రాష్ట్రంలో ప్రభుత్వ గురుకుల విద్యకు ఫుల్ డిమాండ్. సురక్షిత వాతావరణం, క్రమశిక్షణ, చక్కటి చదువులు గురుకులాలకే సొంతం. ఇంత క్రేజీ ఉన్న గురుకులాలను విద్యార్థులు విడిచిపెట్టడం లేదు. గురుకులాల్లో పాఠశాల విద�
విద్యార్థులకు పాఠ్యాంశాల సిలబస్లో బీజేపీ చరిత్రను చేర్చేందుకు మహారాష్ట్రలోని నాగ్పుర్ యూనివర్సిటీ నిర్ణయం తీసుకొన్నది. మాస్టర్స్ ఇన్ ఆర్ట్(ఎంఏ) కోర్సు నాలుగో సెమిస్టర్లో బీజేపీ చరిత్రను పాఠ్య
గత పాలకులు తెలంగాణలో విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేయగా, కేసీఆర్ ప్రభుత్వం మాత్రం విద్యపై విరివిగా ఖర్చు చేస్తూ తన చిత్తశుద్ధిని చాటుకుంటున్నది. విద్యపై వెచ్చించే మొత్తాన్ని ఖర్చుగా కాకుండా భవిష్యత్�
పోటీ పరీక్షల శిక్షణ కేంద్రమైన రాజస్థాన్లోని కోటాకు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు లేదా తాత, నాన్నమ్మలు వెళ్తున్నారు. పరీక్షల ఒత్తిడి లేదా మానసిక సమస్యలతో ఈ ఏడాది ఇప్పటివరకు కోటాలో 22 మంది విద్యా�
కరీంనగర్లోని మానేరు పాఠశాలలో మంగళవారం హాకీ క్రీడాకారుడు ధ్యాన్చంద్ జయంతిని పురసరించుకొని జాతీయ క్రీడాదినోత్సవం ఘనంగా నిర్వహించారు. ధ్యాన్చంద్ చిత్రపటానికి మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనం�
కొందరు ఆచార్యులు బోధనలో, పరిశోధనలో, పరిపాలనలో తమ విశేష కృషితో తాము చేపట్టిన పదవులకే వన్నె తెస్తారు. విశ్వ విద్యాలయాల అసలు లక్ష్యాలను చిత్తశుద్ధితో సాధిస్తారు. అలాంటి వారిలో అగ్రగణ్యులు ఆచార్య తంగెడ నవనీ
విద్యార్థుల అభ్యసన, ఉపాధ్యాయుల బోధన సామర్థ్యాలను పెంచేందుకు రాష్ట్ర సర్కారు ‘ఉన్నతి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించడం, మెరుగైన, నాణ్య
ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన వైద్యరంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. సర్కారు దవాఖానల్లో పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తున్నది. వైద్య విద్యకు కూడా ప్రోత్సాహమందిస్తూ విద్యార్
పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. విద్యార్థులు తమ వెంట ఫోన్లు తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కులమతాలకు అతీతంగా అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తామని ఎక్సైజ్, సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్గౌ డ్ అన్నారు. ఆదివారం క్రిస్టియన్పల్లిలో ని డబుల్బెడ్రూం కాలనీ వద్ద 500 గజాల్లో రూ.10లక్షల వ్యయంత�
UP School | ముస్లిం విద్యార్థి చెంపపై కొట్టాలని హిందూ విద్యార్థులను ఒక టీచర్ ప్రోత్సహించిన స్కూల్ను (UP School) మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అభం శుభం తెలియని చిన్నారుల్లో కూడా మత జాడ్యాన్ని నూరిపోసే ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకున్నది. ముజఫర్నగర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో 1వ తరగతి చదువుతున్న ఓ వర్గం బాలుడిని కొట్టాలంటూ ఇతర విద్యార్థులను టీ�
నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కొలువుల జాతర కొనసాగుతున్నది. ఇప్పటికే పలు రకాల పోస్టుల భర్తీకి వరుస నోటిఫికేషన్లు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉపాధ్యాయ ప�
ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 25: మనిషి ప్రమేయం లేకుండా సొంతంగా నడిచే అటానమస్ డ్రోన్లను ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు రూపొందించారు.