ISRO | భారత పౌరుల భద్రత కోసం, వ్యూహాత్మక ప్రయోజనాల కోసం 10 ఉపగ్రహాలు (10 satellites) నిరంతరం పనిచేస్తున్నాయని (continuously monitoring for security) భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ (V Narayanan) తెలిపారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ చైర్మన్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ (84) కన్నుమూశారు. గత కొన్ని నెలల నుంచి వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం బెంగళూరులోని తన నివాసంలో తుదిశ�
Spadex Docking | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) మరో ఘనత సాధించింది. PSLV-C60/SpaDeX మిషన్లో భాగంగా రెండో డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది.
Myanmar Earthquake: మయన్మార్లో భూకంపం వల్ల రెండు వేల మందికిపైగా మరణించారు. అక్కడ భారీ నష్టం జరిగింది. అనేక భవనాలు నేలమట్టం అయ్యాయి. అయితే ఆ భూకంప విధ్వంసానికి చెందిన ఫోటోలను ఇస్రోకు చెందిన కార్టోశాట్ �
ISRO | హోలీ పండుగకు ముందు ఇస్రో దేశ ప్రజలకు శుభవార్త చెప్పింది. స్పాడెక్స్ ఉపగ్రహాన్ని విజయవంతంగా అన్డాక్ చేసినట్లు ప్రకటించింది. దాంతో చంద్రయాన్-4 మార్గం సుగమం అయ్యింది. అంతరిక్షలో ఉపగ్రహాలను కలిపే ప్ర
స్పేడెక్స్ శాటిలైట్ల డీ-డాకింగ్(విడదీత) గురువారం విజయవంతంగా జరిగిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి జితేంద్ర సింగ్ ఎక్స్లో ట్వీట్ చేశారు. దీని ద్వారా చంద్రుడిపై భవిష్యత్తు పరిశోధనలకు(చంద్రయాన్-
Young Scientist | పాఠశాల విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీసి బాల శాస్త్రవేత్తలుగా తయారు చేయడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆధ్వర్యంలో ‘యంగ్ సైంటిస్ట్- 2025’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నల్గొండ డీఈవో
PM Modi | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) 100వ రాకెట్ ప్రయోగం పూర్తి చేయడం గర్వకారణంగా ఉందని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. అంతరిక్ష రంగం (Space Sector) లో దేశం ఏటా పురోగతి సాధిస్తోందని చెప్పారు.
Chandrayaan-4 | భారత్ చంద్రయాన్-4 సన్నాహాలు చేస్తోందని, 2027లో చంద్రయాన్ మిషన్ను ప్రయోగిస్తామని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ మిషన్లో చంద్రుడి నమూనాలను భూమిపైకి తీసుకురానున్నట్లు �
గత బుధవారం ఇస్రో చేపట్టిన 100వ ప్రయోగానికి అనుకోని అడ్డంకులు ఏర్పడ్డాయి. అంతరిక్షంలోకి పంపిన ఎన్వీఎస్-02 శాటిలైట్లో సాంకేతిక లోపం తలెత్తిందని ఇస్రో తాజాగా ప్రకటించింది.
అమెరికన్ సంస్థ ‘యాక్సియమ్' త్వరలో మరోసారి రోదసి యాత్ర నిర్వహించనున్నది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి నిర్వహించే ఈ ప్రైవేట్ యాత్రకు భారత వాయుసేన అధికారి, ఇస్రో వ్యోమగామి శుభాంశు శుక్లా పైలట్గా ఎ�