర్తిగా ప్రైవేటుకు ధారాదత్తంచేసి చేతులు దులిపేసుకున్నాయి. పేదలు ఎంతో నమ్మకంతో అత్యవసర చికిత్స కోసం ప్రభుత్వ దవాఖానకు వస్త�
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యరంగానికి జవసత్వాలు తీసుకొస్తున్నది. అటు విద్యారంగంలోని పోస్టులను డైరెక్ట్గా భర్తీ చేయడంతోపాటు కాంట్రాక్ట్ ఉద్యోగాలను క్రమబద్ధీకరి�
విదేశాలలో చదువు, ఉద్యోగం తదితర అంశాలపై మోజుతో ఉద్యోగార్థులు, విద్యార్థులు పలు కన్సల్టెన్సీ సంస్థల ఉచ్చులో పడి మోసపోతున్నారు. కెనడా, ఆస్ట్రేలియా, యూఎస్, యూకే లాంటి దేశాలలో ఉద్యోగం కల్పిస్తామని మోసపూరితమ
రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల పీజీ కోర్సుల్లోని సీట్ల భర్తీకి నిర్వహించిన కామన్ పోస్టు గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్-2023) ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో మొత్తంగా 93.42 శాతం
పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక చేయూత అందిస్తుంని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. మంగళవారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివి�
students detained | కొందరు విద్యార్థులు టీచర్పై కోపాన్ని వింతగా ప్రదర్శించారు. తరగతి గది తాళాలకు మానవ మలాన్ని పూశారు. ఇది చూసి టీచర్లు, స్టూడెంట్లు షాక్ అయ్యారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఇద్దరు విద్యార్థ�
దక్షిణపథానికి చెందిన ఒక వర్తకుడు తన 50వ ఏట వ్యాపారాన్ని కొడుకులకు అప్పగించి, తాను తీర్థయాత్రలకు బయలుదేరుతాడు. ఆ రోజుల్లో యాత్రలన్నీ కాలినడకనే సాగేవి. అందువల్ల యాత్రలన్నీ తిరిగిరావడానికి ఏండ్లు పట్టేది. �
OU Exams | ఏదైనా కోర్సుల్లో చేరామంటే.. మిడ్ ఎగ్జామ్స్కో, ఎండ్ సెమిస్టర్ పరీక్షలకో సన్నద్ధమైతే.. ఆన్సర్షీట్స్ పేజీలు నింపితే పాసైపోతామని అంతా అనుకొంటారు. పరీక్షల షెడ్యూల్ తెలుసుకొని.. ఓ వారం రోజుల ముందు ప�
US Immigration | విదేశాల్లో చదువులు, ఉద్యోగాల కోసం ఎన్నో కలలు కని, వాటిని సాకారం చేసుకొనేందుకు ఎంతో కష్టపడి తీరా అవకాశం లభించాక కొందరు చేజేతులా వాటిని కోల్పోతున్నారు.
అసాధ్యమనుకున్న దాన్ని సుసాధ్యం చేసే దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. దేశంలోని ఇతర రాష్ర్టాల వారికి జీవనోపాధి కల్పించడానికి తెలంగాణ నిలయం�
సర్కారు బడుల్లో చక్కటి సదుపాయాలు కల్పిస్తున్నామని, విద్యార్థులు ఒక లక్ష్యం ఏర్పరచుకొని చదవాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తన సొంత డబ్బులు �
కేంద్రం 2016లో ఆకస్మికంగా నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నది. అలాగే 2020లో ముందస్తు హెచ్చరిక లేకుండానే కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది. ఇప్పుడు అలాంటి అనాలోచిత నిర్ణయమే మూడు క్రిమినల్ చట్టా�
Indian Students | ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన 21 మంది భారత విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది. వీసా తనిఖీలు పూర్తయినా.. సరైన పత్రాలు లేవనే కారణంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని స్వదేశానికి తిప్పి పంపారు.