విద్యా సంస్థల్లో కుల వివక్షను రూపుమాపేందుకు ఐఐటీ-బాంబే చర్యలు చేపట్టింది. తోటి విద్యార్థుల ప్రాంతం, సామాజికవర్గం తదితర అంశాలను విద్యార్థులు అడగవద్దని ఆదేశించింది. ఈ మేరకు జూలై 29న ఐఐటీ-బాంబే మార్గదర్శకా�
విద్యార్థుల భవితతో గురునానక్, శ్రీనిధి కాలేజీలు ఆటలాడుకుంటున్నాయి. సొంత వి ద్యార్థులను చేర్చుకునేందుకు ససేమిరా అం టున్నాయి. గురునానక్, శ్రీనిధి వర్సిటీలను ఏర్పాటు చేస్తూ 13 సెప్టెంబర్ 2022లో అ సెంబ్లీల�
యూనివర్సిటీ క్యాంపస్లలో చేరాలని చాలా మంది విద్యార్థులు ఆశిస్తుంటారు. సీటు రావడమే ఆలస్యం.. మరో ఆలోచన లేకుండా చేరిపోతారు. కానీ ఈ ఏడాది యూనివర్సిటీ కాలేజీల్లోని బీటెక్ కోర్సుల్లో పూర్తి సీట్లు భర్తీ కాలే
రాష్ట్ర విభజన చట్టం మేరకు తెలంగాణలో గిరిజన యూనివర్సిటీని ఎప్పుడు ఏర్పాటుచేస్తారో చెప్పకుండా కేంద్రం మౌనం దా ల్చింది. తెలంగాణ, ఏపీతోపాటు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్లో గిరిజన విశ్వవిద�
కళలను బోధనాభ్యసన ప్రక్రియలో అంతర్భాగం చేస్తూ జాతీయ విద్యాపరిశోధన శిక్షణా సంస్థ (ఎన్సీఈఆర్టీ) కీలక నిర్ణయం తీసుకొన్నది. ప్రత్యేకించి సెకండరీ ఎడ్యుకేషన్లో కళాధారిత విద్యను తప్పనిసరి చేసింది.
ఓ గురుకుల టీచర్ సమయస్ఫూర్తి 40 మంది విద్యార్థులను ప్రాణపాయం నుంచి కాపాడింది. వరద ప్రమాదాన్ని ముందే గ్రహించి, ముందు జాగ్రత్తగా ఆయన తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులు ప్రాణాలతో బయటపడ్డారు. ఇటీవల కురిసిన వర�
పేద బ్రాహ్మణ విద్యార్థులు విదేశాల్లో చదువుకొనేందుకు ఉద్దేశించిన వివేకానంద విదేశీ విద్యా పథకం (వీవోఈఎస్), ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహాయం అందించేందుకు ఉద్దేశించిన బెస్ట్ (బీఈఎస్టీ-బెస్ట్�
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుం టున్నది. అందులో భాగంగానే విద్యార్థుల్లో ఐరన్, న్యూట్రిషన్ తదితర విటమిన్ల లోపాలు తలెత్తకుండా ఉం�
ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందే ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంఖ్య రాష్ట్రంలో ఏటేటా పెరుగుతున్నది. మరీ ముఖ్యంగా అమ్మాయిల నమోదులో అద్భుత పురోగతి కనిపిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలు ఏర్పాటుచేసి అమ్మా
ప్రైమరీ స్కూల్ విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో సర్కారు గతేడాది తొలిమెట్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒకటి నుంచి 5 వ తరగతి పిల్లల్లో మౌలిక భాషా, గణితంపై పట్టు సాధించే�
ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గి మంచి కొలువు సాధించాలన్నా, కొలువు సాధించాక కెరీర్లో రాణించాలన్నా ఆంగ్లంపై పట్టు ఎంతో అవసరం.. అందుకు ఇంటర్మీడియట్ దశలోనే విద్యార్థులకు 20 మార్కులకు ప్రాక్టికల్స్ నిర్వహి�
దేశవ్యాప్తంగా చాలా మంది విద్యార్థులు పదో తరగతిలోపే చదువుల నుంచి నిష్క్రమిస్తున్నారు. ప్రాథమిక విద్యలో డ్రాపౌట్ రేటు తక్కువగా ఉన్నా, సెకండరీ విద్యలో మాత్రం గణనీయంగా పెరుగుతున్నది.
Minister Jagdish Reddy | పట్టుదలకు ప్రేమను జోడించి చేసే ప్రతిపనిలో అద్భుతాలు సాధించవచ్చు అని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని పద్మశాలి భవన్లో పద్మశాలీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు న�
హాస్టళ్లలో ఉంటున్నారా..అయితే మీ జేబుకు మరిన్ని చిల్లులు పడుతున్నాయి. హాస్టల్ వసతిపై విద్యార్థులు, ఉద్యోగులు చెల్లింపులపై 12 శాతం జీఎస్టీని విధించబోతున్నట్లు అథార్టీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ వెల్లడించ�
ఆకాంక్ష చతుర్వేది.. ఎడ్5 స్టార్టప్ వ్యవస్థాపకురాలు. గతంలో ఎడ్యూరా అనే విద్యాసంబంధ సంస్థనూ నెలకొల్పారు. ఆకాంక్ష కొలంబియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి. ‘చదువుల్లో సాంకేతికత భాగమైంది. చాలా సంతోషించాల్సి�