Somnath | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మాజీ ఛైర్మన్ ఎస్. సోమనాథ్ను(Somnath) గురువారం రిజర్వ్ బ్యాంక్(RBI) సెంట్రల్ బోర్డులో సెంట్రల్ బోర్డులో పార్ట్టైమ్, నాన్-అఫీషియల్ డైరెక్టర్గా నియమించారు.
భారత్ తన తొలి మానవరహిత గగన్యాన్ యాత్రకు సన్నద్ధమవుతున్న తరుణంలో మానవ అంతరిక్షయానం కేవలం ఒక తాత్కాలిక ప్రదర్శనగా కాకుండా ఒక నిరంతర సామర్థ్యంగా మారేందుకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలను కూడా ఇస్రో నిర్మి�
భారత దేశపు అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన బాహుబలి ఎల్వీఎం3-ఎం5 రాకెట్కు ఉపయోగించిన సీ25 ఎగువ దశ దాదాపు తొమ్మిది నెలల తర్వాత భూమి వాతావరణంలోకి సురక్షితంగా తిరిగి ప్రవేశించింది. ఈ ఏడాది జూలై 30న వ
భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రక పరిణామం చోటుచేసుకుంటున్నది. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్నంలో ఇస్రో రూ.950 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఉపగ్రహ ప్రయోగ కేంద్రం(ఎస్ఎల్సీ) న�
ISRO : భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్)లో ఇంటర్న్షిప్కు అవకాశం ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సుల్లో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారికి ఇందులో అవకాశం �
భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో)లో సైంటిస్టులు, ఇంజినీర్ ఏసీజీల రాజీనామాలు తీవ్ర కలకలం రేపుతున్నా యి. వీరి రాజీనామాలను నియంత్రించేందుకు కేంద్ర అంతరిక్ష శాఖ కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది.
భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో)లో ఇటీవల స్వచ్ఛంద పదవీ విరమణలు, రాజీనామాలు పెరిగిపోతున్నాయి. సైంటిస్టులు, ఇంజినీర్లు పెద్ద సంఖ్యలో తమ పదవులను వదులుకోడానికి సిద్ధం అవుతున్నారు. దీంతో ఇప్పటికే ఇస్రో
భారత ప్రతిష్టాత్మక ‘గగన్యాన్' మానవ సహిత అంతరిక్షయాత్రలో ఇస్రో మరో కీలక మైలురాయిని అధిగమించింది. అంతరిక్షం నుంచి తిరిగి వచ్చే వ్యోమగాముల క్యాప్యూల్(నౌక) వేగాన్ని నియంత్రించి, సురక్షితంగా భూమికి చేర్�
Mission Aagaman | భారత అంతరిక్ష రంగంలో హైదరాబాదీ కంపెనీ కొత్త చరిత్ర సృష్టించనున్నది. ఓ ప్రైవేట్ కంపెనీ తయారు చేసిన రాకెట్ తొలిసారిగా నింగిలోకి వెళ్లనున్నది.
ISRO | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) కు బాంబు బెదిరింపు (Bomb Threat) మెయిల్ వచ్చింది. బెంగళూరు (Bengalore) లోని ఇస్రో ప్రధాన కార్యాలయానికి గురువారం ఈ బెదిరింపు ఈ-మెయిల్ వచ్చినట్లు ఇస్రో సిబ్బంది తెలిపారు. దాంతో అప్రమత్�
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో )ను సందర్శించి, అక్కడ రాకెట్ ప్రయోగాలు, ఉపగ్రహ నిర్మాణాలను స్వయంగా వీక్షించి గమ్యాన్ని ముద్దాడిన ఘనత దక్కించుకున్నాడు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని తిలక్ నగర్ కు చెందిన