రాజాపూర్, ఫిబ్రవరి 29 : విద్యార్థులు బాల్యం నుంచే సైన్స్పై పట్టు సా ధించాలని ఇస్రో నేషనల్ రిమోట్ సె న్సింగ్ సెంటర్ జూనియర్ ఇంజినీర్ ర ఘువర్మ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఐఎఫ్పీ ప్యానెల్ ద్వారా ప్రొ జెక్టర్పై ఉపగ్రహాన్ని నింగిలోకి పంపే వి ధానంపై అవగాహన కల్పించారు. ఉపగ్రహాన్ని ఎలా పంపుతారు, లాంచింగ్ వంటి అంశాలను వివరించారు. కార్యక్రమంలో హెచ్ఎం ఆనంద్కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.