హైదరాబాద్, సెప్టెంబర్ 28(నమస్తే తెలంగాణ) : సీఎంఎ ఫలితాలలో ‘మాస్టర్మైండ్స్’ ఆల్ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించినట్టు మాస్టర్మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. 26న వెలువడిన సీఎంఎ ఫలితాల్లో మాస్టర్మైండ్స్ విద్యార్థు లు ప్రభంజనం సృష్టించారని పేర్కొన్నారు.
సీఎంఎ ఇంటర్లో మొదటి 50 ర్యాంకులలో ఆల్ ఇండియా మొదటి ర్యాంకు, ఇతర ర్యాంకులను 44 మం ది విద్యార్థులు సాధించారని పేర్కొన్నారు. సీఎంఎ ఫైనల్ ఫలితాలలో ప్రకటించిన మొదటి 50 ర్యాంకులలో ఆల్ ఇండి యా రెండో ర్యాంకుతో పాటు ఇతర ర్యాంకులను 22 మంది విద్యార్థులు కైవసం చేసుకొన్నారని వివరించారు.