భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మునుపెన్నడూ లేనంతగా బిజీ షెడ్యూల్తో నిండిపోయిందని ఆ సంస్థ చైర్మన్ వీ నారాయణన్ అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 2028లో చేపట్టబోతున్న చంద్రయాన్-4 మిషన్కు �
ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘గగన్యాన్ మిషన్లో కీలక ముందడుగు వేసింది. ఈ నెల 3న యూపీలోని ఝాన్సీ వద్ద చేపట్టిన పారాచూట్ ఎయిర్డ్రాప్ టెస్ట్ (ఐఎంఏటీ) విజయవంతమైంది.
PM Modi | న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ (ESTIC)ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. ప్రైవేట్ రంగంలో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించేలా వాతావరణం �
ISRO | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రయోగించిన సీఎంఎస్03 ప్రయోగం విజయవంతమైంది. బాహుబలి రాకెట్ ఎల్వీఎం3-ఎం5 రాకెట్ కమ్యూనికేషన్ శాటిలైట్ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది.
ISRO | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ బాహుబలి రాకెట్ అయిన ఎల్వీఎం3-ఎం5 నింగిలోకి దూసుకెళ్లింది. అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహమైన జీశాట్ని అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ఏపీలోని సతీశ్ ధావన్ అంతరిక్�
ISRO | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో భారీ ప్రయోగానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ ప్రయోగం నేపథ్యంలో ఇస్రో చీఫ్ (ISRO Chief) వి.నారాయణన్ (V Narayanan) ఇవాళ తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు (Sri Venkateswara Temple).
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. అత్యంత బరువైన పేలోడ్లను అంతరిక్షంలోకి మోసుకెళ్లే ఎల్వీఎం3-ఎం5 (Mark3) రాకెట్ను సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (SHAR)లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఆద�
హైదరాబాద్కు చెందిన స్టార్టప్.. స్కైరూట్ ఏరోస్పేస్ ఓ అరుదైన ఘనతను సాధించబోతున్నది. దేశంలోనే మొదటిసారి సొంతంగా ఓ వాణిజ్య రాకెట్ను తయారుచేసి ప్రయోగించబోతున్నది. వచ్చే 3 నెలల్లో ఈ భారత తొలి ప్రైవేట్, క�
GSAT 7R | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం సీఎంఎస్-3ని నింగిలోకి పంపనున్నది. ఇండియన్ నేవీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఉపగ్రహాన్ని నింగ�
Chandrayaan-2 | చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగి చరిత్ర సృష్టించిన చంద్రయాన్-2.. తాజాగా మరో కొత్త సమాచారాన్ని పంపింది. చంద్రుడిపై సూర్యుడి ప్రభావాన్ని గురించింది. ఈ విషయాన్ని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ వెల్లడిం�
ISRO chief | భారత అంతరిక్ష రంగ అభివృద్ధి కోసం అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టినట్లు ఇస్రో (ISRO) చీఫ్ వీ నారాయణన్ (V Narayanana) తెలిపారు. వాటిలో 80 వేల కేజీలను మోసుకెళ్లే రాకెట్ల తయారీ, 2026లో వ్యోమమిత్ర అనే రోబోను అంత�
అంతరిక్ష ప్రయోగాలు మానవాళి శ్రేయస్సుకు ఎంతగానో ఉపయోగ పడతాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సీనియర్ సైంటిస్ట్ సీహెచ్.వెంకటరమణ అన్నారు. శుక్రవారం పెన్పహాడ్ మండల పరిధిలోని అనాజీపురం మోడల్ స్కూల్ లో నిర
భారత అంతరిక్ష పరిశోధనను బలోపేతం చేసేందుకు ‘ఇస్రో’ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్ఎస్ఎల్వీ (చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం) తయారీకి సంబంధించిన టెక్నాలజీని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్)కు బదిలీ చ�