బెంగుళూరులోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)ను సందర్శంచడానికి గోదావరిఖని తిలక్ నగర్ కు చెందిన రాకం కిరణ్-శ్వేత దంపతుల కుమారుడు రిశ్విక్ కు ఆహ్వానం లభించింది.
ఇస్రో మరో మైలురాయిని అందుకుంది. చంద్రుడిపై నీళ్లు ఉన్నాయని తెలిపే కచ్చితమైన ఆధారాలను గుర్తించింది. చంద్రయాన్-2 డాటా సాయంతో అత్యంత శీతలమైన, రహస్యమైన చంద్రుడి దక్షిణ ధృవం వద్ద మంచు ఉన్నట్టు సైంటిస్టులు గ�
Gaganyaan Mission: గగన్యాన్ మిషన్కు చెందిన రెండో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ను ఇస్రో ఇవాళ విజయవంతంగా నిర్వహించింది. ఐఏడీటీ-02 పరీక్షను సక్సెస్ఫుల్గా నిర్వహించిన ఇస్రోకు కేంద్ర సైన్స్ అండ్ టెక�
జాతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), దాని అనుబంధ ప్రభుత్వ సంస్థలు అభివృద్ధి చేసిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తక్కువ విలువకే ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేస్తున్నారని పార్లమెంటరీ కమిటీ ఒకటి ఆందోళ�
భారత స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టెలేషన్(నావిక్)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నావిక్లోని నాలుగు కార్యాచరణ ఉపగ్రహాల్లో ఒకటి విఫలమైనట్లు ఇస్రో తెలిపింది.
చంద్రయాన్-4 మిషన్ కోసం చంద్రుడి దక్షిణ ధృవంలో ల్యాండింగ్ సైట్(దిగే ప్రాంతం)ను ఇస్రో గుర్తించింది. ఈ ప్రాజెక్ట్ను భారత్ అత్యంత క్లిష్టమైనదిగా భావిస్తున్నది. ‘చంద్రయాన్-4 కోసం మేం 2028ని లక్ష్యంగా చేసు
అంతరిక్ష నిఘా సామర్థ్యాల్ని పెంచుకునే దిశగా భారత్ కీలకమైన ముందడుగు వేసింది. ఇస్రో ద్వారా రోదసిలోకి ప్రయెగించిన ఓ ప్రైవేట్ సంస్థ శాటిలైట్ ‘ఇన్ ఆర్బిట్ స్నూపింగ్'ను విజయవంతంగా నిర్వహించింది.
Mummadi Rajasimha : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన ముమ్మాడి రాజసింహ ఇస్రో (ISRO) శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. దీంతో అన్ని వర్గాల నుంచి రాజసింహకు అభినందనల వెల్లువ కొనసాగుతోంది.
Sun | సూర్య కుటుంబంలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో అంతరిక్షంలో క్రియాశీలంగా ఉన్న భారత్కు చెందిన 50 ఉపగ్రహాలను అనుక్షణం పరిశీలిస్తున్నామని ఇస్రో అధికారులు తెలిపారు. భానుడు గత కొద్దిరోజులుగా ఉగ్రరూపం దాల్�
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీ62 ప్రయోగంలో ఊహించని ట్విస్ట్ ఇది. ప్రయోగం విఫలమైనా.. అది మోసుకెళ్లిన ఉపగ్రహాల్లో ఒకటి నిర్దిష్ట కక్ష్యలోకి చేరింది. శ
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కొత్త ఏడాదిలో చేపట్టిన తొలి ప్రయోగం విఫలమైంది. సోమవారం ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ నిర్దేశిత కక్ష్యను చేరుకోలేకపోయింది. ఓ విదేశీ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట�
Dhruva Space: పీఎస్ఎల్వీ సీ62 రాకెట్ ప్రయోగం విఫలమైన విషయం తెలిసిందే. మూడవ దశలో ఆ రాకెట్ గతి తప్పింది. దీంతో అది మోసుకెళ్తున్న శాటిలైట్లు కక్ష్యలోకి ప్రవేశించలేకపోయాయి. అయితే హైదరాబాద్కు చెందిన �
మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి ‘ఇస్రో’ సిద్ధమైంది. పీఎస్ఎల్వీ-సీ62 మిషన్తో 2026 ఏడాదిని ప్రారంభిస్తున్నది. సోమవారం ఉదయం 10.17గంటలకు శ్రీహరి కోట మొదటి లాంచ్ప్యాడ్ నుంచి ఈ మిషన్ను ప్రయోగించబోతున్నది.