ముంబై : మహారాష్ట్రలోని కల్యాణ్ ప్రాంతంలో 24 గంటల్లోనే 161 మంది కుక్క కాటుకు గురయ్యారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు ఈ కుక్కు కాట్లు న మోదైనట్టు అధికారులు వెల్లడించారు.
ఈ దాడుల్లో 11 ఏండ్ల బాలిక గాయపడగా ఆమెను ముంబై దవాఖానకు తరలించారు. ఈ కుక్కల దాడుల్లో నడుచుకుంటూ వెళ్లేవాళ్లు, ద్విచక్ర వాహనదారులు, స్థానికంగా పనులు చేసుకుంటున్న వారే ఎక్కువగా గాయపడ్డారు.