భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో)లో సైంటిస్టులు, ఇంజినీర్ ఏసీజీల రాజీనామాలు తీవ్ర కలకలం రేపుతున్నా యి. వీరి రాజీనామాలను నియంత్రించేందుకు కేంద్ర అంతరిక్ష శాఖ కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది.
భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో)లో ఇటీవల స్వచ్ఛంద పదవీ విరమణలు, రాజీనామాలు పెరిగిపోతున్నాయి. సైంటిస్టులు, ఇంజినీర్లు పెద్ద సంఖ్యలో తమ పదవులను వదులుకోడానికి సిద్ధం అవుతున్నారు. దీంతో ఇప్పటికే ఇస్రో
భారత ప్రతిష్టాత్మక ‘గగన్యాన్' మానవ సహిత అంతరిక్షయాత్రలో ఇస్రో మరో కీలక మైలురాయిని అధిగమించింది. అంతరిక్షం నుంచి తిరిగి వచ్చే వ్యోమగాముల క్యాప్యూల్(నౌక) వేగాన్ని నియంత్రించి, సురక్షితంగా భూమికి చేర్�
Mission Aagaman | భారత అంతరిక్ష రంగంలో హైదరాబాదీ కంపెనీ కొత్త చరిత్ర సృష్టించనున్నది. ఓ ప్రైవేట్ కంపెనీ తయారు చేసిన రాకెట్ తొలిసారిగా నింగిలోకి వెళ్లనున్నది.
ISRO | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) కు బాంబు బెదిరింపు (Bomb Threat) మెయిల్ వచ్చింది. బెంగళూరు (Bengalore) లోని ఇస్రో ప్రధాన కార్యాలయానికి గురువారం ఈ బెదిరింపు ఈ-మెయిల్ వచ్చినట్లు ఇస్రో సిబ్బంది తెలిపారు. దాంతో అప్రమత్�
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో )ను సందర్శించి, అక్కడ రాకెట్ ప్రయోగాలు, ఉపగ్రహ నిర్మాణాలను స్వయంగా వీక్షించి గమ్యాన్ని ముద్దాడిన ఘనత దక్కించుకున్నాడు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని తిలక్ నగర్ కు చెందిన
బెంగుళూరులోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)ను సందర్శంచడానికి గోదావరిఖని తిలక్ నగర్ కు చెందిన రాకం కిరణ్-శ్వేత దంపతుల కుమారుడు రిశ్విక్ కు ఆహ్వానం లభించింది.
ఇస్రో మరో మైలురాయిని అందుకుంది. చంద్రుడిపై నీళ్లు ఉన్నాయని తెలిపే కచ్చితమైన ఆధారాలను గుర్తించింది. చంద్రయాన్-2 డాటా సాయంతో అత్యంత శీతలమైన, రహస్యమైన చంద్రుడి దక్షిణ ధృవం వద్ద మంచు ఉన్నట్టు సైంటిస్టులు గ�
Gaganyaan Mission: గగన్యాన్ మిషన్కు చెందిన రెండో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ను ఇస్రో ఇవాళ విజయవంతంగా నిర్వహించింది. ఐఏడీటీ-02 పరీక్షను సక్సెస్ఫుల్గా నిర్వహించిన ఇస్రోకు కేంద్ర సైన్స్ అండ్ టెక�
జాతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), దాని అనుబంధ ప్రభుత్వ సంస్థలు అభివృద్ధి చేసిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తక్కువ విలువకే ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేస్తున్నారని పార్లమెంటరీ కమిటీ ఒకటి ఆందోళ�
భారత స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టెలేషన్(నావిక్)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నావిక్లోని నాలుగు కార్యాచరణ ఉపగ్రహాల్లో ఒకటి విఫలమైనట్లు ఇస్రో తెలిపింది.
చంద్రయాన్-4 మిషన్ కోసం చంద్రుడి దక్షిణ ధృవంలో ల్యాండింగ్ సైట్(దిగే ప్రాంతం)ను ఇస్రో గుర్తించింది. ఈ ప్రాజెక్ట్ను భారత్ అత్యంత క్లిష్టమైనదిగా భావిస్తున్నది. ‘చంద్రయాన్-4 కోసం మేం 2028ని లక్ష్యంగా చేసు
అంతరిక్ష నిఘా సామర్థ్యాల్ని పెంచుకునే దిశగా భారత్ కీలకమైన ముందడుగు వేసింది. ఇస్రో ద్వారా రోదసిలోకి ప్రయెగించిన ఓ ప్రైవేట్ సంస్థ శాటిలైట్ ‘ఇన్ ఆర్బిట్ స్నూపింగ్'ను విజయవంతంగా నిర్వహించింది.