Chandrayaan-2 | చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగి చరిత్ర సృష్టించిన చంద్రయాన్-2.. తాజాగా మరో కొత్త సమాచారాన్ని పంపింది. చంద్రుడిపై సూర్యుడి ప్రభావాన్ని గురించింది. ఈ విషయాన్ని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ వెల్లడిం�
ISRO chief | భారత అంతరిక్ష రంగ అభివృద్ధి కోసం అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టినట్లు ఇస్రో (ISRO) చీఫ్ వీ నారాయణన్ (V Narayanana) తెలిపారు. వాటిలో 80 వేల కేజీలను మోసుకెళ్లే రాకెట్ల తయారీ, 2026లో వ్యోమమిత్ర అనే రోబోను అంత�
అంతరిక్ష ప్రయోగాలు మానవాళి శ్రేయస్సుకు ఎంతగానో ఉపయోగ పడతాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సీనియర్ సైంటిస్ట్ సీహెచ్.వెంకటరమణ అన్నారు. శుక్రవారం పెన్పహాడ్ మండల పరిధిలోని అనాజీపురం మోడల్ స్కూల్ లో నిర
భారత అంతరిక్ష పరిశోధనను బలోపేతం చేసేందుకు ‘ఇస్రో’ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్ఎస్ఎల్వీ (చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం) తయారీకి సంబంధించిన టెక్నాలజీని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్)కు బదిలీ చ�
Gaganyaan | భారత్ 2027 తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగానికి సిద్ధంగా ఉన్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చీఫ్ నారాయణన్ పేర్కొన్నారు. గగన్యాన్ ప్రాజెక్ట్ కింద 7,700 గ్రౌండ్ పరీక్షలు పూర్తయ్యాయని తెలిపారు.
IADT 01 | గగన్యాన్ మిషన్ (Gaganyaan Mission) దిశగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో కీలక మైలురాయిని అధిగమించింది. మానవసహిత అంతరిక్ష యాత్రలో వ్యోమగాముల భద్రతకు అత్యంత ముఖ్యమైన పారాచూట్ వ్యవస్థ (Parachute system) పనితీరును పరీక్ష�
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శుక్రవారం భారతీయ అంతరిక్ష కేంద్రం (బీఏఎస్) మాడ్యూల్ను ఆవిష్కరించింది. ఢిల్లీలోని భారత మండపంలో శుక్రవారం ప్రారంభమైన రెండు రోజుల జాతీయ రోదసీ దినోత్సవాల్లో దీనిని ప్రద
ISRO | అంతరిక్ష రంగంలో పరిశోధనలు, ప్రయోగాలు చేస్తూ ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షిస్త్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పుడు తిరుగులేని ఆధిపత్యం సాధించే దిశగా ముందుకు సాగుతున్నది.
స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి నేటి వరకు దేశం అన్ని రంగాల్లో ఎంతగానో అభివృద్ధి చెందిందని ఇస్రో చైర్మన్ డాక్టర్ వీ నారాయణన్ అన్నారు. వందో స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే రోజుకల్లా అభివృద్ధి చెంద
ISRO | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చీఫ్ వీ నారాయణన్ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇస్రో 40 అంతస్తుల భవనం అంత పొడవైన రాకెట్ను నిర్మిస్తుందని.. 75 టన్నుల పేలోడ్ను తక్కువ ఎత్తులోని భూకక్ష్యలోకి తీసుకెళ్ల
అమెరికా, భారత్ సంయుక్తంగా చేపట్టిన తొలి అంతరిక్ష ప్రయోగం ‘నిసార్' విజయవంతమైంది. బుధవారం సాయంత్రం 5.40 గంటలకు ఆంధ్రపదేశ్ శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన జీఎస్ఎల్వీ ఎఫ్-16 రాకెట్ ని�
ఇస్రో, నాసా సంయుక్తంగా చేపడుతున్న ‘నిసార్' ప్రయోగానికి కౌంట్డౌన్ మొదలైంది. శ్రీహరికోటలోని షార్ నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్16 రాకెట్ ద్వారా దీనిని బుధవారం అంతరిక్షంలోకి పంపుతున్నట్టు ఇస్రో వెల్లడించిం